• April 29, 2025
  • 49 views
..అఖిల భారతి పద్మశాలి సంఘ మండల కమిటీ ఎన్నిక

జనం న్యూస్ ఏప్రిల్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో గల చేనేత సహకార సంఘంలో అఖిలభారత పద్మశాలి సంఘం అనుబంధం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మండల కమిటీ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి…

  • April 29, 2025
  • 64 views
సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో వేసవి క్రీడా శిక్షణ శిబిరం

జనం న్యూస్ – ఏప్రిల్ 29- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు మే 1వ తేదీ నుంచి జూన్ 10వ తారీఖు వరకు వేసవి క్రీడా…

  • April 29, 2025
  • 46 views
ఎకరాల 10,000 నష్టపోతున్న రైతులు

బింగి కరుణాకర్ మాజీ సర్పంచ్,బిజెపి జిల్లా కార్యదర్శి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 29 // కుమార్ యాదవ్ // జమ్మికుంట).. కరీంనగర్ జిల్లాలో వరి కోతలు మొదలై నెల కావస్తుంది, వడ్లకు విత్తన వ్యాపారులు ధర నిర్ణయించకుండానే కొనుగోలు…

  • April 29, 2025
  • 76 views
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు

మా పేదలకు ఇక ఎప్పుడు న్యాయం జరిగేది.. ఇందిరమ్మ ఇండ్లను అమ్ముకుంటున్న కాంగ్రెస్ నాయకులు.. నిజమైన నిరుపేదలకు ఇల్లు రాకపోతే స్థానిక ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తాం.. సిరిసేడు గ్రామ మహిళలు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 29 //…

  • April 29, 2025
  • 46 views
నడిమిలంకలో కుట్టు మిషన్ శిక్షణ సెంటర్ ప్రారంభోత్సవం:- ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు.

జనం న్యూస్ ఏప్రిల్ 29 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి నడిమి లంకలో కుట్టు మిషన్ శిక్షణ సెంటర్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం నియోజకవర్గ…

  • April 29, 2025
  • 49 views
ఘనంగా నడవపల్లమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు

జనం న్యూస్ కాట్రేనికోన, ఏప్రిల్ 2 9 ముమ్మడివరం: ప్రతినిధి కాట్రేనికోన మండలం నడవపల్లిలో వేంచేసి ఉన్న శ్రీనడవ పల్లమ్మ తల్లి అమ్మ వారి తీర్థ మహెూత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారం భమయ్యాయి. మూడు రోజు ల పాటు జరిగే ఈ…

  • April 29, 2025
  • 45 views
దాతృత్వం చాటుకున్న ఏరువ మహీధర్ రెడ్డి

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 29. సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయుడు కశ్శెట్టి.జగన్ బాబు హిందూ మహాప్రస్థానాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్న తీరును చూసి నేను సైతం అంటూ తర్లుపాడు గ్రామానికి చెందిన ఏరువ మహీధర్ రెడ్డి తన వంతుగా…

  • April 29, 2025
  • 72 views
దాతృత్వం చాటుకున్న భవనం రామచంద్రా రెడ్డి

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 29 తర్లుపాడు కు చెందిన భవనం రామచంద్రారెడ్డి తన తండ్రి భవనం పెద్ద వెంకటరెడ్డి జ్ఞాపకార్థం తర్లుపాడు లోని హిందూ మహాప్రస్థానం అభివృద్ధికి 25 వేల రూపాయలు విరాళం ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.…

  • April 29, 2025
  • 84 views
భూ వివాదాల పరిష్కారానికి ‘భూ భారతి’ దోహదం..!

జనంన్యూస్. నిజామాబాద్, ఏప్రిల్ 29. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి’ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ కంటి…

  • April 29, 2025
  • 68 views
ఆరుబయట ఆటలతోనే రోగ్యం,ఆనందంసీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్

జుక్కల్ ఏప్రిల్ 29 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ ఆరుబయట ఆటలతో ఆరోగ్యంతో పాటు ఆనందం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ అన్నారు.ఆయన మంగళవారం “కాటేపల్లి అండర్ 17 ప్రీమియర్ లీగ్” ఆధ్వర్యంలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com