• June 6, 2025
  • 17 views
ముగిసిన గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరం

జనం న్యూస్,జూన్06,అచ్యుతాపురం: అచ్యుతాపురం శాఖా గ్రంథాలయంలో 40 రోజులు పాటు నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు సభకు అధ్యక్షత వహించిన లైబ్రరీయన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు కథలు, కథనాలు, సృజనాత్మక…

  • June 6, 2025
  • 19 views
బ్రాండిక్స్-2 బస్సు బోల్తా..మహిళా కార్మికులకు గాయాలు

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఐటీయూ డిమాండ్ జనం న్యూస్,జూన్06,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం కృష్ణాపురం సమీపంలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ యూనిట్- 2 దుస్తుల పరిశ్రమకు చెందిన బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది…

  • June 6, 2025
  • 20 views
గుమ్మిర్యాల హై స్కూల్ లో బడిబాట కార్యక్రమంను ప్రారంభించిన -తహసీల్దార్ మల్లయ్య

జనం న్యూస్ జూన్ 06:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలోఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజునా బడిబాట కార్యక్రమమును తహశీల్దార్ మల్లయ్య ప్రారంభించి పాఠశాల పాంఫ్లెట్ మరియు బ్రోచర్ విడుదల చేశారు . ఇట్టి కార్యక్రమము ఉద్దేశించి…

  • June 6, 2025
  • 15 views
బడిబాట కార్యక్రమాన్ని చేపట్టిన మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి……

బిచ్కుంద జూన్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండె నెమలి గ్రామంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు బిచ్కుంద మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయుల…

  • June 6, 2025
  • 16 views
కాంగ్రెస్ ప్రజా పాలనలో పేదలకు పెద్దపీట

సన్న బియ్యం పంపిణీ హర్షణీయం జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ జనం న్యూస్ జూన్ 6 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత సన్న బియ్యం పథకం ప్రారంభించి ప్రజాపాలన లో పేదలకు…

  • June 6, 2025
  • 18 views
దుర్గాదేవి మొదటి దర్శనం చేసుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు.

జనం న్యూస్ జూన్ 6 కూకట్పల్లి జోన్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ధీన్ దయాలనగర్ కాలనీలో ఘనంగా శ్రీ దుర్గాదేవి దేవాలయ ప్రతిష్ఠా శుభలగ్న మహోత్సవం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో శోభాయమానంగా ఏర్పాట్లు చేయబడి,…

  • June 6, 2025
  • 18 views
బక్రీద్ ఖుర్బాని బీదలపాలిట మహాదానం…..అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం

జనం న్యూస్; 6 జూన్ శుక్రవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి ;బక్రీద్ పండుగను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో నేడు శుక్రవారం “బక్రీద్ ఖుర్భాని ముబారక్” క్యాన్వాస్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. పండుగలు సమాజంలో నిస్తేజాన్ని తొలగించి జీవితాలను…

  • June 6, 2025
  • 24 views
అలుగు వర్షిని ఐ ఎ ఎస్ ను రాష్ట్ర గురుకుల కార్యదర్శి విధుల నుంచి తొలగించాలి.

బిఎస్పి సిద్దిపేట జిల్లా కార్యదర్శి కొండనోళ్ళ నరేష్ జనం న్యూస్, జూన్ 6 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు కొమ్ము చంద్రం, అధ్యక్షత ఈ రోజు సమావేశం నిర్వహించడం…

  • June 6, 2025
  • 20 views
ఎల్కoటి గ్రామంలో నాభిషిలా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం

జనం న్యూస్, జూన్ 6 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం ఎల్కoటి గ్రామంలో నాభి శిలా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం నాటినుండి అంగరంగ వైభవంగా నిర్వహింస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ…

  • June 6, 2025
  • 19 views
మంగవాయిగూడెంలో బడిబాట కార్య క్రమం

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించిన ఎంఈఓ సత్యనారాయణ జూన్ 6 జనం న్యూస్ వెంకటాపురం మండల ప్రతినిధిబట్ట శ్రీనివాసరావు వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామపంచాయతీ పరిధిలో మంగవాయి గూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఈరోజు ప్రొఫెసర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com