• August 3, 2025
  • 109 views
బీజేపీ జిల్లా పదాదికారుల& నూతన కార్యవర్గంతో సమావేశం

జనం న్యూస్ ఆగస్టు 3 ముమ్మిడివరం ప్రతినిధి డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ పదాదికారులు, కార్యవర్గ సభ్యులు సమావేశం కాటన్ గెస్ట్ హౌస్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా…

  • August 3, 2025
  • 96 views
అంగన్వాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలికంచర్ల జమ్మలయ్య సిపిఐ పట్టణ కార్యదర్శి

భద్రాద్రి కొత్తగూడెం 03జూలై ( జనం న్యూస్ ) శనివారం ఉదయం 11 గంటలకు మధుర బస్తి అంగనవాడి టీచర్స్ సమావేశంలో మాట్లాడుతున్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులుమరియు సిపిఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ రాష్ట్ర…

  • August 3, 2025
  • 111 views
అన్నదాతకు డబల్ సంక్షేమం -జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు శ్రీరామ మూర్తి

జనం న్యూస్ ఆగస్టు 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి తెలుగుదేశం పార్లమెంట్ కార్యాలయంలో ఈరోజు ఉదయం జిల్లా తెలుగు రైతు కార్యవర్గ సమావేశం అధ్యక్షులు గొల్లవిల్లి శ్రీరామ్మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం…

  • August 3, 2025
  • 100 views
ఆరోగ్య యోగ కేంద్రాన్ని ప్రారంభించిన – అర్బన్ ఎమ్మెల్యే..!

జనంన్యూస్. 03.నిజామాబాదు. టౌన్. నిజామాబాదు. వినాయక నగర్, శ్రీనగర్ కాలనీ రోడ్ నెం.4 లో ఏర్పాటు చేసిన ఆరోగ్య యోగ కేంద్రంను అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇందూర్ అర్బన్…

  • August 3, 2025
  • 100 views
సుపరిపాలన లో తొలి అడుగు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వ హిస్తున్న సుపరిపాలన లో తొలిఅడుగు కార్యక్రమాన్ని టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు సూచన మేరకు నందలూరులోని 91 ,92 పోలింగ్ బూత్ పరిధిలో నిర్వహించడం…

  • August 3, 2025
  • 101 views
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన తీన్మార్ జయ్

జనం న్యూస్ ఆగష్టు 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండా యూత్ సభ్యులు కలిసి ఇటీవల మరణించిన మాలోతు రాకేష్ సంధ్య వారి కొడుకు అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న గ్రామ యూత్…

  • August 3, 2025
  • 105 views
పాతూర్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు

జనం న్యూస్, ఆగష్టు 3( తెలంగాణ స్టేట్ ఇంచార్జి ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాతూర్ లోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.అనంతరం తల్లి పాల వారోత్సవాలలో భాగంగా తల్లులకు తల్లి పాల…

  • August 3, 2025
  • 105 views
పత్తి పంటలో ఐ పి ఎం సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై అవగాహన.

జనం న్యూస్ ఆగష్టు 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామంలో ప్రజ్వల్ ఫీల్డ్ ఫెసిలిటేటర్ కార్యకర్త పోరండ్ల భానుమతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన .ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల వ్యవసాయ అధికారి గంగా…

  • August 3, 2025
  • 91 views
టుడే నీడ్స్ మొబైల్ యాప్ ఆవిష్కరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అథితి విజయలక్ష్మి

జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రస్తుతం బిజీ బిజీగా ఉరకలు పరుగులతో సాగిపోతున్న ఈ రోజులో ఏ నిత్యవసర వస్తువులు కావాలన్నా మార్కెట్లకు పరుగులు తియ్యవలసిన అవసరం లేకుండ ఇప్పుడు మన విజయనగరంలో ఇకపై…

  • August 3, 2025
  • 89 views
అదృశ్యమైన బాలికను గంటల వ్యవధిలోనే ఇంటికి చేర్చిన పోలీసులు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మహిళలు, బాలల భద్రతకు జిల్లా పోలీసుశాఖ ప్రాధాన్యత కల్పిస్తుందని, అదృశ్యమైన బాల, బాలికలను కనుగొనేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, రాష్ట్ర…