• March 26, 2026
  • 75 views
ఆకస్మాతుగా వచ్చే మతపరమైన పైన సమస్యలను ఎదుర్కోవడానికి మరియు ఆంటీ -డిసెక్రేషన్ పైన పోలీస్ అధికాలకు, సిబ్బందికి ఒక రోజు శిక్షణ కార్యక్రమం– జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS.

జనం న్యూస్ 26 మార్చి వికారాబాద్ జిల్లా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, ఆకస్మికంగా తలెత్తే మతపరమైన సమస్యలను (Communal Issues) సమర్థవంతంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి…

  • March 26, 2026
  • 63 views
గ్రంధి నానాజీ కి ఘన సత్కారం

జనం న్యూస్ మార్చి 26 ముమ్మిడివరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల ప్రెస్ క్లబ్ ట్రెజరర్ గా నూతనంగా నియమితులైన గ్రంధి సూర్యనారాయణ గుప్తా(నానాజీ) ను రావులపాలెం లో గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ…

  • March 26, 2026
  • 63 views
ఆల్ ఇండియా ఉమెన్ రైడ్ సంస్థలో సంగారెడ్డి జిల్లా ఇన్చార్జిగా ఆనేగుంట నాగిశెట్టి

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్. 26. 03. 2026 ని నియమించినట్లు సంస్థ రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది ఈ సందర్భంగా నాగిశెట్టి మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం సంస్థ చేపట్టే కార్యక్రమాలను గ్రామస్థాయి నుండి జిల్లా…

  • March 26, 2026
  • 67 views
ప్రజాపాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు

జనం న్యూస్ ,-మార్చి 26- నాగార్జునసాగర్ టౌన్- ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో అర్బన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నందికొండ మున్సిపల్ కమిషనర్ అశోక్…

  • March 26, 2026
  • 63 views
రాష్ట్ర రవాణా శాఖ సమీక్షా సమావేశంలొ పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే

జనం న్యూస్ 26 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు హైదరాబాద్ లోని అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర రావాణ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలొ…

  • March 26, 2026
  • 61 views
జహీరాబాద్ నియోజకవర్గంలో రైతు సంఘం బలోపేతానికి కీలక నిర్ణయం

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్. 26. 03. 2026 తీసుకున్నారు సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ ఈ సందర్భంగా జహీరాబాద్ రైతు సంఘం మండల అధ్యక్షునిగా ఆనేగుంట నాగిశెట్టిని నియమిస్తూ అధికారిక…

  • March 26, 2026
  • 62 views
న్యాయస్థానాల ద్వారా తమకు న్యాయం జరుగుతుంది. వేముల శ్రీనివాసరావు.

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 26 సెల్ 9550978955 చిలకలూరిపేట మండలం లోని పసుమర్రు గ్రామంలో తమ పూర్వికుల ఆస్తి వారసత్వ ప్రకారం తమకు రిజిస్టర్ ద్వారా సంక్రమించాయని బి.సి యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు…

  • March 26, 2026
  • 73 views
ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములులను వదులుకోలేము

కాడ్లాపూర్ – రాపోల్ రైతులు ఆందోళన జనం న్యూస్ 26 మార్చి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్ ముందు కాడ్లాపూర్ – రాపోల్ రైతుల ఆందోళన తమ భూములు పరిశ్రమల పేరుతో లాక్కోవద్దంటూ నిరసన ధర్నా ఇండస్ట్రియల్…

  • March 26, 2026
  • 62 views
జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా 25 వార్డ్ కౌన్సిలర్ డ్రైవర్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో జరిగిన పలకల పంపిణీ

జహీరాబాద్ మార్చ్ 26 జనం న్యూస్ : అంగన్వాడీ విద్యార్థులకు ఉచితంగా పలకల పంపిణీ. చేసిన వార్డ్ కౌన్సిలర్ జాకీర్ బాయ్ ముఖ్య ఉద్దేశ్యం: చిన్నారి విద్యార్థులకు ప్రాథమిక విద్యపై ఆసక్తిని పెంపొందించడం మరియు అక్షరాభ్యాసంలో వారికి తోడ్పడటం. వివరాలు: ఈ…

  • March 26, 2026
  • 63 views
మార్కెట్ యార్డులో నూతన ఐమాక్స్ లైట్లు.

జనం న్యూస్ మార్చ్ 26, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని పరిగి మున్సిపల్ పరిధి లోని 10వ వార్డ్ లో గల కూరగాయల మార్కెట్ యార్డ్ లో వ్యాపారస్తులకు మరియు ప్రజల సౌకర్యం కోసం మున్సిపల్ నిధులతో మున్సిపల్ చైర్మన్ రజిత,…