జనం న్యూస్ మార్చి 27 తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భక్తి పరవశం వెల్లివిరిసింది. పాపిరెడ్డి నగర్లోని శ్రీ శ్రీ శ్రీ వీరాంజనేయ శివాలయంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామివారి…
జనం మార్చు 27, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని బహార్ పే ట్, పోస్ట్ ఆఫీస్ దగ్గర, మరియు సయ్యద్ మల్కాపూర్ లో శ్రీ రామ నవమి సందర్భంగా, సీతారాముల వారి కళ్యాణ వేడుకల్లో పాల్గొని, స్వామి వారికి ప్రత్యేక…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్. 27. 03. 2026 నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామంలో భక్తి పరవశం నడుమ భారీ రోడ్ షో నిర్వహించారు. గ్రామ వీధులన్నీ జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగగా, స్థానిక ప్రజలు…
జనం న్యూస్, మార్చ్ 27, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో ఈరోజు కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది ముందుగా ఖాదీ బండారి హనుమాన్ ఆలయం నుండి స్వామివారిని ఎదుర్కోలుగా తీసుకొని వచ్చి కోదండ రామాలయం లో…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్. 26. 03. 2026 లో సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులతో కలిసి శోభాయాత్రలో నడుచుకుంటూ శ్రీరాముడి జయజయధ్వానాలతో…
.జనం న్యూస్ మార్చి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రానికి చెందిన వరంగల్ వాస్ రిపోర్టర్ బసాని నాగభూషణం వారి అమ్మ బసాని పుల్లయ్య అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే భూపాలపల్లి నియోజకవర్గం బీజేపీ…
జనం న్యూస్ 27 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుకై “పోరు దీక్ష పోస్టర్” ను ఆవిష్కరించిన అలంపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పిండి జయరాములు. బీఆర్ఎస్…
జనం న్యూస్ మార్చ్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముమ్మిడివరం పట్టణ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ అధ్యక్షతన నిర్వహించిన పండిట్ దీనదయాళ్ మండల శిక్షణ మహాభియాన్ రెండవ రోజు కార్యక్రమం ఘనంగా ముగిసింది…
జనం న్యూస్ మార్చ్ 26 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ నుండి మందపాటి సుస్మిత (రోల్ నెంబర్ 1016898) 2025 డిసెంబర్ 13వ తేదీన జవహర్ నవోదయ విద్యాలయ నిర్వహించిన…
కౌన్సిలర్ దృష్టికి తీసుకువెళ్లిన స్థానిక యువకులు జనం న్యూస్ -మార్చి 26- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ ఆరవ వార్డు (టి సి) గృహాల పరిధిలో ని భారీ సెప్టిక్ ట్యాంక్ నుండి దుర్వాసన వెదజల్లుతుండడంతో కాలనీవాసులు అనారోగ్యానికి గురవుతున్నారు…