జనం న్యూస్ మార్చి 27 మహాముత్తార మండలం నల్లగుంట మినాజీపేట గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం మహోత్సవం దేదీప్యమానంగా సాగింది. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆదర్శమైన దివ్య వివాహ మహోత్సవము. క్షేత్ర శుద్ధ…
జనం న్యూస్ మార్చి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది కోతులను తరిమే క్రమంలో పై అంతస్తు నుండి జారిపడి వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు అని ఎస్సై…
జనం న్యూస్ మార్చి 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మెగా అభిమానులు సందీప్ దానపాల్, అరవింద్, చెర్రీ ల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి సైబరాబాద్ మున్సిపల్ కో- ఆర్డినేటర్…
జనం న్యూస్ మార్చి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే భావనతో మండలంలోని సూర్యనాయక్ తండ గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీ రామ నవమి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం భక్తి…
జనం న్యూస్ ;27 మార్చ్ శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో సీతారాముల చిత్రాన్ని చిత్రించిన అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం లాంఛనంగా ఆవిష్కరించారు. పురుషోత్తముడు రాముడుసీత జీవితం ఎందరికో మార్గదర్శం…
జుక్కల్ మార్చి 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని గురువారం రోజు సాయంత్రం 6 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం రాగా సవర్గావ్ శివారులో మూడు ముక్కలాట ఆడుతున్నారని సమాచారం రావడంతో ఎస్సై నవీన్ చంద్ర తన…
జనం న్యూస్ అల్లాదుర్గ్ మండల్ గడి పెద్దాపూర్ మెదక్ జిల్లా 27 /3 /2026 శుక్రవారం అల్లాదుర్గ్ మండల పరిధిలో గల గడి పెద్దాపూర్ గ్రామంలో శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం మహోత్సవం దేదీప్యమానంగా సాగింది.…
జుక్కల్ మార్చి 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ని 6 వ వార్డులో నీటి సమస్య ఉన్నందున అ వార్డులో నూతన బోరుబావి వేయించి నూతన బోరు మోటర్ బిగించడం వల్ల కాలనీలో నీటి సమస్య…
జనంన్యూస్. 27.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. 10కోట్లతో అభివృద్ధి చేయాలన్నదే నా సంకల్పం.. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా… ఇందూరు: ఖిల్లా రామాలయ అభివృద్ధికి కేంద్ర పథకాలు అందేలా చూస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. శ్రీరామ…
బిచ్కుంద మార్చి 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరామ మందిరం రాములోరి కి బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ సీమ రమేష్ సెట్ రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు, ప్రతి ఏడాది…