జనం న్యూస్ 29 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ కు ఎంపీ డీకే సవాల్ కాంగ్రెస్ , బీఆరెస్ లు అవినీతికి కేరాప్.భవిష్యత్ అభివృద్ధి కావాలంటే బీజేపీకే…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా యువజన విభాగం మొదటి ప్రధాన కార్యదర్శిగా నందలూరు కు చెందిన పునగాని గుణ యాదవ్ ని నియమించినట్టువైయస్సార్సీపి కేంద్ర కార్యా…
జనం న్యూస్ అక్టోబర్ 28 2025( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్) ఎల్కతుర్తి.. సమయస్ఫూర్తితో యువకుని ప్రాణాన్ని కాపాడిన పోలీస్ సిబ్బంది. వివరాల్లోకి వెళితే, చింతలపల్లి గ్రామానికి చెందిన లొల్లేటి విశ్వతేజ 18 సంవత్సరాలు, భూ బదలాయింపు విషయంలో, తమకు…
జనం న్యూస్ 29అక్టోబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని బతికపల్లి గ్రామానికి చెందిన ఉరుమళ్ళ ఎల్లారెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి మృతి చెందగా, విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మంగళవారం…
జనంన్యూస్. 28.నిజామాబాదు. నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో కొత్తగా పోలీస్ స్టేషన్స్ రైటర్స్ గా నియమితులైనటువంటి సిబ్బందికి వారం రోజులపాటు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి శిక్షణ కార్యక్రమాన్ని కి ముఖ్య అతిథులుగా. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి…
నాయి బ్రాహ్మణ జిల్లా మహాసభలో పాల్గొన్న కొత్తగూడెంశాసనసభ్యులు కూననేని జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్కే షాబీర్ పాష, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం 500/82 జిల్లా మహాసభ విజయవంతం రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు…
రోగుల అవస్థలు- అత్యవసర సర్వీసులకు ఆటంకం జనం న్యూస్- అక్టోబర్ 29- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- ఆసుపత్రి అత్యవసర మార్గాలను అడ్డుకోకుండా, అత్యవసర రోగులు సులభంగా ఆసుపత్రిలోపలికి ప్రవేశించడానికి అంబులెన్స్లు సులభంగా రాకపోకలు సాగించడానికి ప్రధాన ప్రవేశ ద్వారా అనేది ఒకటి…
జనం న్యూస్ అక్టోబర్ 28 సంగారెడ్డి జిల్లా: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఎ మ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి మంగళవారం కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఆలయ సంప్రదాయరీతిలో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక…
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జుక్కల్ అక్టోబర్ 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో పోషణ మాసం మహోత్సవ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు..గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం జరిపించి…
జనం న్యూస్ 28అక్టోబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని మహేశ్వరి యొక్క నాన్న ఆరోగ్యం బాగాలేక స్వర్గస్తులు అయినందున* వారి కుటుంబాన్ని పరామర్శించి1000 రూపాయల ఆర్థిక…