ప్రజాప్రభుత్వంలోఅర్హులైనప్రతి పేదవారికి ఇండ్లు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం డీసీసీ అధ్యక్షులు
జనం న్యూస్ 13 జూన్ ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామపంచాయతీ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొక్కిరల విశ్వప్రసాద్ రావు మంజూరు శుక్రవారం పత్రాలను అందజేశారు అనంతరం భూమి…
తొర్తి లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చూడాలి- సోమ దేవరెడ్డి, శివాన్నోళ్ల శివకుమార్ జనం న్యూస్ జూన్ 13:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం : తొర్తి గ్రామము లో శుక్రవారం రోజునా గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం…
తేదీ 13..06.2025మండలం :శాయంపేటగ్రామం: కొత్తగట్టు సింగారం జిల్లా :హన్మకొండ
“”భూ భారతి సదస్సు”” మండల కేంద్రంలోని కొత్తగట్టు సింగారం గ్రామంలో శుక్రవారం రోజున ఎమ్మార్వో సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మాట్లాడుతూ అనేక రకాల భూ సమస్యలు పరిష్కారం చేస్తాం అని,…
బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు సాధించిన విజయాలను జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ తెలియజేశారు
జనం న్యూస్ జూన్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రజల వద్దకు ప్రభుత్వ పథకాలు ప్రయోజనం చేకూరేలాగా సేవ, సుపరి పాలన, పేదల సంక్షేమంవికసిత్ భారతదేశం లక్ష్యం…. ఈరోజు ఎయిడెడ్ స్కూళ్లలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం…
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి..!
జనంన్యూస్. 13.నిజామాబాదు. ప్రతినిధి. స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, అధికారులు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.45 గంటల సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న జిల్లా పాలనాధికారికి అదనపు…
వైసీపీ కంభం మండలం మైనార్టీ సెల్ అధ్యక్షులు గా “షేక్ ఇబ్రహీం” నియామకం.
బేస్తవారిపేట ప్రతినిధి, జూన్ 13 (జనం న్యూస్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంభం మండలం మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షులుగా షేక్ ఇబ్రహీం అధికారికంగా నియమితులయ్యారు.…
లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి
జనం న్యూస్ జూన్ 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) నేడు శనివారం జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నేడు జరగనున్న జాతీయ మెగా…
వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 10 నిమిషాలు యోగా చేయాలి. జిల్లా యోగ కన్వీనర్ గని శెట్టి
జనం న్యూస్ జూన్ 13 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం రూరల్ మండలం లో జనుపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బొంతు శివాజీ ఆధ్వర్యంలో, యోగా శిక్షణ ను ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో యోగా శిక్షణను ఇవ్వడానికి…
బీసీ కమిషనర్ చైర్మన్ జి నిరంజన్ కి వినతి పత్రాన్ని అందజేసిన కూకట్పల్లి జనసేన నాయకులు : ప్రేమ్ కుమార్
జనం న్యూస్ జూన్ 13 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఖైరతాబాద్ లొ గల బిసి కమిషనర్ ఆఫీస్ లో కమిషనర్ ని కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితా నుండి తొలగించిన ఇరవై ఆరు కులాల వారిని తిరిగి…
అపరిశుభ్రంగా, హాస్టల్ పరిసరాలు
జనం న్యూస్, జూన్ 14, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా , జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం లోని, యస్.స్సి. ప్రభుత్వ బాలుర వాసవి గృహం ముందు స్థానిక ప్రజలు,…