• October 27, 2025
  • 90 views
ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

ప్రమాదకరంగా మారిన రహదారులు పట్టించుకోని అధికారులు జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 27 : ఏన్కూర్ మండలం పరిధిలోని ప్రధాన రహదారులు రవాణా మార్గాలకంటే ప్రమాద మార్గాలుగా మారిపోయాయి. ఆర్ అండ్ బి అధికారుల…

  • October 27, 2025
  • 33 views
కమ్యూనిస్టు పార్టీ పోరాటాల వల్లే దేశానికి సంస్కరణలు వచ్చాయి: కంచర్ల జమలయ్య

జనం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 27 ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి ): భూమికోసం, ఉక్తికోసం నిజాములను గద్దె దించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అని పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య పేర్కొన్నారు. సోమవారం 57వ డివిజన్‌లోని…

  • October 27, 2025
  • 30 views
మీర్జా పేటలో పంచాయితీ కార్యదర్శి చొరవ: క్లోరినేషన్, తుఫాన్ జాగ్రత్తలపై ప్రజలలో అవగాహన

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్, 27 గ్రామ ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా తర్లుపాడు మండలం మీర్జా పేట గ్రామ పంచాయితీ కార్యదర్శి కాళంగి శ్రీనివాసులు కీలక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామంలో క్లోరినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం, మొంత…

  • October 27, 2025
  • 29 views
ఆధ్యాత్మిక సేవలో ముందుండాలిశివాలయం అభివృద్ధికి పంజాల లింగ గౌడ్ 10 వేలు విరాళం

(జనం న్యూస్ చంటి అక్టోబర్ 27) దౌల్తాబాద్, అక్టోబర్ 27: దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో శివాలయం అభివృద్ధి పనులకు గ్రామస్థుడు పంజాల లింగ గౌడ్ గొప్పమనసుతో ముందుకు వచ్చాడు. గ్రామ దేవాలయం అభివృద్ధి కోసం తనవంతు సహాయంగా రూ.10,000/-ను…

  • October 27, 2025
  • 30 views
చేపల పెంపకానికి, మత్స్యకారుల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే జీఎస్సార్

జనం న్యూస్ అక్టోబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం చేపల పెంపకానికి, మత్స్యకారుల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండలంలోని మాందారిపేట స్టేజీ వద్ద గ్రామీణ…

  • October 27, 2025
  • 28 views
ఆరగిద్దలో రాష్ట్రీయ బాల్ స్వాస్థ కార్యక్రమం.

జనం న్యూస్ 27 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం : జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక…

  • October 27, 2025
  • 28 views
హైమద్ నగర్ లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు

(జనం న్యూస్ చంటి.అక్టోబర్ 27:) దౌల్తాబాద్: పత్తి రైతులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని హైమద్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి…

  • October 27, 2025
  • 29 views
కార్తీక మాసం గౌరీ పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పోలా అలంకరణ

జనం న్యూస్ అక్టోబర్ 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కార్తీక మాసం మొదటి సోమవారం అగ్గి మర్రి చెట్టు వీధికి చెందిన కాండ్రేగుల వెంకట సూర్యనారాయణ పూర్ణమ్మ దంపతుల కుమారుడు మోహన్ ఆర్థిక సహాయంతో 6000 రూపాయలు ఆర్థిక సహాయంతో…

  • October 27, 2025
  • 29 views
కాశి విశ్వేశ్వరుడుని దర్శించుకున్న శాసనసభ్యుడు- సుందరపు

జనం న్యూస్ అక్టోబర్ 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మునగపాక మండల ప్రాంతం మల్లవరం లో వెలసియున్న శ్రీ దక్షిణ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ కమిటీ ఎమ్మెల్యేకు సాలువాతో…

  • October 27, 2025
  • 28 views
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు 2,780 నిధులు విడుదల

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 27 జహీరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ నగర అభివృద్ధి చేపట్టాలని జహీరాబాద్ మున్సిపాలిటీకి దాదాపు 15 కోట్ల రూపాయలు నిధులు వచ్చాయి కాబట్టి వెంటనే సీసీ రోడ్లు మరియు మోరీలు చేపట్టాలి…