పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కు బదులుగా చేతి సంచులు వాడాలి ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ జనం న్యూస్ జాన్ 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ప్రపంచ పర్యావరణ…
ప్రతిభ అవార్డుకు ఎంపికైన కైట్స్ విద్యార్థిని
జనం న్యూస్,జూన్05,అచ్యుతాపురం: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ఇచ్చే 2024-25 ప్రతిభ అవార్డుకు అచ్యుతాపురం లోని కైట్స్ జూనియర్ కళాశాల విద్యార్థిని పి సుప్రియకు లభించిందని కాలేజీ యాజమాన్యం వారు గురువారం తెలిపారు. ఇంటర్ ఎంపీసీ గ్రూప్లో 1000…
పాడే మోసిన బి ఆర్ఎస్ పార్టీ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే షిండే …
జుక్కల్ జూన్ 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ తండ్రి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండడంతో గురువారం రోజు దివంగతులవడంతో విషయం తెలుసుకున్న గౌరవ జుక్కల్ మాజీ…
నూతన వస్త్ర ఫల పుష్ప లంకరణ మహాత్సవముంలో పాల్గొన్నా బీ ఆర్ ఎస్ నాయకులు
జనం న్యూస్ జూన్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఆట్ల తిరుపతి దంపతుల కుమార్తె కు నూతన వస్త్ర ఫల పుష్ప లంకరణ మహాత్సవముంలో మండలం లోని…
పర్యావరణం మన తల్లి లాంటిది – సక్కగ కాపాడుకోవాలె
జనం న్యూస్ :5 జూన్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ ఎన్ సి సి యూనిట్ ఆధ్వర్యములో 9 తెలంగాణ ఎన్ సి సి బెటాలియన్ఆదేశాల మేరకు నిర్వహించిన పర్యావరణ దినోత్సవ ప్రోగ్రామ్…
కొనసాగుతున్న భూభారతి సదస్సులు
మద్నూర్ జూన్ 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం కొడిచిరా గ్రామంలో నాయబ్ తాసిల్దార్ రవికుమార్ భూభారతి సదస్సులో పాల్గొన్నారు అవల్గావ్ గ్రామంలో తాసిల్దార్ ఎండి ముజీబ్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో మూడవ…
ఎమ్మెల్యే సహకారంతోఆవసోమవారం జంక్షన్లో రిక్వెస్ట్ బస్ స్టాప్
జనం న్యూస్, జూన్ 05, అచ్యుతాపురం: యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సహకారంతో అచ్యుతాపురం మండలం ఆవ సోమవారం జంక్షన్లో ఏపీఎస్ఆర్టీసీ వారు రిక్వెస్ట్ బస్ స్టాప్ మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు నుండి యలమంచిలి నుండి గాజువాక…
వాహనాల వేలం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం
జనం న్యూస్ జూన్(6) తుంగతుర్తి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులో సీల్ చేయబడిన 20 వాహనాలను సూర్యాపేట జిల్లా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆర్ లక్ష్మణ్ నాయక్ పర్యవేక్షణలో వేలంపాట నిర్వహించగా 18 వాహనాలకు రెండు లక్షల 90…
ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు గ్రామ సర్పంచ్ రాము ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు వన మహోత్సవం-2025 రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నందలూరు,…
కనుమరుగు అవుతున్న కరుకొండ గుట్ట, అనుమతులు లేకుండా విచ్చల విడిగా తొలకాలు
పట్టించుకోని మైనింగ్ , రివెన్వు ,అధికారులు.. జనం న్యూస్ 05జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి ( తుడుందెబ్బ ) జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వర రావు మాట్లాడుతూ…