నిజాయితీని చాటిన మమత ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ ఐ.టి. సెల్..
జనం న్యూస్ మార్చి 22 సంగారెడ్డి జిల్లా మమత ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ ఐ.టి. సెల్, సంగారెడ్డి జిల్లా, లంచ్ విరామంలో ఇంటికి వెళుతుండగా ఐ.టి.ఐ బస్ స్టాండ్ వద్ద ఒక ఫోన్ కనిపించింది. టెక్నికల్ సపోర్ట్ తో అట్టి ఫోన్…
పలు అభివృద్ధి కార్యక్రమాలనుపరిశీలించిన
ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్ జనం న్యూస్ మార్చ్ 23 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ని ఎం పీ డీ వో ఆఫీస్ పక్కన ఇందిరమ్మ మోడల్ హౌస్, ను ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్,…
పలు అభివృద్ధి కార్యక్రమాలనుపరిశీలించిన
ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్ జనం న్యూస్ మార్చ్ 23 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ని ఎం పీ డీ వో ఆఫీస్ పక్కన ఇందిరమ్మ మోడల్ హౌస్, ను ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్,…
రైతుల ఉద్యమాన్ని పోలీసులతో అణచాలని చూడడం అమానుషం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 22 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రైతుల ఉద్యమాన్ని పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు వామపక్షపార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చిలకలూరిపేట:పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి) గ్యారంటీకి చట్టబద్ధత కల్పించాలని పంజాబ్ సరిహద్దు…
గద్వాల రాజుల కాలం నాటి సంస్థానాదిశలకు చెందిన కొత్త భావి కబ్జాలకి గురు కాకుండా కాపాడాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది..
జనం న్యూస్ 22 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా రాజుల కాలం నాటి చరిత్రఆత్మకమైన కొత్త బావి కట్టడాలను కబ్జా బకాసురుల నుండి కాపాడుకుందాం.గద్వాల జిల్లా కేంద్రంలో…
బిజెపి పట్టణ అధ్యక్షులు ప్రసాద్,శివ లను సత్కరించిన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు
జనం న్యూస్ మార్చి 22 ముమ్మిడివరం ప్రతినిధి : పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, పిఆర్వో భట్టిప్రోలు శ్రీనివాసరావు, చవ్వ శ్రీనివాస సుబ్బారావు అన్నారు. భీమవరం పట్టణ…
నీటిని సంరక్షించే బాధ్యత అందరిపై ఉంది
జనం న్యూస్ మార్చి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) నీటిని సంరక్షించే బాధ్యత అందరిపై ఉందని జలమే జీవనాధారం అని నీరు లేనిదే సమస్త జీవ కోటికి మనుగడ లేదని అసలు జీవ పరిణామం ప్రారంభమైందే కాదని డివైఎఫ్ఐ జిల్లా…
వామ్మో దొంగలు నాగంపేట్ లో పట్టపగలు చోరీ
జనం న్యూస్ // మార్చ్ // 22 // కుమార్ యాదవ్//(జమ్మికుంట).. జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు జమ్మికుంట టౌన్ సీఐ వరంగంటి రవి తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగంపేట…
నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి “కుందురు నాగార్జున రెడ్డి”.
బేస్తవారిపేట ప్రతినిధి, మార్చి 22, (జనం న్యూస్):- సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గిద్దలూరు నియోజకవర్గం నుంచి “కుందురు కుటుంబం” మాత్రమే పోటీలో ఉంటుంది. ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త “కుందురు నాగార్జున రెడ్డి” కి…