• April 2, 2025
  • 23 views
ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 2 : పదో తరగతి పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి.మార్చి 21న ప్రారంభమైన పరీక్షలు ఏన్కూరు మండలంలోని తిమ్మారావుపేట పరీక్ష కేంద్రంలో మూల పోచారం, తిమ్మారావుపేట, బురద రాఘవాపురం,…

  • April 2, 2025
  • 18 views
ఉచిత సన్న బియ్యం పథకం ప్రారంభించిన వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్

ప్రతి పేదవాడికి కడుపు నింపడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. జనం న్యూస్, ఏప్రిల్ 2,జూలూరుపాడు(రిపోర్టర్ జశ్వంత్): ప్రతి పేద కుటుంబానికి సన్నబియ్యం ఇచ్చి కడుపు నింపడమే లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా వైరా…

  • April 2, 2025
  • 17 views
నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జిల్లా – ఎస్పీ శరత్ చంద్ర పవార్

జనం న్యూస్- ఏప్రిల్ 2- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువ తేజం కార్యక్రమంలో భాగంగా ఈనెల 5వ తారీకు శనివారం ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జిల్లా…

  • April 2, 2025
  • 22 views
సంక్షేమ పథకాల అమలే కాంగ్రెస్ లక్ష్యం

జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ జనం న్యూస్ ఏప్రిల్ 03 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, అన్నారు…

  • April 2, 2025
  • 15 views
ఉగాది పంచాంగం ప్రముఖులతో ఆవిష్కరణ…

బిచ్కుంద ఏప్రిల్ 2 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం.. మద్నూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ జగడం నరేష్, బీజేపీ నాయకులు అరుణ్ పటేల్, బిచ్కుంద…

  • April 2, 2025
  • 18 views
మాజీ ముఖ్యమంత్రిని కలిసిన రూరల్ మాజీ ఎమ్మెల్యే..!

జనంన్యూస్. 02. నిజామాబాదు. సిరికొండ. బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మాజీ టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. మరియు జిల్లా యువ నాయకులు ధర్పల్లి మాజీ జడ్పిటిసి బాజిరెడ్డి జగన్.…

  • April 2, 2025
  • 19 views
ఇకపై ఆకతాయిల ఆట కట్టు

ఆరుగురు సభ్యులతో ఐదు బృందాలుగా 30 మందితో శక్తి టీమ్స్ ఏర్పాటు చేసామన్న జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా జనం న్యూస్ ఏప్రిల్ 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి, జిల్లాలో మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకతాయిల వేధింపులను నియంత్రించేందుకు,…

  • April 2, 2025
  • 19 views
ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు…

జనం న్యూస్– ఏప్రిల్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- మార్చి 21 నుండి ప్రారంభమైన  పదవ తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 2తో  ముగిశాయి. చివరి పరీక్ష వ్రాసిన అనంతరం విద్యార్థులు  ఆనందంతో వెను తిరిగారు. మొత్తం 317 మంది విద్యార్థులకు గాను  స్థానిక నందికొండ…

  • April 2, 2025
  • 44 views
సన్నబియ్యం చరిత్రత్మకం

ఈ పథకము దేశ చరిత్రలో నిలిచిపోతుంది భవిష్యత్తులో ఏ సీఎం వచ్చినా దీన్ని రద్దు చేయలేరు దొడ్డు బియ్యము పేదల కడుపునింపలేదనికెసిఆర్ ఏనాడైనా ఆలోచన చేశారా జనం న్యూస్ 3ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము…

  • April 2, 2025
  • 16 views
బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు….

అనుమతి లేని డ్రోన్,డిజె సౌండ్స్ పై చర్యలు…….. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు : పోలీస్ కమీషనర్ అంబర్కి షోర్ ఝా జనం న్యూస్, ఏప్రిల్ 3,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : సాధారణ పౌరులు ప్రధానంగా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com