జనం న్యూస్ మార్చి 27 మహాముత్తార మండలం నల్లగుంట మినాజీపేట గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం మహోత్సవం దేదీప్యమానంగా సాగింది. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆదర్శమైన దివ్య వివాహ మహోత్సవము. క్షేత్ర శుద్ధ…
జనం న్యూస్ 27 మార్చి వికారాబాద్ జిల్లా ప్రతినిధి వికారాబాద్ ఫిబ్రవరి నెలలో బుగ్గరామేశ్వరం ఆలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి చెందిన ఘటనను దృష్టిలో ఉంచుకుని, ఫారెస్ట్ ప్రాంతంలోని డీప్ మలుపుల వద్ద వాహనాల వేగ…
జనం న్యూస్ మార్చి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో శుక్రవారం రోజున శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించినారు.…
జనం న్యూస్ మార్చి 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ హనుమాన్ దేవాలయములో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదటిసారి చిట్కుల్ గ్రామంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో జె…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 27-03-26 కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం, ఎగువ కుమ్మరపల్లి గ్రామంలో నేడు శ్రీరామనవమి ఉత్సవాలు జనసేన నేత రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. శ్రీ…
జనం న్యూస్, మార్చి 27,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం వ్యాప్తంగా రామాలయాల్లో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. మండలం లోని చోడపల్లి,పూడిమడక గ్రామంతో పాటు పలు గ్రామాల్లో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య,భక్తుల కోలాహలం నడుమ స్వామివారి కల్యాణం కనులపండుగగా సాగింది. ఈ…
రాములోరిని దర్శించుకున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్, మార్చి 27,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణాల మధ్య సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. మండలం లోని రామన్నపాలెం, మోసయ్యపేట…
జనం న్యూస్ మార్చి 27 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పై పోలవరం మండలం కాట్రేనికోన మండలాల్లో వివిధ గ్రామాలలో ముమ్మిడివరం తాణేల్లంక గురుకుల పాఠశాల ప్రక్కన శ్రీ కోదండరామస్వామి ఆలయం మరియు తాణేల్లంక…
జనం న్యూస్ మార్చి 27 మహాముత్తార మండలం నల్లగుంట మినాజీపేట గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం మహోత్సవం దేదీప్యమానంగా సాగింది. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆదర్శమైన దివ్య వివాహ మహోత్సవము. క్షేత్ర శుద్ధ…
జనం న్యూస్ మార్చి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది కోతులను తరిమే క్రమంలో పై అంతస్తు నుండి జారిపడి వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు అని ఎస్సై…