రాష్ట్ర ప్రజలకు నిజమైన వెన్నుపోటు దారుడు జగన్ రెడ్డి -ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు
జనం న్యూస్ జూన్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినోత్సవంగా నిర్వహించుకోవాలని వైకాపా అధ్యక్షుడు జగన్ రెడ్డి పిలుపునివ్వడం హాస్యాస్పదమని ప్రభుత్వం విప్ స్థానిక…
గ్రామ భద్రత కు సీసీ కెమెరాలను నిర్మించాలి
. జనం న్యూస్ జూన్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రజల భద్రత విషయాన్ని దృష్టిలో ఉంచుకొని శాయంపేట సీఐ పి. రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ మండలం లోని పత్తిపాక గ్రామంలో సీసీ…
విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు ప్రేమ్ కుమార్
జనం న్యూస్ జూన్ 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ గూడ్స్ రోడ్ లోని ఈనాడు ఆఫీస్ దగ్గర గల శ్రీ పోచమ్మ ఎల్లమ్మ దేవాలయ కమిటీ సభ్యులు జిల్ల జీత్ రావు,జిల్ల బాబురావు, జిల్ల వెంకటేష్,…
ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి అండగా నిలిచిన ప్రజలు, కూటమి నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు :
ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు జనం న్యూస్ జూన్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ “ముమ్మిడివరం అశేషప్రజానకానికి కూటమి కార్యకర్తలు,నేతలకు,మీడియా మిత్రులకు నా నమస్కారాలుసరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అధ్యాయం అనిపించే రీతిలో రాష్ట్ర…
ధ్యానం యోగ తోనే మానసిక ప్రశాంతత కోఆర్డినేటర్ శారద
జనం న్యూస్ జూన్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ధ్యానంతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుంది శ్రీ రామచంద్ర మిషన్ సంస్థ కోఆర్డినేటర్ ఎం శారద అన్నారు శాయంపేట మండల కేంద్రంలోని నవోదయ పాఠశాలలో శ్రీ రామచంద్ర…
పునఃప్రారంభం అయిన రేషన్ షాపులను పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ గారితో కలిసి సందర్శించిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్
, జనం న్యూస్ జూన్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో గల భవానిపురంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పునఃప్రారంభం అయిన రేషన్ షాపులను పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు…
తాళ్ళరాంపూర్ లో భూ భారతి రెవెన్యూ సదస్సు
జనం న్యూస్ జూన్ 03: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో మంగళవారం రోజునా రెవిన్యూ సదస్సు నిర్వహించారు.దీని ఉద్దేశ్యం రైతులకు భూములకు సంబందించిన సమస్య లు ఉంటే రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు చేసుకోవడం జరుగుతుంది. సందర్బంగా తహసీల్దార్ మల్లయ్య…
రైతుల సమస్యలు పరిష్కరించేందుకు భూభారతి రెవెన్యూ సదస్సు
జనం న్యూస్ జూన్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తి పాక గ్రామంలో మొదటి రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూభారతి రెవెన్యూ సదస్సు ను తాహసిల్దార్ కాల్వల సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ…
పని చేస్తూనే ఉన్నాం. పైసలు ఇంకా పడతలే.
ఉపాధి హామీ కూలీల ఆవేదన. జనం న్యూస్ 4 జూన్ : భీమారం మండల ప్రతినిధి. ( కాసిపేట రవి ) మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని గ్రామపంచాయతీలలో గత ఏప్రిల్ నెల నుండి ఉపాధి హామీ కూలి పనులు చేస్తున్నప్పటికీ…
బాలిక ఫొటోలు మార్పింగ్.. యువకుడి అరెస్ట్
జనం న్యూస్ 04 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రామభద్రపుపురానికి చెందిన బాలికను బ్లాక్మెయిల్ చేసిన యువకుడిని అరెస్ట్ చేశారు. బొబ్బిలి DSPభవ్యారెడ్డి కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు.మెరకముడిదాం(M) బుదరాయవలసకు చెందిన యువకుడికి ఇన్స్టాగ్రామ్లో 15 ఏళ్ల బాలికతో…