• April 9, 2026
  • 66 views
ఆర్టిజన్ కార్మికులకు ఏపీ ఎస్ఈబి రూల్స్ అమలు చేయాలి

జనం న్యూస్- ఏప్రిల్ 9- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని టీజీ జెన్కో, టీజీ ఎన్ పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ ను అమలు చేయాలని ఆర్టిజన్ కార్మికులు డిమాండ్ చేశారు.…

  • April 9, 2026
  • 71 views
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో చలివేంద్రం

జనం న్యూస్-ఏప్రిల్ 9-నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ( ఎస్ పి ఎఫ్) ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని గురువారం జెన్కో ఎస్ ఈ రఘురాం ప్రారంభించారు. నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని జెన్కో చీఫ్ ఇంజనీర్…

  • April 9, 2026
  • 62 views
శ్రీ శ్రీ శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయంలో దశమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

జనం న్యూస్ ఏప్రిల్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని చైతన్య నగర్–సుమిత్రానగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయంలో దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.…

  • April 9, 2026
  • 62 views
కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన

జనం న్యూస్ ఏప్రిల్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కూకట్‌పల్లి ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ప్రజల్లో ట్రాఫిక్…

  • April 9, 2026
  • 61 views
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ

జనం న్యూస్ 09 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఏఐసీసీ సెక్రటరీ ఛత్తీస్గఢ్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి…

  • April 9, 2026
  • 60 views
ప్రోటోకాల్ పాటించని ఐజ సింగిల్ విండో అధికారులు!

జనం న్యూస్ 09 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ముఖ్య మంత్రి, వ్యవసాయ మంత్రి, యం యల్ ఎ లకు అవమానం ఐజ మండలం…. తెలంగాణ రాష్ట్రం లో లేదా మొక్క…

  • April 8, 2026
  • 68 views
బిచ్కుంద మున్సిపల్ కమిషనర్ గా శ్రీ భట్టు శ్రీహరి రాజు బాధ్యతలు

బిచ్కుంద ఏప్రిల్ 8 జనం న్యూస్ బాన్సువాడ కమిషనర్ బట్టు శ్రీహరి రాజుకు బిచ్కుంద మున్సిపాలిటీ అదనపు బాధ్యతలు తీసుకున్నారు. బిచ్కుంద మున్సిపాలిటీ కమిషనర్ షేక్ హయ్యమ్ సెలవు పై వెళ్ళడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్…

  • April 8, 2026
  • 79 views
మన ఊరు – మన జెండా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు.

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 08-04-26 కడప జిల్లా, రాజంపేట మండలం, ఎం.జి.పురం ఇందిరమ్మ కాలనీలో నేడు బుధ వారం బూత్ అధ్యక్షులు పెంచ లయ్య ఆధ్వర్యం మరియు మండల అధ్యక్షులు జి. ప్రసాద్ రెడ్డి న్యాయకత్వంలో “మన ఊరు…

  • April 8, 2026
  • 67 views
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కన్జ్యూమర్స్ కో ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ సభ్యుల ఓటరు జాబితా సిద్ధం

జనం న్యూస్- ఏప్రిల్ 8- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కన్జ్యూమర్స్ ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్స్ (సంఘమిత్ర స్టోర్స్) సభ్యులకు సంబంధించిన ఓటరు తుది జాబితా సిద్ధంగా ఉందని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 31- 12- 2025…

  • April 8, 2026
  • 82 views
పని చేయని ఆర్వో ప్లాoట్లు దాహంతో ప్రజలు బేజారు

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ ఏప్రిల్ 08 పెబ్బేరు బుధవారం పెబ్బేరు పట్టణ వాసులు ఎండలు తీవ్రమవడంతో దాహంతో ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల వైపు పరుగులు తీస్తున్నారు ఇటు పట్టణంలోనీ అంబేద్కర్ నగర్ లో చేపల…