ఆబ్కారీ అధికారులకు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు జనం న్యూస్ ఏప్రిల్ 10, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా కల్లు విక్రయాలు చేస్తున్నారు. అబ్కారి అధికారులకు వినతి పత్రం అందచేశారు.అట్టి వ్యక్తులపై శాఖపరమైన చర్యలు…
జనం న్యూస్ 10 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల అధ్యక్షుడు పిడుగు వెంకటేష్ ఆధ్వర్యంలో పండిట్ దిన్ దయాళ్ ఉపాధ్యాయుల ప్రాశిక్షణ మహా…
జనం న్యూస్ 10 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మనకు అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన…
జనం న్యూస్, ఏప్రిల్ 10:తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో ప్రముఖ సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్టుల ఆత్మీయ వర్గానికి సన్నిహితుడైన నామాల శ్రీకాంత్ గౌడ్ 39వ జన్మదిన వేడుకలు ఆప్యాయ వాతావరణంలో ఘనంగా…
జనంన్యూస్. 09.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు 10/42026..శుక్రవారం రోజు తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ డైరెక్టర్ మరియు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ఆయుష్ శాఖ వరంగల్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో **ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక **లో భాగముగా…
బిచ్కుంద ఏప్రిల్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో బిచ్కుంద మున్సిపాలిటీ లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో . మున్సిపల్ చైర్ పర్సన్ సీమా శెట్కార్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ప్రేమ్…
జనం న్యూస్ నందిలూరు కడప జిల్లా 09-04-26 నందలూరు మండలంలోని గత రెండు వారాలుగా ఎండలు అధికంగా ఉండ డంతో ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో అల్లాడుతు న్నారు.నందలూరు మండ లంలో ప్రజలందరూ అప్రమ త్తంగా ఉండాలి వడదెబ్బ పట్ల జాగ్రత్త వహించాలని…
జనం న్యూస్ ఏప్రిల్ 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని కేడీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం అదృశ్యమైన ఒక బాలికను పోలీసులు అత్యంత వేగంగా స్పందించి సురక్షితంగా గుర్తించారు. కేసు నమోదైన కేవలం…
బిచ్కుంద ఏప్రిల్ 9 జనం న్యూస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్ )బిచ్కుంద లో నేడు ఐ.క్యూ.ఎ.సి మరియు ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు స్థానిక విద్యార్థుల తో పాటు నియోజకవర్గంలో ని నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. ముత్తూట్…
జనం న్యూస్ ఏప్రిల్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు మౌలిక సదుపాయాలే పునాది అన్న భావనతో కూకట్పల్లిలో మరో ముందడుగు పడింది. స్థానిక డిగ్రీ కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించిన భవనాన్ని టీపీసీసీ…