• March 28, 2026
  • 70 views
చిలకలూరిపేట పురపాలక సంఘం లోని శాఖల వారిగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 28 సెల్ 9550978955 చిలకలూరిపేట :పల్నాడు జిల్లా కలెక్టర్ మరియ పురపాలక సంఘం యొక్క స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ కృతిక శుక్లా, ఐఏఎస్ శనివారం నాడు చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో…

  • March 28, 2026
  • 69 views
చిలకలూరిపేట తాసిల్దార్, మున్సిపాలిటీ, రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయాలకు పవర్ కట్

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 28 సెల్ 9550978955 చిలకలూరిపేట: ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలపై విద్యుత్ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం చిలకలూరిపేట పట్టణంలోని కీలక…

  • March 28, 2026
  • 75 views
2027 డిసెంబర్ నాటికి యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం పూర్తి చేయాలి.

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశం మద్నూర్ మార్చ్ 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం మద్నూర్ మండలంలో పర్యటించారు. ముందుగా మండల కేంద్రం లోని బాయ్స్ హైస్కూల్ లో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని…

  • March 28, 2026
  • 92 views
ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన చైర్మన్

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ మార్చ్ 28 శనివారం పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.శనివారం 3వ వార్డులో…

  • March 28, 2026
  • 76 views
ఎన్ ఆర్ జి ఎస్ నిధులు విడుదల చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన బి ఆర్ ఎస్ పార్టీ సర్పంచులు

జనం న్యూస్ మార్చి 28, వికారాబాద్ జిల్లా పరిగి నియోజ కవర్గంలో బీఆరెస్ పార్టీ సర్పంచులు వివక్షకు గురి అవుతున్నారు అని నేడు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారిని కలిసిన బీఆరెస్ పార్టీ సర్పంచులు.స్థానిక పరిగి ఎమ్మెల్యే , బీఆరెస్ పార్టీ…

  • March 28, 2026
  • 204 views
బెట్టింగ్ నిర్మూలిద్దం యువతను కాపాడుకుందాం

జనం న్యూస్ 28 మార్చి వికారాబాద్ జిల్లా ఈరోజు నుండి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఎంతో మంది యువకులు దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఐపీఎల్ ని కేవలం ఆటగా మాత్రమే చూసి ఎంజాయ్ చేయాలి. అలా కాకుండా సులభంగా…

  • March 28, 2026
  • 74 views
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం.

జనంన్యూస్.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. బకాయిలు రాబట్టేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలి. కార్పొరేటర్ల కు ఉద్యోగులు విలువ ఇవ్వడం లేదు. నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా.నగర పాలక సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల…

  • March 28, 2026
  • 70 views
జహీరాబాద్ లోరన్ ఫర్ జీసస్ తేదీ:04 ఏప్రిల్ 2026, ఉదయం 6 గంటలకు MRHS స్కూల్ గ్రౌండ్

జనం న్యూస్ 28 మార్చ్ రన్ ఫర్ జీసస్ తేదీ:04 ఏప్రిల్ 2026, ఉదయం 6 గంటలకు MRHS స్కూల్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ స్టాచ్ వరకు జరిగే ర్యాలీ నీ జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ సెంట్రల్ చర్చ్…

  • March 28, 2026
  • 70 views
నూతన వస్త్రాధారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్- 27-03-2026 జహీరాబాద్ పట్టణంలోని పి.వి.ఆర్.గార్డెన్స్ లో ఈ రోజు జరిగిన హోతి.కే.గ్రామం కౌన్సిలర్ పెద్ద బాయి మహిపాల్ కుమార్తె, కుమారుల నూతన వస్త్రాధారణ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్…

  • March 28, 2026
  • 72 views
ఘనంగా గొట్టుముక్కల జస్వంత్ రావు (దేశాల్) జన్మదిన వేడుకలు

జనం న్యూస్ మార్చ్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి స్నేహబంధం విలువను ప్రతిబింబించేలా, రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి తన చిరకాల మిత్రుడు గొట్టుముక్కుల దేశాలు జన్మదిన వేడుకలను హృదయపూర్వకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…