• March 29, 2026
  • 78 views
జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న మహేంద్ర కంపెనీలో కార్మికులకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై తీవ్ర ఆరోపణలు

వెంటనే చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ అన్నారు జహీరాబాద్ జనం న్యూస్ మార్చ్. 29. 03. 2026 వెలువడుతున్నాయి కంపెనీ యాజమాన్యం సరైన ప్రమాణాలు పాటించకుండా రుచి లేకుండా నాసిరకం ఆహారం…

  • March 29, 2026
  • 78 views
44వ ఆవిర్భావ వేడుకల్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఘనమైన నివాళు -మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ మార్చ్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు ఉదయం తన కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా…

  • March 29, 2026
  • 78 views
బాలల హక్కుల కమిషన్ సభ్యురాలిగా డాక్టర్ పి.నాగ మానస ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బిజెపి మోకా వెంకట సుబ్బారావు

జనం న్యూస్ మార్చి 29 ముమ్మిడివరం ) డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం .ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలిగా అమలాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకురాలు డాక్టర్ పి. నాగ మానస…

  • March 29, 2026
  • 80 views
బిచ్కుందలో తైబజార్ వేలం …

22లక్షల70వేలకు దక్కించుకున్న షేక్ కాజా మియా… బిచ్కుంద మార్చ్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద మున్సిపల్ కార్యాలయంలో శనివారం రోజు 2026-27 సంవత్సరానికి సంబంధించిన తైబజార్ మున్సిపల్ చైర్ పర్సన్ సీమ షెట్కార్ ఆధ్వర్యంలో,మున్సిపల్…

  • March 29, 2026
  • 72 views
అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ ను పట్టుకున్న పోలీసు సిబ్బంది

జనం న్యూస్ 29 మార్చి వికారాబాద్ జిల్లా ప్రతినిధి వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం తేది 28.03.2026 నాడు ఉదయం గంటల 5:30 సమయంలో మన్నేగూడ చౌరస్తా వద్ద Chengomul యస్.ఐ మరియు వారి సిబ్బంది వాహనాలు తనికి చేయుచుండగా ఒక…

  • March 29, 2026
  • 68 views
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి

జనం న్యూస్ మార్చి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ అడ్వకేట్ గట్ల విజయపాల్ రెడ్డి తల్లి గట్ల అహల్యమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ సిరికొండ…

  • March 29, 2026
  • 66 views
ఎ ఐ సి సి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆదేశాల మేరకు జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ

మండలం పరిధిలోని భూంపురం గ్రామంలో రూ.10 లక్షల జనం న్యూస్ 29 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన*కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూంపురం…

  • March 29, 2026
  • 65 views
.విద్యార్థినిగా మారిన మహిళా ఎస్సై అమూల్య

జనం న్యూస్ మార్చి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. టేకుమట్ల మహిళా ఎస్సై అమూల్య, విద్యార్థిని వేషధారణలో (స్టూడెంట్ గెటప్) పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యక్షమయ్యారు.పరీక్షా…

  • March 28, 2026
  • 74 views
మదన్ హిప్పర్గా గ్రామం లో పశువులకు గాలికుంటూ టీకాలు.

డోంగ్లి మార్చి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డొంగ్లి మండలం మదన్ హిప్పర్గా గ్రామం లో సర్పంచ్ లక్ష్మణ్ బాచావార్ గారు ఉచిత గాలికుంటూ నివారణ టీకా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పశు వైద్య అధికారి…

  • March 28, 2026
  • 83 views
ఇందిరమ్మ ఇండ్లతో ఇంటింటా సౌభాగ్యండిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్‌

మద్నూర్ మార్చి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండల కేంద్రంలో జరిగిన ఇందిరమ్మ గృహప్రవేశం కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాన్ని…