• March 24, 2025
  • 65 views
రంజాన్ పండుగకు విస్తృత ఏర్పాట్లు చేపట్టండిఅధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కూనంనేని

జనం న్యూస్ 24మార్చ్( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) కొత్తగూడెం : రంజాన్ పండుగ సందర్బంగా బస్తీలు, గ్రామాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు సంబంధిత అధికారులను…

  • March 24, 2025
  • 111 views
హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐ లుగా పదోన్నతి..

పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది: పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా జనం న్యూస్,మార్చి 25, ( పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ ఏఎస్ఐ లుగా పదోన్నతి…

  • March 24, 2025
  • 89 views
కరెంటు కోతలతో పంటలు ఎండిన రైతాంగానే ఆదుకోవాలి.

పయనించే సూర్యుడు మార్చి 24 నిజామాబాద్ జిల్లా బ్యూరో టి.కె గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలం కేంద్రంలోఅఖిలభారత ఐక్య రైతు సంఘం ఏ ఐ యు కె ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి…

  • March 24, 2025
  • 98 views
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్ పంపిణీ చేస్తున్న సాయి లోకేష్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట మండలం తొగురుపేట గ్రామ నివాసి గుని శెట్టి రమణయ్య కి ముఖ్యమంత్రి సహాయ నిధి కిందRs 49,984/- మంజూరైన మొత్తాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ జిల్లా కార్యాలయం నందు జిల్లా…

  • March 24, 2025
  • 96 views
జిపి వర్కర్స్ ను విస్మరిస్తే సర్కార్ కు బుద్ది చెప్తాం..!

జనంన్యూస్. 24. నిజామాబాదు. టౌన్. నిజామాబాదు జిల్లాలో 3నెలల జీపీ బకాయి వేతనాలను అందించాలి జిపి వర్కర్స్ ను విస్మరిస్తే సర్కార్ కు బుద్ది చెప్తాం అని, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టి యు సి ఐ అనుబంధం…

  • March 24, 2025
  • 93 views
ప్రస్తుత రాజకీయాలలో అరుదైన అద్భుతమైన రాజకీయ నాయకుడు అన్నా రాంబాబు.

గిద్దలూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త. జనం న్యూస్, మార్చి 24, (బేస్తవారిపేట ప్రతినిధి): ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ అన్నా…

  • March 24, 2025
  • 101 views
కీర్తిశేషులు నాల్చర్ శ్రీహరికి నివాళులు…

బిచ్కుంద మార్చి 24 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన సీనియర్ నాయకులు కీll శే నాల్చర్ శ్రీహరి గారి 8 వ వర్ధంతి జరిగింది .…

  • March 24, 2025
  • 96 views
నేను కాల్‌ డేటా తీసుకున్నానని ఆరోపణలు చేస్తున్నారు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 24 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారు-లావు శ్రీకృష్ణదేవరాయలు 40 ఏళ్లుగా విజ్ఞాన్‌ సంస్థలు నడుపుతున్నాం ఏపీలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు అమరావతిలో కూడా భూమి కోసం…

  • March 24, 2025
  • 76 views
అవినీతి సొమ్మును కక్కిస్తాం చట్టపరంగా శిక్షిస్తాం ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 24 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రూ.40లక్షలవ్యయంతో ఏర్పాటు చేసిన 100 హెచ్ పి మోటర్ మంచినీటి మోటర్ పంప్ సెట్ ను ప్రత్తిపాటి ప్రారంభించారు. మంత్రి నారాయణ రూ. 4 కోట్ల నిధులు…

  • March 24, 2025
  • 80 views
ఆశా కార్యకర్తల అరెస్ట్

జనం న్యూస్ మార్చి 24(నడిగూడెం) తమ డిమాండ్ల సాధన కోసం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం అన్యాయమని ఆశా కార్యకర్తలు సైదమ్మ, లక్ష్మి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల…

Social Media Auto Publish Powered By : JANAM NEWS SERVICES | 9505609392
DESIGNED & DEVELOPED BY JANAM NEWS SERVICES | 9505609392