• June 5, 2025
  • 13 views
బొడ్డు రమేష్ పుష్పాంజలి దంపతులకు రామయ్య తలంబ్రాలు

అందజేసిన సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు భద్రాచల కల్యానానికి గోటి తలంబ్రాలు అందించిన ఘనత జనం న్యూస్, జూన్ 5 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచల రాములవారి కళ్యాన ముత్యాల తలంబ్రాలు, కళ్యాన శేషవస్త్రాలను బుధవారం…

  • June 5, 2025
  • 14 views
బొడ్డు రమేష్ పుష్పాంజలి దంపతులకు రామయ్య తలంబ్రాలుఅందజేసిన సంస్థ అధ్యక్షులు రామకోటి

రామరాజుభద్రాచల కల్యానానికి గోటి తలంబ్రాలు అందించిన ఘనత జనం న్యూస్, జూన్ 5 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచల రాములవారి కళ్యాన ముత్యాల తలంబ్రాలు, కళ్యాన శేషవస్త్రాలను బుధవారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు…

  • June 4, 2025
  • 22 views
యోగ పిల్లల శ్రద్ధను, ఏకాగ్రతను పెంచుతుంది

జనం న్యూస్ జాన్ 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) యోగ వల్ల పిల్లల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుంది అని వైద్యాధికారి డాక్టర్ రవీందర్ అన్నారు.. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యార్థులతో యోగ చేయించారు ఈ సందర్భంగా…

  • June 4, 2025
  • 20 views
గుడిలో సీసీకెమెరాల ధ్వంసంపై కేసు నమోదు

ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు రంగంలోకి దిగిన యడ్లపాడు పోలీసులు ఠానాలో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు యడ్లపాడుమండలంలింగారావుపాలెంలో గ్రామదేవత గుడిలో సీసీ కెమెరాల ధ్వంసంపై కేసు నమోదైంది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలోని గంగమ్మ తల్లి గుడిలో ఇటీవల కొలుపులు నిర్వహించారు.అయితే…

  • June 4, 2025
  • 20 views
భూ సమస్య లు పరిష్కరించాటానికే రెవిన్యూ సదస్సులు

జనం న్యూస్ జాన్ 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భూ సమస్యలను పరిష్కరించటానికే రెవిన్యూ సదస్సులను నిర్వహించటం జరుగుతుందని కోదాడ ఆర్డివో సూర్యనారాయణ అన్నారు. బుధవారం మునగాల మండల పరిధిలోని గణపవరం గ్రామంలో రెవిన్యూ సదస్సులో ఆయన పాల్గొని రైతుల…

  • June 4, 2025
  • 21 views
నాణ్యత ప్రమాణాలు పాటించని బేకరిల యాజమాన్యం

జనం న్యూస్ జూన్ 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని పలు బేకరి లలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కుళ్ళిన, బూజు పట్టిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని విజేత హాస్పిటల్ ప్రక్కన…

  • June 4, 2025
  • 22 views
రెబ్బెన ఫారెస్ట్ నర్సరీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి,

లేనిపక్షంలో డి ఎఫ్ ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తాం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ జనం న్యూస్ జూన్ 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం బీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలో ఫారెస్ట్ నర్సరీలో పనిచేస్తున్న కార్మికులకు…

  • June 4, 2025
  • 20 views
కూటమి పాలనకు ఏడాది

పీడ విరగడై ఏడాది పేరుతో వేడుకలు జనం న్యూస్,జూన్ 04,అచ్యుతాపురం: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పాలనకి ఏడాది పూర్తవడంతో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది..కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం…

  • June 4, 2025
  • 25 views
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

జనం న్యూస్ జూన్ 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాజి అనిల్ గౌడ్ అన్నారుతిర్యాణి మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి, గంగాపూర్ జంగుబాయి గుడి, ఆవరణంలో నిర్మించే రేకుల…

  • June 4, 2025
  • 19 views
పల్లంకుర్రు గ్రామం, తెలుగుదేశం పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక

జనం న్యూస్ జూన్ 4 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం, పల్లం కురు 04/06/2025 న జరిగిన గ్రామ కమిటీ సమావేశం లో నూతన గ్రామ కమిటీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గ్రామ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com