• March 28, 2026
  • 80 views
29న టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమలాపురం పార్లమెంట్ జిల్లా కార్యకర్తల సమావేశం

జనం న్యూస్ మార్చి 28 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అమలాపురం పార్లమెంట్ జిల్లా కమిటీ సమావేశం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి అధ్యక్షతన అమలాపురంలో…

  • March 28, 2026
  • 72 views
బుద్ధ వనం సందర్శించిన ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ప్రతినిధులు

జనం న్యూస్- మార్చి 28- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని శనివారం నాడు ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ప్రతినిధులు సందర్శించారు. హైదరాబాదులో నిర్వహించిన ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీలంక బుద్ధ శాసన మత…

  • March 28, 2026
  • 65 views
లోక్ అదాలత్ లో ఒకటైన జంట

జనం న్యూస్ మార్చి(28) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో శనివారం నాడు నిర్వహించిన లోక్ అదాలత్ సాక్షిగా తుంగతుర్తి లోని జూనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో జడ్జి ఎండి గౌస్ పాషా ఆధ్వర్యంలో జరిగిన లోక్ అదాలత్ లో తుంగతుర్తి మండలం…

  • March 28, 2026
  • 74 views
గోపాల్పూర్ లో పశువుల సంత వేలం….

జనం న్యూస్ మార్చ్ 28 2026 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలం లోని గోపాల్పూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసుకున్న పశువుల సంత కు సోమవారం నాడు వేలంపాట ఉంటుందని సర్పంచ్ కర్రే లక్ష్మి…

  • March 28, 2026
  • 66 views
ఆదర్శ విద్యార్థులకు మానవతా విలువలను ఉపదేశించిన శివ స్వామీజీ

జనం న్యూస్ మార్చి 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ పరమ పూజ్య శివ స్వామి వారు ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రాంగణంలో ఆచార్య నాగార్జున పేరిట మెషిన్ రూమ్ ప్రారంభం ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో నేడు పిల్-12మరియు…

  • March 28, 2026
  • 65 views
అడపా అశోక్ కుమార్ ఆధ్వర్యంలో తరలివెళ్లిన చిలకలూరిపేట జర్నలిస్టులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 28 సెల్ 9550978955 చిలకలూరిపేట: విజయవాడ వేదికగా ఘనంగా నిర్వహించిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) 11వ ప్లీనరీ సమావేశాలకు చిలకలూరిపేట నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (APUWJ),…

  • March 28, 2026
  • 70 views
టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం జయప్రదం చేయండి – మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ మార్చ్ 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేటికీ 44 సంవత్సరాలు ప్రజాక్షేత్రములో బడుగ బలహీన హరిజన గిరిజన వర్గాలకు చేయూతనిచ్చి వారికి అండగా నిలబడిన ఏకైక శక్తి ఎన్టీ…

  • March 28, 2026
  • 64 views
పశువులకు రక్తనాళాల పరిక్షలు

జనం న్యూస్ మార్చి 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో 10 గేదె జాతి 10 గోజాతి పశుల నుండి రక్తనాళాలు పశుసంవర్ధక శాఖ నిర్వహించిన పశువైద్య శిబిరము రోగినివారణ టీకాల కార్యక్రమం హన్మకొండ…

  • March 28, 2026
  • 69 views
కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు వారి శాఖల పట్ల అవగాహన లేదు.

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 28 సెల్ 9550978955 తక్షణమే మంత్రివర్గ విస్తరణ చేసి అనుభవజ్ఞులను మంత్రి వర్గంలోకి తీసుకోవాలి. లక్ష ఇరవై వేల ఉద్యోగాలతో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. AIYF ఆధ్వర్యంలో…

  • March 28, 2026
  • 72 views
మా భూములను కాపాడండి అని కలెక్టర్ వినతి పత్రం ఇచ్చిన రైతులు.

జనం న్యూస్ మార్చి 28, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గములోని పరిగి మండలం కల్లాపూర్, రాపోల్ భూ బాధితులు ఇటీవల వెలువడిన ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పన్నెండు వందల ఎకరాలు మంచిగా పంటలు వండే భూములను కాంగ్రెస్ ప్రభుత్వం మా భూములను…