పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
జనం న్యూస్ జూన్ 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు మసాదే చరణ్ అన్నారు శుక్రవారం ఆసిఫాబాద్ మండలం లోని సాలేగుడా గ్రామపంచాయతీ లో భాగ్యనగర్ కాలనీ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు…
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య పాఠశాలల్లో చేర్పించాలని ఇంటింటికీ ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయులు జనం న్యూస్ జూన్ 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) బడీడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని నర్సింహులగూడెం…
యోగా ఆంధ్ర కార్యక్రమం వాయిదా:- ఎం.పి. డి. వో రాధాక్రిష్ణ
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని 7న శ్రీ సౌమ్యనాథ స్వామి గుడి వద్ద మరియు గ్రామ సచివాలయంలో జరుగు బోయే యోగానంద కార్యక్రమాలు బక్రీద్ పండుగ సందర్భంగా 9న సోమవారం వాయిదా వేయడం జరిగిందని ఈ విషయాన్ని…
అభివృద్ధికి ప్రత్తిపాటి పుల్లారావు కృషి: మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 6 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట పురపాలక సంఘం మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, తన చాంబర్లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి…
వైద్య కేంద్రంలో పండ్ల పంపిణీ
జనం న్యూస్ 6 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి చెన్నూరునియోజకవర్గo ప్రభత్వవైద్యకేంద్రంలోశుక్రవారంరోజున,శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి- సరోజన వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఆసుపత్రిలో పండ్లు పంపిణి చేసిన చెన్నూర్ , కోటపల్లి , భీమారం మండల కాంగ్రెస్…
కొనసాగుతున్న భూభారతి సదస్సులు
బిచ్కుంద జూన్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం గుండె నెమలి గ్రామంలో నాయబ్ తాసిల్దార్ భారత్ భూభారతి సదస్సులో పాల్గొన్నారు బండా రేంజర్ గ్రామంలో గిర్ధవర్ రవీందర్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో…
స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ పై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
జనం న్యూస్,జూన్06,అచ్యుతాపురం :అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లారస్ అడ్మిన్ భవనంలో పీఎం నరేంద్ర మోడీ,సీఎం చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వికసిత్ భారత్ @2047లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబిస్తున్న స్వర్ణాంధ్ర @2047ను యలమంచిలి నియోజకవర్గానికి…
కొనసాగుతున్న భూభారతి సదస్సులు
మద్నూర్ జూన్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం సుల్తాన్ పేట్ గ్రామంలో ఎండి ముజీబ్ భూభారతి సదస్సులో పాల్గొన్నారు లచ్చన్ గ్రామంలో నయాబ్ తాసిల్దార్ రవికుమార్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో మూడవ…
శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో
వనపర్తి జిల్లాలో భద్రాచల రామయ్య తలంబ్రాల పంపిణి అన్ని జిల్లాలకు పంపిస్తున్నాం: రామకోటి రామరాజు జనం న్యూస్, జూన్ 7 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం…
సర్వారం పంచాయతీలో బడిబాట కార్యక్రమం
జనం న్యూస్ 06జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి శంకర్) ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా 6-6-25 నుండి 19-6-25 వరకు చేపట్టినా బడిబాట 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల బడిఈడు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల లో చెర్చే కార్యక్రమాము ఈ రోజు…