అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి…జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
వేసవిలో త్రాగునీరు ఇబ్బంది లేకుండా చర్యలు కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ కూడా చీకటి ప్రదేశం లేకుండా చర్యలు తీసుకోవాలి ఎల్.ఆర్.ఎస్ 25% రాయితీ గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగింపు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్…
రైల్వేస్టేషన్ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం… చివరకు
ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది..! జనం న్యూస్, ఏప్రిల్ 9( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) అమ్మాయి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఎవరు ఎక్కడి నుంచి అఘాయిత్యానికి పాల్పడతారో అనే ఆందోళనలు తల్లిదండ్రుల్లో ఉంటున్నాయి. అమ్మాయిల…
సామాన్య ప్రజల జీవన వ్యాయానికి మరో ఎదురు దెబ్బ నేటి నుంచి గ్యాస్ ధరలు పెంపు
జనం న్యూస్, ఏప్రిల్ 9 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) సామాన్య ప్రజల జీవన వ్యయానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. గృహావ సరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా రూ.యబై మేర…
పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఎంపీడీవోకు వినతి.
జనం న్యూస్ ఏప్రిల్ 8(నడిగూడెం) గత మూడు నెలలుగా వేతనాలు రావడం లేదని, పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దాసరి సంజీవయ్యకు ఫీల్డ్ అసిస్టెంట్ లు మంగళవారం వినతిపత్రం అందించారు. 2025 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి,…
చాకిరాల యూత్ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక
జనం న్యూస్ ఏప్రిల్ 08 నడిగూడెం మండలం చాకిరాల గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండు మహేందర్ గౌడ్ తెలిపారు. మంగళవారం మండలంలోని చాకిరాల గ్రామంలో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో…
జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రక్షణ యాత్ర
జనం న్యూస్ ఏప్రిల్ 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం లో 21,22 ,26,30 వార్డులు, మార్కెట్ ఏరియాలో జేబీ జేబీ జేఎస్ కార్యక్రమం లో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ తో కలిసి…
ఉపాదా హమీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి.
గ్రామీణ ఉపాధి హామీ కూలీలపొట్టన కొట్టుతున్న అధికారులు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వినర్.. ముంజం ఆనంద్ కుమార్. జనం న్యూస్ ఏప్రిల్ 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా తాటినగర్ , మొగ్డదగడ్ గ్రామ పంచాయతీ లలో ఉపాధి…
బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద ఫాసిస్టు..!
జనంన్యూస్. 08. సిరికొండ. ప్రతినిధి. మోడీ ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అవలంబిస్తున్న ఫాసిస్టు విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జాతీయ కమిటీ పిలుపుమేరకు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ…
సింగరేణి అధికారులని మర్యాద పూర్వకంగా కలిసిన ఆర్జీ3 ఏరియా ఉపాధ్యక్షులు
జనం న్యూస్, ఏప్రిల్ 09,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మరియు మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్,ఎస్ సి ఎం ఎల్ యు ఐన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు మంగళవారం కొత్తగూడెంలో…
ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలి కొనుగోలు కేంద్రాల వద్ద సంబంధిత అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి రైతులందరూ నాణ్యత ప్రమాణాలు పాటించి మద్దతు ధర పొందాలి జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ జనం న్యూస్…