ఎమ్మెల్సీ కవిత నిధులతో ఐమాక్స్ లైట్ల ఏర్పాటు..!
జనంన్యూస్. 18. సిరికొండ. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిధుల నుండి సిరికొండ మండల కేంద్రం లో 4 హై మోస్ట్ లైట్ పిట్ చేయించడం జరిగింది .సిరికొండ గ్రామము తరుపున…
యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు- ఎస్సై ముత్తయ్య
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ పై అవగాహన కార్యక్రమం జనం న్యూస్- జూలై 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ పై నాగార్జునసాగర్…
యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు- ఎస్సై ముత్తయ్య
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ పై అవగాహన కార్యక్రమం జనం న్యూస్- జూలై 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ పై నాగార్జునసాగర్ టౌన్…
భవిష్యత్తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందిద్దాం!
(జనం న్యూస్ 17 జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి) కాకులు లేకపోతె వేప చెట్లు లేవు, వేప చెట్లు లేకపోతే మిగిలిన పక్షి జాతికి ఆవాసం ఉండదు, ఎత్తయిన చెట్ల కొమ్మల మీదే తేనెటీగలు తుట్టు కడతాయి, నూటికి…
యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు- ఎస్సై ముత్తయ్యప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ పై అవగాహన కార్యక్రమం
జనం న్యూస్- జూలై 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ పై నాగార్జునసాగర్ టౌన్ పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ ఎస్ఐ…
ఏసిపి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గండికోట సాంబయ్య మృతి కేసులో నిందితుల అరెస్టు
జనo న్యూస్ 16 జులై 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన గండికోట సాంబయ్య తన గ్రామస్తులైన శీలం బాలరాజు మరియు ఉదరి రాజు లతో కరిసి రాత్రి సుమారు పది…
వానలు కురవాలని నేలమర్రిలో కప్ప కాముడు ఆట
జనం న్యూస్ జూలై 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల పరిధిలోని నేలమరి గ్రామంలో బుధవారం వర్షాలు కురవాలని గ్రామ మహిళలు కప్పకాముడు ఆడారు.కర్రకు కప్పలు కట్టి వేపమండలు చుట్టి పూజలు చేశారు.ఇలా పూజలు చేస్తే వర్షాలు కురుస్తాయని…
సమాజ అభ్యున్నతికి బాలికల చదువు ఎంతో దోహదం అవుతుంది
జనం న్యూస్ జూలై 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో,మునగాల పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీధర్…
చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో రోడ్లపై పశువులను వదిలివేస్తున్న యజమానులకు పురపాలక సంఘం గట్టి హెచ్చరిక జారీ చేసింది
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 16 రిపోర్టర్ సలికినీడి నాగు పట్టణంలో ఆవులు, గేదెలు రోడ్లపై తిరగడం వల్ల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోందని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబుతెలిపారు పశువుల…
అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ సైన్స్ ప్రాయోగిక పరీక్షలకు ప్రారంభం
జనం న్యూస్:16 జులై బుధవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం ప్రాంతీయ అభ్యాసకుల సహాయక కేంద్రం – సిద్దిపేటడాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం డిగ్రీ మూడవ సంవత్సరం ఐదవ సెమిస్టర్, రెండవ సంవత్సరం…