శిశువులకు తల్లి పాలు శ్రేయస్కరం
జనం న్యూస్ ఆగష్టు 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ తల్లి పాలతోనే పిల్లలు సంపూర్ణ…
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించిన సిఐ రంజిత్ రావు
. జనం న్యూస్ ఆగష్టు 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మహాత్మ జ్యోతి ఫూలే హాస్టల్లను శాయంపేట సీఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ సందర్శించి…
శ్రీ కామాక్షి సమేత ఉల్లంగేశ్వరస్వామి ఆలయం దుస్థితి:- కొట్టే శ్రీహరి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండల కేంద్రంలో వున్న ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంకు కూతవేటు దూరంలో వున్న శ్రీ కామాక్షీ సమేత ఉల్లంగేశ్వర స్వామి అలయంను ఇలా నిర్మిస్తారు అని తెలిసి…
పలు గ్రామాల్లోబాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం
జనం న్యూస్,ఆగస్టు04,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో జగ్గన్నపేట, ఖాజీపాలెం,పెదపాడు తిమ్మరాజుపేట గ్రామాల్లో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు దేశంశెట్టి శంకర రావు అద్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలమంచిలి…
సోయాబీన్ పంటలపై క్షేత్ర శిక్షణ కార్యక్రమం
మద్దూర్ జులై 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హన్డే కేలూరూ గ్రామంలో సోయాబీన్ పంటపై క్షేత్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ (NMEO) పథకం కింద DSB34 రకం సోయాబీన్ విత్తనాలు…
నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి -జి శివశంకర్
జనం న్యూస్- ఆగస్టు 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యక్తులు తమ సొంత వాహనాలకు గవర్నమెంట్ డ్యూటీ స్టిక్కర్స్ వేసుకుని , వాహనాలకు పోలీస్ సైరన్, పోలీస్ సిగ్నల్ లైట్స్…
ఏపీఐఐసీకి గల్లీ భూములు బదలాయించాలనే ప్రతిపాదనను విరమించుకోవాలి
జనం న్యూస్,ఆగస్టు04 అచ్యుతాపురం:అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామ పంచాయతీ కార్యాలయం సమావేశపు హాలు నందు సర్పంచ్ చేపల సుహాసిని అద్యక్షతన గ్రామ పంచాయతీ ప్రత్యేక సమావేశమును వార్డు సభ్యులతో నిర్వహించారు.పూడిమడకలో ఉన్న ప్రభుత్వ భూములను ఏపీఐఐసీ ద్వారా పారిశ్రామిక వాడ అభివృద్ధి…
కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి
వైద్యులు, సిబ్బంది యొక్క హాజరు వివరాల పరిశీలన జనం న్యూస్ – ఆగస్టు 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి,…
తెలంగాణ లోకాయుక్తకు ఘన స్వాగతం
జనం న్యూస్- ఆగస్టు 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ కు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త న్యాయమూర్తికి ఏ.రాజశేఖర్ రెడ్డికి రెవెన్యూ ప్రోటోకాల్ ఆఫీసర్ దండా శ్రీనివాస్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. నాగార్జునసాగర్…
కెనరా బ్యాంకు తరలించొద్దని అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా ..
స్తంభించిన బ్యాంకు కార్యకలాపాలు… తీవ్ర ఇబ్బంది పడిన పెన్షన్ దారులు పోలీసుల రంగ ప్రవేశం ధర్నాను శాంతింప చేసే యత్నం జనం న్యూస్- ఆగస్టు 4 -నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీ లో గత 45…