• January 23, 2025
  • 95 views
నాగార్జునసాగర్ లో జిల్లాస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడా పోటీలు ప్రారంభం

జనం న్యూస్ -జనవరి 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లాస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడా పోటీలు రెండు రోజులపాటు జరగనున్నాయి, ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు…

  • January 23, 2025
  • 106 views
దేశ భవిష్యత్‌ యువత చేతిలో ఉంది,నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కవద్దు

జనం న్యూస్ జనవరి 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా చింతలమనేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు కళాబృందం ద్వారా విద్యార్థులకు రోడ్డు సేఫ్టీపై, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన…

  • January 23, 2025
  • 89 views
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

▪ప్రజా పాలనలో భాగంగా ప్రజల వద్దకే అధికారులతో గ్రామ సభలు.. జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామ సభలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు.. జనం న్యూస్ //23//జమ్మికుంట //కుమార్ యాదవ్..గ్రామ సభలలో లబ్ధిదారులను ఉద్దేశించి నాగరాజు…

  • January 23, 2025
  • 109 views
ఉచిత కంటి వైద్య శిబిరంలో 100 మందికి పరీక్షలు 20 మందికి కంటి శస్త్ర చికిత్సలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం జనవరి 23 మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మార్కాపురం ఎల్వి ప్రసాద్ కంటి వైద్య నిపుణులు త ర్లుపాడులో ఉచిత కంటి వైద్యం నిర్వహించారు స్థానిక వేణుగోపాల స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో ఈ వైద్య…

  • January 23, 2025
  • 101 views
దరఖాస్తులు చేయించండి

జనం న్యూస్ జనవరి 23(నడిగూడెం):- 2025-26 విద్యా సంవత్సరానికి గాను సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశానికి గాను దరఖాస్తులు చేయించాలని ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి కోరారు. గురువారం సమ భావన సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె…

  • January 23, 2025
  • 97 views
పాఠశాల అభ్యసనం విద్యార్థి జీవితంలో కీలకం-ప్రిన్సిపల్ రాజశేఖర్

జనం న్యూస్- జనవరి 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- ఉన్నత పాఠశాల అనేది విద్యార్ధి జీవితంలో ఒక కీలకమైన సమయమని విద్యాపరమైన సవాళ్లు, వ్యక్తిగత ఎదుగుదల, భవిష్యత్తు ఆకాంక్షల అన్వేషణ ద్వారా గుర్తించబడుతుందని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్…

  • January 23, 2025
  • 80 views
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భంగా రహదారి భద్రత పై అవగాహన

జనం న్యూస్ జనవరి 23 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- ఆర్టిఏ కూకట్పల్లి యూనిట్ కార్యాలయం అధికారులు.. ట్రాఫిక్ పోలీసులు పాఠశాల విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. కెపిహెచ్బి నాలుగో రోడ్ లోని గ్లోబల్ ఎడ్జ్ పాఠశాలలో గురువారం జాతీయ…

  • January 23, 2025
  • 79 views
సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నాయకుల ఘన నివాళి. ప్రజా సంఘాల నాయకులు.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 23 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- సుభాష్ చంద్రబోస్ జయంతి భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు అని,ముఖ్యమైన స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన సుభాష్ చంద్రబోస్ జయంతి ఒకటి ఆయన జయంతి జనవరి 23న…

  • January 23, 2025
  • 78 views
పారిశుద్ధ్య కార్మికుడు మృతి నివాళులు అర్పించిన మున్సిపల్ కమిషనర్ శ్రీ హరి బాబు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 23 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- స్థానిక పురపాలక సంఘం లో పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న,గుడిసె యేసు రత్నం అనే పారిశుద్ధ కార్మికుడు విధులు నిర్వహిస్తూ అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మరణించారు.ఈ…

  • January 23, 2025
  • 90 views
హైవే రోడ్డుపై దట్టంగా కమ్మిన పొగ మంచు

జనవరి(23) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజవర్గం మద్దిరాల, నూతనకల్ మండలల మధ్య ఉన్న జాతీయ రహదారి 365 పై గురువారం ఉదయం ఏడు గంటలకు దట్టమైన పొగ మంచు కమ్మడంతో వాహనదారులు ఇబ్బంది పడుతూ వాహనాలు నడపడం జరిగినది. ఎదురుగా వస్తున్న…

Social Media Auto Publish Powered By : XYZScripts.com