ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు
కండక్టర్ డ్రైవర్ అప్రమత్తంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు జనం న్యూస్ జనవరి 30 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామ శివారులో బుధవారం ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు…
వేల గొంతులు లక్ష డప్పుకుల సభ విజయవంతం చేయండి.
తెలంగాణ జర్నలిస్టుల పోరం ఆధ్వర్యంలో భారీ జన సమీకరణ. కొత్తగూడెం ఆర్ సి జనవరి 29 ( జనం న్యూస్ పత్రిక) ఎస్సీ వర్గీకరనే లక్ష్యంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ లో నిర్వహిస్తున్నలక్ష డప్పులు-వెయ్యిల గొంతుల సభను…
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
జనం న్యూస్ జనవరి 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిట్యాల విజేందర్ రెడ్డి, సుంచు నరేందర్…
దళితుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..
▪దళిత పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర ▪యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు.. జనం న్యూస్ //జనవరి 29//జమ్మికుంట //కుమార్ యాదవ్..దళిత బంధు రెండో విడత ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని,గాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ కరీంనగర్…
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది
ఆర్యవైశ్య సంఘం సభ్యులు జనం న్యూస్ జనవరి 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు అన్నారు.బుధవారం జగదేవపూర్ మండల కేంద్రంలోని కూరగాయల…
తర్లుపాడు మండలంలో తాడివారి పల్లి. మంగళ కుంట గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.
జనం న్యూస్. తర్లుపాడు మండలం జనవరి 29. తాడేవారి పల్లి. మంగళ కుంట గ్రామాలలో పొలం పిలుస్తుందికార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారి టి. వెంకటేశ్వర్లుమాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయుచున్న ఫార్మర్ రిజిస్ట్రీ…
పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం…. ప్రజారోగ్యం ప్రశ్నార్థకం ?
-పర్యవేక్షణ లోపంతో పడకేసిన పారిశుధ్యం -స్థానికంగా ఉండని అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు తప్పని తిప్పలు జనం న్యూస్ 29జనవరి భీమారం మండల రిపోర్టర్ (కాసిపేట రవి ) భీమారం మండలo పలు గ్రామపంచాయతీలో పంచాయతీలలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించే అధికారులు లేక…
ప్రజా యుద్ధం నౌక గద్దర్ పై దిగజారుడు వాక్యాలు సరికాదు
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ జనం న్యూస్ జనవరి 29 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రజా యుద్ధ నౌక గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ…
గ్రామస్తుల దాహం తీర్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జనం న్యూస్ జనవరి 30 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపల్లి గ్రామంలోని నాయకపు గూడెంలో త్రాగు నీరు కు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మేల్సీ టి జీవన్ రెడ్డి దృష్టికి తీసుకు పోగా. వెను వెంటనే బోర్ వెల్స్ మంజూరు చేసి…