• March 28, 2026
  • 65 views
చిలకలూరిపేట రూరల్ మండలం వేలూరు గ్రామంలో కార్డెన్ సెర్చ్ 21 ద్విచక్ర వాహనాలు,14 మరణ ఆయుధాలు స్వాధీనం.

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 28 సెల్ 9550978955 పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకునరసరావుపేట డివిజన్ పరిధిలో డిఎస్పి హనుమంతరావు పర్యవేక్షణలోచిలకలూరిపేట మండలంలోని వేలూరు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డి.ఎస్ పి,హనుమంతరావు మీడియాతో…

  • March 28, 2026
  • 73 views
చెయ్యేరులో అభయాంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ

జనం న్యూస్: మార్చి 28 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ కాట్రేనికోన మండలం పరిధిలో చెయ్యేరు గ్రామంలో శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి14 అడుగుల విగ్రహం ఆవిష్కరణ మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారికి, గణపతి పూజ, మండపారాధన,కలశ పూజ…

  • March 28, 2026
  • 72 views
నందలూరు రైల్వే స్టేషన్‌లో డి.ఆర్.ఎం సురేష్ కుమార్ గుప్తాకు వినతిపత్రం అందజేసిన రాచూరి మురళి

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 28-03-26 ఒంటిమిట్ట కోదండ రామ స్వామి మరియు నందలూరు సౌమ్యనాథ స్వామి దర్శనం కోసం విచ్చేసిన రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రశే ఖర్ గుప్తాను నందలూరు రైల్వే స్టేషన్‌లో రైల్వే కన్సల్టే టివ్ మెంబర్…

  • March 28, 2026
  • 70 views
ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుచుకోవాలి

జనం న్యూస్ మార్చ్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు మండల పరిధిలో కందికుప్ప…

  • March 27, 2026
  • 71 views
రక్తదాన శిబిరాని ప్రారంభించిన జనసేన నాయకులు: రామ్ తాళ్లూరి, ప్రేమ కుమార్

జనం న్యూస్ మార్చి 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మెగా అభిమానులు సందీప్ దానపాల్, అరవింద్, చెర్రీ ల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి సైబరాబాద్ మున్సిపల్ కో- ఆర్డినేటర్…

  • March 27, 2026
  • 72 views
శ్రీరామ కళ్యాణంలో గోటితో వలసిన తలంబ్రాలు బియ్యం అందజేత.

పయ నించే సూర్యుడు మార్చి 27 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామాలలో వేంచేసియున్న శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి ఆలయంలో ఈరోజు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి అత్యంత భక్తిశ్రద్ధలతో…

  • March 27, 2026
  • 72 views
మూడు ముక్కలాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకున్న ఎస్ఐ నవీన్ చంద్ర

జుక్కల్ మార్చి 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని గురువారం రోజు సాయంత్రం 6 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం రాగా సవర్గావ్ శివారులో మూడు ముక్కలాట ఆడుతున్నారని సమాచారం రావడంతో ఎస్సై నవీన్ చంద్ర తన…

  • March 27, 2026
  • 73 views
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు చారిత్రాత్మక నిర్ణయం: యాళ్ళ దొరబాబు హర్షం​

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని (Excise Duty) తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు యాళ్ళ దొరబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు…

  • March 27, 2026
  • 74 views
కంది కుప్ప సీతారామ కళ్యాణం మహోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ రాజశేఖర్

జనం న్యూస్ మార్చి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కందికుప్పలో శ్రీరామనవమి వేడుకలో పాల్గొన్న ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం తో…

  • March 27, 2026
  • 69 views
శ్రీరామ కళ్యాణంలో గోటితో వలసిన తలంబ్రాలు బియ్యం అందజేత.

జనం న్యూస్ మార్చి 27 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామాలలో వేంచేసియున్న శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి ఆలయంలో ఈరోజు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి అత్యంత భక్తిశ్రద్ధలతో సమరసత…