• November 4, 2025
  • 43 views
రిటైర్డ్ ఉద్యోగుల చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి

జనం న్యూస్ – నవంబర్ 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- రాష్ట్రవ్యాప్తంగా పెన్షనర్ల సమస్యల పరిష్కార సాధనకై ఈనెల7వ తేదీన తలపెట్టిన పెన్షనర్ల ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం నాడు పెన్షనర్ల సంఘం బాధ్యులు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ…

  • November 4, 2025
  • 44 views
నేడు బీర్పూర్ మండల స్థాయి క్విజ్ పోటీలు

జనం న్యూస్ నవంబర్ 4 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆన్యూవల్ స్టూడెంట్ కాంపిటీషన్ ను పీఎం శ్రీ జడ్పిహెచ్ఎస్ బీర్పూర్ నందు నిర్వహించడం జరిగిన వక్తృత్వ క్విజ్ పోటీలు మండల పరిధిలోని వివిధ…

  • November 4, 2025
  • 43 views
విద్యార్థినులకు అందిస్తున్న భోజనంనాణ్యత, శుభ్రత,వంటశాలపరిశీలించిన స్కూలు చైర్మన్ మురళి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఆడపూరు అంబేద్కర్ గురుకు పాఠశాలలో ఉదయం తినే అల్పాహారం నీ స్కూల్ చైర్మన్ ఇరువురి మురళి పరిశీలించారు.విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, శుభ్రత,వంటశాల నిర్వ హణపై సమగ్ర పరిశీలన జరిపి సిబ్బందికి సూచనలు ఇచ్చారు.విద్యార్థినులు…

  • November 4, 2025
  • 62 views
హరీష్ రావు ను పరామర్శించిన మండల బి ఆర్ ఎస్ నేతలు

జనం న్యూస్, నవంబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవలే మృతిచెందిన విషయం తెలిసిందే మంగళవారం హైదరాబాద్ లోని కోకాపేటలో గల సగృహంలో…

  • November 4, 2025
  • 43 views
శ్రీ తాళ్లపాక అన్నమయ్య జ్ఞాపక స్థలాలకు పునర్జీవం కల్పించాలి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.నవంబర్ 4, అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలోని టంగుటూరు గ్రామంలో వెలసి ఉన్న పురాతన చెన్నకేశవ స్వామిఆలయం అన్నమయ్య బందిఖానా,శివాలయం సిద్దేశ్వర స్వామి ఆలయాలు ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నాయని వీటిని వారసత్వ ప్రదేశాలుగా…

  • November 4, 2025
  • 45 views
బహుజన లెఫ్ట్ పార్టీ- లో చేరిక

జనం న్యూస్, నవంబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన సిద్దిపేట టౌన్ కు చెందిన లింగవ్వ, ర్యాకం మహేష్, దబ్బేట భగవాన్,బహుజన లెఫ్ట్ పార్టీ-లోకి ఆహ్వానించినట్లు గా బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా…

  • November 4, 2025
  • 58 views
మా ఊరికి రోడ్డు వేయండి.

అందె రోడ్ల సమస్యల గురించి గజ్వెల్ జోన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ని కలిసిన జేఏసీ నాయకులు. జనం న్యూస్, నవంబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల అందే గ్రామానికి చెందిన జేఏసీ నాయకులు…

  • November 4, 2025
  • 40 views
బీసీల రిజర్వేషన్లకై తాసిల్దార్ కు వినతి పత్రం

జనం న్యూస్ 05నవంబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల సాధన కొరకు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా బీసీ నాయకులు మండల తహసిల్దార్ కు వినతి పత్రం…

  • November 4, 2025
  • 41 views
సెంటర్ లైటింగ్ పనులు పరిశీలించిన…..మున్సిపల్ కమిషనర్

బిచ్కుంద, నవంబర్ 4:–( జనం న్యూస్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులను మంగళవారం నాడు మున్సిపల్ కమిషనర్ షేక్ హయూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్టర్ ను సెంట్రల్ లైటింగ్…

  • November 4, 2025
  • 40 views
కోతలు లేకుండా ధాన్యాన్ని తరలించే బాధ్యత ప్రభుత్వం దే

జనం న్యూస్ 05నవంబర్ పెగడపల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ నాయకుల డిమాండ్ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు పెగడపల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు లోక.మల్లారెడ్డిఆధ్వర్యంలో ఈరోజు రైతులు పడుతున్న కష్టాలను చూడలేక కల్లాల బాట పట్టిన పెగడపల్లి…