సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి.చంద్రశేఖర్ సరెండర్….. రామగుండం జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ దయాల్ సింగ్
జనం న్యూస్, ఏప్రిల్ 29, పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి రామగుండం జనరల్ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్న రామగుండం జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి. చంద్రశేఖర్ ను సరెండర్ చేస్తున్నట్లు రామగుండం జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్…
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కంగ్టి పోలీసులు
హెడ్ కానిస్టేబుల్ పండరి, జనం న్యూస్, ఏప్రిల్ 28,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో సోమవారం హెడ్ కానిస్టేబుల్ పండరి, పోలీస్ సిబ్బందితో కలిసి ప్రజలకు సైబర్ క్రైమ్ నేరగాళ్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ…
షెడ్యూల్ ప్రాంతాల చట్టాలను పటిష్టంగా అమలుచేయాలి
ఇప్పగూడెం (జడ్)ప్రభుత్వభూమిలో ఇచ్చిన పట్టా పాస్ పుస్తకాలు రద్దు చేయాలి ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ ఏప్రిల్ 29 జనంన్యూస్ వెంకటాపురం ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గారికి షెడ్యూల్డ్…
అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి*ఎంపీడీవో కి వినతి పత్రం అందజేత
జనం న్యూస్ ఏప్రిల్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరుపేదలకు, ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇచ్చే విధంగా ప్రత్యేక…
భూ భారతి చట్టం రైతులకు చట్టం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జనం న్యూస్ ఏప్రిల్ 28( ఎల్కతుర్తి మండలం బండి కుమార్ స్వామి రిపోర్టర్) భూ భారతి చట్టం దేశానికే రోల్ మోడల్ అవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రవాణ, బీసీ…
మన దేశం కోసంఇది మన బాధ్యతభారీ ర్యాలీ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 28 రిపోర్టర్ సలికినీడి నాగరాజు అందరికీ నమస్కారం భారతదేశానికి సవాలు విసిరి మన భూభాగంలోకి అడుగుపెట్టి మనవాళ్లను అతి కిరాతకంగా చంపి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న దుష్టశక్తులకు శిక్షించే సమయం ఆసన్నమైనది. ఇలాంటి…
మీ దేశ బడ్జెట్ మొత్తం మా సైనిక బడ్జెట్ తో సమానం కాదు: ఓవైసీ
మీ దేశ బడ్జెట్ మొత్తం మా సైనిక బడ్జెట్ తో సమానం కాదు: ఓవైసీ జనం న్యూస్ ఏప్రిల్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాద దాడి తర్వాత దాయాది దేశం…
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం పంపిణీ
జనం న్యూస్, ఏప్రిల్ 29 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ మాత శిశు హాస్పిటర్ వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్…
మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలి-సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
జనం న్యూస్ – ఏప్రిల్,28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – 139 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా వారసత్వంగా నిర్వహిస్తున్న మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి కోరారు. నందికొండ మునిసిపాలిటీ హిల్ కాలనీ లో నిర్వహించిన…
కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే….
జుక్కల్ ఏప్రిల్ 28 జనం న్యూస్ నిన్నటి రజతోత్సవ సభలో పాల్గొన్న జుక్కల్ నియోజకవర్గ గులాబీ నాయకులకు, పార్టీ ప్రతినిధులకు, కార్యకర్తలకు, యువ నాయకులకు, గులాబీ అభిమానులకు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి గులాబీ సైనికులకు కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒకరికి…