జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 5 గిద్దలూరు మండలం కిష్టం శెట్టిపల్లి పంచాయతీలో గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శి గా గొట్టిపాటి రాఘవరావు విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై తర్లుపాడు మండల ఉప మండల అభివృద్ధి అధికారిగా బుధవారం బాధ్యతలు చేపట్టారు
“ఏరియా హాస్పిటల్ గజ్వేల్ కి తరలింపు” (పయనించే సూర్యుడు నవంబర్ 5 రాజేష్) దౌల్తాబాద్: ట్రాన్స్ ఫార్మ్ వద్ద విద్యుత్ షాక్ తగిలి రైతుకు తీవ్ర గాయాలు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన స్వామి గౌడ్ 45…
డిసిసిబి మేనేజర్ దీపక్ కుమార్.. పాపన్నపేట, నవంబర్ 4. (జనంన్యూస్) జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో ఈనెల ఒకటి నుండి 30 వరకు డిపాజిట్ల సేకరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ మేనేజర్ దీపక్ కుమార్ వెల్లడించారు, మాస ఉత్సవాలలో భాగంగా…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 5, నవంబర్ చార్మినార్, ఎక్స్ ప్రెస్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎడిటర్ పుట్టా రమేష్ ఆదేశాల మేరకు చార్మినార్, ఎక్స్ ప్రెస్ స్టేట్, , చీప్ బ్యూరో షేక్ మహబూబ్ చేతుల…
జనం న్యూస్ 4 నవంబర్ 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా ( లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి ) తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థుల కోసం సాయంత్రం ఐదు గంటలకు బస్సు నడపాలని లేనిచో బస్సులను…
సంగారెడ్డి జిల్లా జనం న్యూస్ ఇంచార్జ్ బి వీరేశం నవంబర్ 5 సంగారెడ్డి జిల్లా ప్రజలు రెవెన్యూ శాఖ అధికారుల పనితీరుతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ పబ్లిక్ ప్రజల చిన్నచిన్న పనులు నెలల తరబడి పెండింగ్లో ఉంచి ప్రజలను కార్యాలయాల…
జిల్లాస్థాయి క్రీడా పోటీలకు ఏర్పాట్లు పూర్తి- ప్రిన్సిపాల్ రవికుమార్ జనం న్యూస్- నవంబర్ 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే బిసి గురుకుల విద్యాలయసంస్థ ఆధ్వర్యంలో బీసీ గురుకుల పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రీడా పోటీలకు…
జనం న్యూస్, నవంబర్ 5, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిద్దిపేట రూరల్, నవంబర్ 5: సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండల మాదిగ జాగృతి సంఘం (ఎం జె ఎస్ ) మండల అధ్యక్షుడిగా బుస్సాపూర్ గ్రామానికి చెందిన…
సత్యనారాయణ స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జనం న్యూస్- నవంబర్ 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లో బుధవారం కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పండుగను వైభవంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 5 తర్లపాడు మండలం నందు రబీ సీజన్ కి పొలం పిలుస్తోంది కార్యక్రమం మొదలైందని తెలిపారు. మండలం లోని సీతనాగులవరo మరియు సూరేపల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.రైతులకు అవసరమైన 25% రాయితీతో…