భాజపా ఆధ్వర్యంలో మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమం…
బిచ్కుంద ఆగస్టు 5 జనం న్యూస్ బాజాపా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మహాసంపర్క్ అభియాన్లో భాగంగా నేడు బిచ్కుంద మండలంలో పెద్ద దడ్గీ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై…
చలో హన్మకొండ.. వికలాంగుల చేయూత మహా గర్జన
జనం న్యూస్ ఆగష్టు 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఆగస్టు 7న హనుమకొండ జిల్లా చేయూత వికలాంగుల పెన్షన్ పెరుగుదలకు జిల్లా మహాసభను విజయవంతం చేయండి. హన్మకొండ జిల్లా శాయంపేట మండల ఇంచార్జ్ మామిడి భాస్కర్…
రేషన్ కార్డు పేద ప్రజలకు వరం లాంటిది.
రాపోల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గండు వెంకటేష్ జనం న్యూస్ ఆగస్టు 05 వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ గ్రామంలో ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో గ్రామపంచాయతీ దగ్గర డీలర్ పెంటయ్య…
తడ్కల్ 3వ అంగన్వాడి సెంటర్లో ఘనంగా తల్లిపాల వారోత్సవం,
అంగన్వాడి టీచర్ ప్రేమల, జనం న్యూస్,ఆగస్ట్ 05,కంగ్టి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాజెక్ట్, తడ్కల్ సెక్టర్ లోని ముడవ అంగన్వాడి సెంటర్లలో మంగళవారం తల్లిపాల వరోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వర ఉత్సవాల్లో భాగంగా తల్లిపాల…
నందలూరు గ్రామ విఆర్ఓ జగదీష్ ను సన్మానించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. విద్యార్థినీ విద్యార్థులు పాఠ్యాంశాలపైనే కాకుండా క్రీడల పైన కూడా దృష్టి పెట్టాలి.జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి బాక్సింగ్ విభాగంలో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించిన నందలూరు గ్రామ విఆర్ఓ జగదీష్…
భోగాపురంలో బాలికతో ట్యూషన్ టీచర్ అసభ్యప్రవర్తన
జనం న్యూస్ 05 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భోగాపురంలో ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తి 3వ తరగతి బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్థానికులు దేహశుద్ధి చేశారు. విజయనగరానికి చెందిన విజయ్ కుమార్ మరో మహిళతో కలిసి ట్యూషన్…
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో అర్చకులకు ఘనమైన సన్మాన సత్కారం
జనం న్యూస్ 05 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో 3 ఆగస్టు 2025 నాడు విజయనగరం లోని సోమస్కంద పీఠంలో అర్చకుల సన్మాన మహో త్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ వేడుకకు…
జర్నలిస్టులు డిమాండ్లు పరిష్కరించాలీడిమాండ్స్ డే సందర్భంగా ఏపీ డబ్ల్యు జె ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా ,కలెక్టర్ కి వినతి
జనం న్యూస్ 05 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జర్నలిస్టులు సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి,అనంతరం జిల్లా కలెక్టర్…
రాజ్యాంగ విరుద్ధ సర్క్యులర్ 30/67/2025 నీ తక్షణమే రద్దు చేయాలి పాఠశాలల్లో కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం సిగ్గు చేటుప్రభుత్వ సర్క్యులర్ కాపీలను కలెక్టరేట్ ఆవరణలో దగ్దం చేసిన SFI నాయకులు
జనం న్యూస్ 05 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పాఠశాలల్లోకి విద్యార్ది సంఘాలను నిషేదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సర్కులర్ 30/67/2025 నీ రద్దు చేయాలని కోరుతూ ఆ సర్కులర్ ప్రతులను కలెక్టరేట్ ఎదుట దగ్దం చేసి నిరసన…
ఘనపూర్ 1,2, అంగన్వాడి సెంటర్లో ఘనంగా తల్లిపాల వారోత్సవం,
అంగన్వాడి టీచర్ పార్వతి,సంతోషి, జనం న్యూస్,ఆగస్ట్ 05,కంగ్టి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాజెక్ట్, తడ్కల్ సెక్టర్ లోని ఘనపూర్ అంగన్వాడి సెంటర్లలో మంగళవారం తల్లిపాల వరోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వర ఉత్సవాల్లో భాగంగా తల్లిపాల…