• April 2, 2026
  • 75 views
హనుమాన్ జయంతి ఉత్సవాలు

జనం న్యూస్ ఏప్రిల్ 2 భూపాలపల్లి జయశంకర్ జిల్లా మహాముత్తార మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ స్వాములు హనుమాన్ ఉత్సవ యాత్ర చేపట్టారు గ్రామంలోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయం నుండి బయలుదేరి భక్తి పాటలతో…

  • April 2, 2026
  • 65 views
అమరావతి గెలిచింది.. ఆంధ్రుల ఆత్మగౌరవం నిలిచింది: మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ హర్షం

జనం న్యూస్ ఏప్రిల్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ భారత పార్లమెంటు చట్టం చేయడం చారిత్రాత్మకమని మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ కొనియాడారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించిన ఈ శుభ…

  • April 2, 2026
  • 64 views
హనుమాన్ జయంతి ఉత్సవాలు

జనం న్యూస్ ఏప్రిల్ 2 భూపాలపల్లి జయశంకర్ జిల్లా మహాముత్తార మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ స్వాములు హనుమాన్ ఉత్సవ యాత్ర చేపట్టారు గ్రామంలోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయం నుండి బయలుదేరి భక్తి పాటలతో…

  • April 2, 2026
  • 66 views
గద్వాల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే

జనం న్యూస్ 02 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ 16 వార్డు నందు పట్టణ ప్రకృతి వనం ప్రారంభోత్సవం, బస్తీ దౌఖాన కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే…ఈరోజు గద్వాల జిల్లా…

  • April 2, 2026
  • 66 views
జోగుళాంబ గద్వాల్ జిల్లా కు మరో కేంద్రంగా రెండు రహదారులు

జనం న్యూస్ 02 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కేంద్ర మంత్రి గడ్కరిని కోరిన డికె అరుణ జోగుళాంబ గద్వాల్ జిల్లా కేంద్రంగా రెండు పెద్ద రహదారులను ఇవ్వాలని పార్లమెంట్ సభ్యురాలు…

  • April 2, 2026
  • 66 views
పాటిహనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా అన్నదాన కార్యక్రమం

జనం న్యూస్, ఏప్రిల్ 02: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామంలో ఉన్న పాటిహనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ పుణ్యదినం…

  • April 2, 2026
  • 140 views
పరిగిలో టాస్క్ ఫోర్స్ అధికారుల మెరుపు దాడులు.

అక్రమ గ్యాస్ సిలిండర్లు, కుళ్ళిన మాంసం మరియు కల్తీ ఐస్‌క్రీమ్ కేంద్రాల సీజ్ జనం న్యూస్ 02 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే అన్వర్ పాషా…

  • April 2, 2026
  • 70 views
గ్రామ అభివృద్ధి ప్రణాళికా, రూప కల్పన, అమలుపై గ్రామసభ.అల్వాల శిరీష…

జనం న్యూస్ 02 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గ్రామ సభలో పాల్గొని మాట్లాడిన.. పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అల్వాల శిరీష రాజశేఖర్ రెడ్డి..మల్దకల్ మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామ పంచాయతీ…

  • April 2, 2026
  • 67 views
గ్రామ అభివృద్ధి ప్రణాళికా, రూప కల్పన, అమలుపై గ్రామసభ.అల్వాల శిరీష…

జనం న్యూస్ 02 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గ్రామ సభలో పాల్గొని మాట్లాడిన.. పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అల్వాల శిరీష రాజశేఖర్ రెడ్డి..మల్దకల్ మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామ పంచాయతీ…

  • April 2, 2026
  • 69 views
నగరాల్లో పరిశుభ్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రజల భాగస్వాములతోనే సాధ్యమవుతుంది. జనంపల్లి పురేందర్ రెడ్డి

జనం న్యూస్ ఏప్రిల్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి నగరాల్లో పరిశుభ్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని మరోసారి రుజువైంది. రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామకృష్ణ వీధిలో నిర్వహించిన ప్రత్యేక శుభ్రత…