• October 27, 2025
  • 34 views
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మరియు కార్యకర్తలు బిఆర్ఎస్ టీం వర్క్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 27 రహమత్ నగర్ డివిజన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో జహీరాబాద్ వాసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు గెల్పే లక్ష్యంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్వయంగా రంగంలోకి…

  • October 27, 2025
  • 32 views
ఘనంగా పుట్టినరోజు వేడుకలుషేక్ మహబూబ్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 26 ,, సంగారెడ్డి, జిల్లా పటాన్చెరు క్యాంప్ ఆఫీస్ లో చార్మినార్, ఎక్స్ ప్రెస్ చీప్ బ్యూరో షేక్ మహబూబ్ పుట్టినసందర్భముగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,ఆధ్వర్యంలో చార్మినార్,…

  • October 27, 2025
  • 34 views
గంగాభవాని పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి అపూర్వ విరాళాలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 27 తర్లుపాడు లో వెలసిన శ్రీ గంగాభవాని పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి పలువురు దాతలు పెద్ద మొత్తంలో విరాళాలు అందించారు. ఈ విరాళాలతో ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన పనులను పూర్తి…

  • October 27, 2025
  • 30 views
భద్రాద్రి కొత్తగూడెంలో బిఎస్పీ వాల్ పోస్టర్ విడుదలతడికల శివకుమార్ – బిఎస్పీ జిల్లా అధ్యక్షులు

జనం న్యూస్ అక్టోబర్ 27 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలనే డిమాండ్‌తో వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో మాట్లాడిన బిఎస్పీ…

  • October 27, 2025
  • 34 views
కూటమి ప్రభుత్వం గిరిజన విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి బి శ్రీను నాయక్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 27 రిపోర్టర్ సలికినీడి నాగు ఈరాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసిందని, గిరిజన వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని ఆంద్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర…

  • October 27, 2025
  • 33 views
కూకట్పల్లి డివిజన్ లోని ఏవిబిపురం వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు

జనం న్యూస్ అక్టోబర్ 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం కూకట్పల్లి డివిజన్ లోని ఏ వి బి పురం వెల్ఫేర్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికలలో అధ్యక్షులుగా పెద్దింటి సింహాద్రి, ప్రధాన కార్యదర్శిగా కలమట వెంకట్రావు విజయం…

  • October 27, 2025
  • 32 views
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్బంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆటో ర్యాలీ .

జనం న్యూస్ అక్టోబర్ 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా ర్యాలీలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్లు మరియు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఆటో ర్యాలీ గోకుల్…

  • October 27, 2025
  • 31 views
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ కు ఎంపిక అయిన మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల నందలూరు విద్యార్థినులు

నందలూరు నందు గల మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల నందలూరులో సెకండ్ ఇయర్ ఎం.పి.సి చదువుతున్న విద్యార్థిని ఎస్.నిత్య ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ లో తన ప్రతిభ…

  • October 27, 2025
  • 41 views
బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తుల వెల్లువ జనం న్యూస్, అక్టోబర్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం బీరంగూడలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులు…

  • October 27, 2025
  • 28 views
గట్ల కానిపర్తి గ్రామా అభివృద్ధికి కృషి చేయాలి

జనం న్యూస్ అక్టోబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో గ్రామ ఆత్మీయ బాల్యమిత్రులు, ప్రముఖ దాతలు అన్ని వర్గాల గ్రామ ప్రజలకు దాతల ఆర్థిక సహకారంతో కైలాస రథం(మైకు తో సహా)…