• April 2, 2026
  • 79 views
విఆర్వో సహా నలుగురు సిబ్బంది సస్పెన్షన్

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 2 సెల్ 9550978955 నాదెండ్ల మండలంలో నలుగురు ప్రభుత్వ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ GSWS (SGSW) డైరెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. సంకురాత్రిపాడు విఆర్వో ఇట్టెల నాగ జ్యోతి…

  • April 2, 2026
  • 74 views
టిడి జనార్ధన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 2 సెల్ 9550978955 తెలుగుదేశంపార్టీ రాజకీయ కార్యదర్శి టిడి జనార్ధన్ జన్మదిన వేడుకలు 02-04-2026 మంగళగిరి కేంద్రకార్యాలయంలో ఘనంగా జరిగాయి.ఆయనకు నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం పుష్పగుచ్చం ఇచ్చి…

  • April 2, 2026
  • 69 views
శ్రీ దత్త సాయి సన్నిధిలో మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ సుబ్బారావు ప్రత్యేక పూజలు భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 2 సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గురువారం…

  • April 2, 2026
  • 74 views
ఆంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి.

జనంన్యూస్. 02.నిజామాబాద్ రూరల్.శ్రీనివాస్ పటేల్. ధర్పల్లి మండలంలోని ప్రాజెక్ట్ రామడుగు గ్రామంలో దేవాదాయ శాఖ ద్వారా 30 లక్షల వ్యయంతో నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి,ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి…

  • April 2, 2026
  • 67 views
ప్రజా సమస్యల పరిష్కారమే- ప్రజా పాలన లక్ష్యం

నందికొండ మున్సిపాలిటీలో ప్రజా పాలన -పథకాలపై అవగాహన సదస్సులు స్థానిక సమస్యలపై గళం విప్పిన ప్రజలు జనం న్యూస్ -ఏప్రిల్ 2- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో…

  • April 2, 2026
  • 74 views
జగన్నాధపూర్ గ్రామపంచాయతీలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ( 99 రోజుల కార్యచరణ ప్రణాళిక ) లో భాగంగా గ్రామసభ నిర్వహించడం జరిగింది .

జనం న్యూస్ ఏప్రిల్ 2 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం జరిగినది.గృహజ్యోతి గృహలక్ష్మి రైతు భరోసా రుణమాఫీ,సన్న బియ్యం పంపిణీ, చేస్తున్న పథకాలను వివరించడం జరిగింది ఈ యొక్క సభకు…

  • April 2, 2026
  • 65 views
నియోజవర్గ స్థాయి రచ్చబండ కార్యక్రమానికి సిద్ధం కండి

జనం న్యూస్ ఏప్రిల్ 2 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు ఆహ్వానం ది 17-11-2025 సోమవారం మధ్యాహ్నం 3.00 గంటలకు అమలాపురం రూరల్ కామనగరువు రాజులపూడి భాస్కర రావు వారి నివాసం ఎదురుగా…

  • April 2, 2026
  • 65 views
తర్లుపాడులో సర్పంచులకు ఘనంగా వీడ్కోలు: అభివృద్ధి పనులను కొనియాడిన ప్రజాప్రతినిధులు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 2 తర్లుపాడు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పదవీ కాలం ముగిసిన మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచులకు ఘనంగా వీడ్కోలు పలికారు. మండల పరిషత్ అధ్యక్షురాలు (ఎంపీపీ) సూరెడ్డి భూలక్ష్మి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో…

  • April 2, 2026
  • 66 views
నందలూరు సర్పంచ్ సుభాషిణి కి వీడ్కోలు పలికిన రాజంపేట మాజీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్.

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 02-04-26 నందలూరు సర్పంచ్ మోడ పోతుల సుభాషిని మరియు వారి భర్త రాము ఐదు సంవత్సరాల సర్పంచి పదవీకాలం ముగియడంతో ముఖ్యఅతిథిగా ఎద్దుల విజయసాగర్ వారిని శాలువాతో సత్కరించి వారికి ఐదు సంవత్సరాలు దిగ్వి…

  • April 2, 2026
  • 69 views
తిమ్మాపూర్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

జనం న్యూస్ ఏప్రిల్ 2 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను తహసిల్దార్ ప్రసాద్ రావు స్థానిక సర్పంచ్ ముప్పు మానస మహేందర్ తో కలిసి పంపిణీ చేశారు.…