• March 26, 2026
  • 69 views
అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ని సత్కరించిన బీజేపీ నేతలు

జనం న్యూస్ మార్చి 26 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆద్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్. ఐ. ర్ )పై జిల్లా నాయకులకు, మండల అధ్యక్షులకు గురువారం అవగాహన…

  • March 26, 2026
  • 68 views
శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగా

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 26 సెల్ 9550978955 గణపవరం గ్రామం నందు విస్తృత కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ…

  • March 26, 2026
  • 66 views
సంగెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్.సన్ ప్రీత్ సింగ్, ఐపీఎస్

జనం న్యూస్ మార్చు 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఐపీఎస్ గురువారం సంగెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు పోలీస్ అధికారులు పుష్పగుచ్ఛం…

  • March 26, 2026
  • 63 views
శ్రీరామనవమి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీస్

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 26 సెల్ 9550979955 శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ ఎస్పీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.లోక కల్యాణం కోసం అవతరించిన శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా…

  • March 26, 2026
  • 64 views
నూతనంగా ప్రారంభమైన పశు వైద్య శిబిరం

జనం న్యూస్ మార్చి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి బుజ్జన్న రవీందర్ ఆధ్వర్యంలో మండలంలోని మైలారం గ్రామంలో పశు వైద్య శిబిరం ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ…

  • March 26, 2026
  • 69 views
ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ టాక్స్ పేరుతో పర్యాటకుల జేబులకు చిల్లు

పర్యావరణ పన్ను వసూళ్లు సరి- మౌలిక సదుపాయాల కల్పన ఏది? జనం న్యూస్ -మార్చి 26- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ అందాలను వీక్షించడానికి వచ్చే పర్యాటకులను ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ టాక్స్ పేరుతో అటవీ శాఖ చెక్ పోస్టులు పెట్టి…

  • March 26, 2026
  • 63 views
ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధతలో ప్రభుత్వ తొలి అడుగు : ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 26 సెల్ 9550978955 రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కేంద్రం జారీ చేసే గెజిట్ నోటిఫికేషన్ కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం : ప్రత్తిపాటి గత పాలకుల విధ్వంసంతో…

  • March 26, 2026
  • 68 views
ఉత్సాహపూరితంగా ముగిసిన ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభ.

జనంన్యూస్. 26.నిజామాబాదు రురల్.శ్రీనివాస్ పటేల్. ఉమ్మడి నిజామాబాదు జిల్లా కామారెడ్డి కేంద్రం లో 24 ,25 తేదీల్లో రెండు రోజులు జరిగాయని ఇట్టి మహాసభ లు ఉత్సాహం పూరితంగా ముగిసాయని .అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్. రాష్ట్ర కార్యవర్గ…

  • March 26, 2026
  • 66 views
ఏర్గట్ల మండలంలో అక్రమ ఇసుకపై కఠిన చర్యలుదోంచందలో 17, గుమ్మిర్యాలలో 6 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక సీజ్

జనం న్యూస్ మార్చి 25: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని దోంచంద గ్రామంలో వాగు వద్ద అక్రమంగా నిల్వ చేసిన 17 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను, గుమ్మిర్యాల గ్రామంలో 6 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను గురువారం పోలీసు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది…

  • March 26, 2026
  • 67 views
ఆకలి లేని ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దాం, నందలూరు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 26-03-26 నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ పరిధి లోగల అరవపల్లె సచివాలయం 1 నందు గురువారం ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఆకలి లేని ఆంధ్రప్రదేశ్ ను…