విజయనగరం జిల్లాలో వేడెక్కిన రాజకీయం
జనం న్యూస్ 21 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా వ్యాప్తంగా రాజకీయం వేడిక్కింది…గత కొన్ని రోజుల నుంచి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు.టీడీపీ, వైసీపీ పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తుండడంతో ఎన్నికల వాతావరణం…
విజయనగరం స్టేషన్లో బైక్లు / సైకిల్ పార్కింగ్ ఛార్జీల పెంపుదల తగ్గించాలని అభ్యర్ధన
విజయనగరం స్టేషన్లో బైక్లు / సైకిల్ పార్కింగ్ ఛార్జీల పెంపుదల తగ్గించాలని అభ్యర్ధన జనం న్యూస్ 21 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం నుండి విశాఖపట్నం, బొబ్బిలి,పార్వతీపురం,శ్రీకాకుళం ప్రతిరోజు ప్రయాణించే ఎం. ఎస్. టీలు (కార్మికులు, విద్యార్థులు…
పలు కేసులు ఉన్న నిందితుడు కుప్పిలి నవీన్ పై పి.డి.యాక్ట్
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 21 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక చట్టాన్ని తరుచూ ఉల్లంఘిస్తూ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తూ, సమాజానికి ప్రమాదకరంగా మారుతూ, భౌతికదాడులకు పాల్పడుతూ, పలు కేసుల్లో నిందితుడిగా అరెస్టయిన…
ఇన్నోవేషన్కు ఘన ప్రోత్సాహం – విద్యార్థి ఆవిష్కరణకు రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి గారి చేతుల మీదుగా నగదు ప్రోత్సాహం
జనం న్యూస్ 21 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తక్కువ ఖర్చుతో సాధారణ సైకిల్ను ఎలక్ట్రిక్ సైకిల్గా మార్పు చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థి సిద్దూ సృజనాత్మకతను గుర్తించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత శ్రీ…
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బోనాల పండుగ.
జనం న్యూస్ 20జులై పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆషాడం మాస బోనాల మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి పాఠశాలనుసొంత పండగ…
పేద ప్రజల తరుఫున పోరాడేది కమ్యునిస్టు పార్టీనే
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 19 రిపోర్టర్ సలికినీడి నాగు సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు ఎర్రజెండా పోరాటం సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ మారుతీ వరప్రసాద్, షేక్ హుస్సేన్ వేలూరు గ్రామ మహాసభ నిర్వహణ చిలకలూరిపేట: పేద…
బీజేపీ తెచ్చిన జీవో 49ను ఉపసంహరించాలని సీపీఎం డిమాండ్
ఫారెస్ట్ అధికారులు పోడు వ్యవసాయం చేయనీయడం, 49 జీ,ఓ గ్రామాలలో ప్రభుత్వ పథకాలు అందడం లేదు జనం న్యూస్ జులై 19 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసిలను మరి ఇతర పేదలను జల్ జంగిల్ జమీన్…
రైతువేదిక కార్యాలయంలో ఏవోఓ అధికారుల ఇష్టారాజ్యం
జనం న్యూస్ జులై 19 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కేంద్రంలోని రైతు వేదికలో కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నట్లు పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.దొడ్డిగూడ గ్రామానికి చెందిన భీంరావుకి ఎరువులు పో అంటూ ఏం చేస్తావో చేసుకోరా అంటూ…
బీసీ పోస్టు మెట్రిక్ హస్టల్ వర్కర్స్ 15 నెలల పెండింగ్ శీతాలు చెల్లించాలని – ఐఎఫ్టీయు
జనం న్యూస్ జులై 19 ఆసిఫాబాద్ జిల్లా బ్యూర బిసి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ 15 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేష్…
49,జీవో, కు వ్యతిరేకంగా జూలై 21,న జరుగు జిల్లా వ్యాప్త బందుకు సిపిఐ(యం ఎల్)న్యూడెమోక్రసీ పార్టీ సంపూర్ణ మద్దతు
జనం న్యూస్ జులై 19 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆదివాసీలను, ఆటవి పారంపర్య కుటుంబాలు, దశాబ్దాలుగా సాగు చేసుకుని జీవిస్తున్న కుటుంబాలను, వారి నివాస ప్రాంతాలను, వారి జీవవైవిద్యాన్ని, వారికి జీవికగా ఉన్న భూముల నుండి అడవుల నుండి గెంటివేసే కన్సర్వేషన్…