• July 19, 2025
  • 14 views
డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు విభాగం చే వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణ….

మండల స్థాయి సర్కిల్ స్థాయి జిల్లాస్థాయి పోటీలు జనం న్యూస్ జూలై 19 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం పోలీసు స్టేషన్ అధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు డ్రగ్స్…

  • July 19, 2025
  • 16 views
కోర్టు భవనాల నిర్మాణానికి స్థలం కేటాయింపులో ప్రత్తిపాటి ప్రత్యేక శ్రద్ధ చూపారు బార్ అసోసియేషన్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 19 రిపోర్టర్ సలికినీడి నాగు ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతగా ప్రత్తిపాటిని సన్మానించిన బార్ అసోసియేషన్ సభ్యులు. కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న స్థల సేకరణ సమస్యను మాజీమంత్రి, ఎమ్మెల్యే…

  • July 19, 2025
  • 18 views
ఏ వన్ తో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగవుతున్నాయి

మండల విద్యాధికారి శ్రీ .విట్టల్ జనం న్యూస్ జూలై 19 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల విద్యాధికారి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌతాపూర్ ,ప్రాథమిక పాఠశాల గౌతపూర్ ,గౌతపూర్ తండాలను సందర్శించి పాఠశాలలో…

  • July 19, 2025
  • 20 views
భూమి లేదు ఉన్నట్టు గా సృష్టించిన వైనంసొసైటీ పేరిట నమ్మించి మోసం చేసి యబై కోట్ల రూపాయలు టోకరా

జనం న్యూస్ జులై 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వ్యూహాత్మకంగా 60, మందిని మోసగించిన వైనం దర్యాప్తు చేస్తున్న సి.సి.ఎస్. పోలీసులు ఆదర్శ్ వీకర్ సెక్షన్ సొసైటీ నిర్వాహకులపై సి.సి.ఎస్. లో కేసు నమోదు భూమి ఉందని నమ్మించి మోసం…

  • July 19, 2025
  • 17 views
కాట్రేను కోన గ్రామంలోస్వర్ణాంధ్ర..స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ…

జనం న్యూస్ జూలై 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం , కాట్రేనికోన గ్రామ సర్పంచ్ గంటి సుధాకర్ అధ్యక్షతన మావుళ్ళమ్మ గుడి దగ్గర నుంచి శనివారం ఉదయం ప్రారంభమైన స్వర్ణాంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ జరిగింది. అందులో…

  • July 19, 2025
  • 21 views
నూరేళ్లు బతికేలా పెదబొండపల్లి గ్రామ ప్రజలు పరిశుభ్రతతో సాగాలి.

ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. జనం న్యూస్,తేది జులై 2025, పార్వతీపురం మండలం(రిపోర్టర్ ప్రభాకర్): స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో శనివారం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ముఖ్య…

  • July 19, 2025
  • 19 views
పేదల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,జూలై19, అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలంలో గల జడ్పి అతిధి గృహాన్ని,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల వైద్యం,…

  • July 19, 2025
  • 14 views
వివేకానంద నగర్ నారాయణ పాఠశాల ఈవియన్ బ్రాంచ్ విద్యార్థుల క్యాబినెట్మావేశం

జనం న్యూస్ జులై 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉన్న నారాయణ పాఠశాల ఈవియన్ బ్రాంచ్లో విద్యార్థుల క్యాబినెట్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ నాయకులను ఎన్నిక చేసుకొని, నాయకత్వ…

  • July 19, 2025
  • 19 views
వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శాసనమండలి సభ్యులు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు

జనం న్యూస్ జూలై 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శాసనమండలి సభ్యులు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు దంపతులు మరియు మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి దంపతులు వారికీ…

  • July 19, 2025
  • 21 views
జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆషాడ మాస బోనాల కార్యక్రమం.

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా జోగిపేట్ 19-72025 జోగిపేట్ మున్సిపల్ మూడో వార్డ్ పరిధిలోగల బిఆర్ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మల్లన్న కాలనీవాసులు ఆషాడ మాసాన్ని పునస్కరించుకొని పోచమ్మ అమ్మవారికి. బోనాల కార్యక్రమాన్ని నిర్వహించడం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com