బిచ్కుంద ఏప్రిల్ 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. పెద్ద ఎక్లరా గ్రామానికి చెందిన నాగు (48), సతీష్ (17), జుక్కల్…
బిచ్కుంద ఏప్రిల్ 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. పెద్ద ఎక్లరా గ్రామానికి చెందిన నాగు (48), సతీష్ (17), జుక్కల్…
.జనంన్యూస్. 08.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండల కేంద్రంలోని పీ యం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల& కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి స్థానిక హెడ్ కానిస్టేబుల్ శంకర్ హాజరై…
జనం న్యూస్ 08 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు అసాధ్యం అన్న దాన్ని-సుసాధ్యం చేసిన సంపత్ కుమార్ అలంపూర్ నియోజకవర్గంలో మొక్కజొన్న పండించిన రైతులకు గిట్టుబాటు ధర…
బిచ్కుంద ఏప్రిల్ 8 జనం న్యూస్కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మండలంలోని పరిసర గ్రామాల అంగన్వాడీ టీచర్లకు కొత్త స్మార్ట్ఫోన్లను,చిన్నారులకు యూనిఫార్మ్లను పంపిణీ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు ..ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ…
జనం న్యూస్ 08 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఇందిరమ్మ ఇంటితో సొంతింటి కలకి సహకారం..ఏఐసీసీ సెక్రెటరీ. అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు మరియు ఐజ…
జనం న్యూస్ ఏప్రిల్ 07:నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలం: అక్రమ ఇసుక రవాణాపై అధికారుల కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో మండల రెవెన్యూ పరిశీలకులు, గ్రామ రెవెన్యూ సహాయకులు గుమ్మిర్యాల్ గ్రామంలో గస్తీ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్యాక్స్…
జనం న్యూస్ ఏప్రిల్ 7 ముమ్మిడివరం ప్రతినిధి సవరప్పాలెం గ్రామ పంచాయతీ పాలకవర్గం పదవీకాలం ముగిసిన సంధర్భంగా సత్తి వెంకటరత్నం (శ్రీను బాబు) గారి ఆ ధ్వర్యంలో పదవీకాలం ముగిసిన సర్పంచ్ మరియు వార్డు సభ్యులను సన్మానం ఘనంగా నిర్వహించారు.ఈ సభలో…
జనం న్యూస్ ఏప్రిల్ 7 ముమ్మిడివరం ప్రతినిధి హైదరాబాద్లోని ఏబీఎన్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని కాట్రేనికోన ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా కాట్రేనికోన ప్రెస్ క్లబ్ లో మంగళవారంఏర్పాటు చేసిన అత్యసర సమావేశంలో అధ్యక్షుడు పిఎస్ నాయుడు…
కాట్రేనికోన గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భాగీర్తమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం మంగళవారం నిర్వహించనున్నారు. శని ఆది సోమవారాల్లోజాగారాలు నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. జాగారాల సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మంగళవారం నిర్వహించే తీర్థ మహోత్సవానికి…