• March 24, 2025
  • 76 views
అవినీతి సొమ్మును కక్కిస్తాం చట్టపరంగా శిక్షిస్తాం ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 24 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రూ.40లక్షలవ్యయంతో ఏర్పాటు చేసిన 100 హెచ్ పి మోటర్ మంచినీటి మోటర్ పంప్ సెట్ ను ప్రత్తిపాటి ప్రారంభించారు. మంత్రి నారాయణ రూ. 4 కోట్ల నిధులు…

  • March 24, 2025
  • 80 views
ఆశా కార్యకర్తల అరెస్ట్

జనం న్యూస్ మార్చి 24(నడిగూడెం) తమ డిమాండ్ల సాధన కోసం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం అన్యాయమని ఆశా కార్యకర్తలు సైదమ్మ, లక్ష్మి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల…

  • March 24, 2025
  • 88 views
తాసిల్దారును శాలువాతో సన్మానం చేసిన కాంగ్రెస్ నాయకులు….

బిచ్కుంద మార్చి 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో నూతనంగా వచ్చిన తాసిల్దార్ వేణుగోపాల్ మరియు డిటి భరత్ గారిని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్, భాస్కర్ రెడ్డి తో కలిసి సన్మానం…

  • March 24, 2025
  • 79 views
రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

జనం న్యూస్, మార్చి 24, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగే సమీక్షకు ఎన్డీఆర్…

  • March 24, 2025
  • 72 views
హైదరాబాద్ లో మరొసారి సన్ రైజర్స్ పరుగుల వర్షం

జనం న్యూస్, మార్చి 24, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ పరుగుల రికార్డు నమోదు చేసింది. సిక్సర్లు, ఫోర్లతో మోత మోగించారు. ట్రావిస్ హెడ్ 67 పరుగులు…

  • March 24, 2025
  • 89 views
స్మశాన ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న – మాదంశెట్టి నీల బాబు

జనం న్యూస్ మార్చ్ 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 84 వ వార్డు కొండ కొప్పాక గ్రామంలో కార్పొరేటర్ మాదంశెట్టి చిన్న తల్లి స్మశానo బహిరంగంగా ఉండటంవల్ల ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలియజేసిన మేరకు జీవీఎంసీ సమావేశంలో అధికారులు దృష్టికి…

  • March 24, 2025
  • 80 views
వంద రోజులు పనిచేసిన కుటుంబాల సంఖ్యలో ఉపాధిలో భారీ కోత

జనం న్యూస్, మార్చి 24, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) 2.54 లక్షలు తగ్గిన వంద రోజులు పనిచేసిన కుటుంబాల సంఖ్య దళితుల్లో నలబై ఒకటి శాతం తగ్గుదలమోడీ సర్కారు బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాశక్తి-అమరావతి…

  • March 24, 2025
  • 77 views
తనుగులలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

స్నేహమేరా జీవితం.స్నేహమేరా శాశ్వతం అంటూ ఆటపాటలతో కేరింతలు.. జనం న్యూస్ // మార్చ్ // 24 // కుమార్ యాదవ్// (జమ్మికుంట) 2010 – 11 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామంలో సుమారు…

  • March 24, 2025
  • 80 views
ఎస్ బి ఐఆర్థిక సహకారంతోయునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో

జనం న్యూస్ మార్చ్ 24 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో అంగన్వాడి సెంటర్ వన్ లో మెదక్ జిల్లాలో ఎస్బిఐఆర్థిక హైదరాబాద్ ఇంటర్నేషనల్ సంస్థ సహకారంతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్…

  • March 24, 2025
  • 82 views
ప్రపంచ సుందరి పోటీలను వ్యతిరేకిద్దాం.

జనం న్యూస్ మార్చ్ 24 వికారాబాద్ జిల్లా మహిళా ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా హైదరాబాద్ వేదికగా నిర్వహించబోతున్న మిస్స్ వరల్డ్ పోటీలను మహిళలు అందరూ వ్యతిరేకించాలని పిఓడబ్ల్యు జాతీయ నాయకులు సంధ్యా ఝాన్సీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సుందరయ్య కేంద్రంలో షోయబ్ హాల్లో…

Social Media Auto Publish Powered By : JANAM NEWS SERVICES | 9505609392
DESIGNED & DEVELOPED BY JANAM NEWS SERVICES | 9505609392