జనం న్యూస్ | మార్చి 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ప్రాంతంలోని శ్రీ చిత్తారమ్మ దేవస్థానంలో భక్తి పారవశ్యాన్ని కలిగించే విధంగా శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ లక్ష్మీ…
జనం న్యూస్ 30 మార్చ్ మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు గురించి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ మాజీ సర్పంచులు చందర్ చౌహన్ ,చిన్నా రెడ్డి , కరుణ్ రాజ్ లను ఈ…
జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, IPS జనం న్యూస్ 30 మార్చి వికారాబాద్ జిల్లా ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర గౌరవ డీజీపీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “అరైవ్ అలైవ్” (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా, వికారాబాద్ జిల్లా మోమిన్ పేట పోలీస్ స్టేషన్…
వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS. జనం న్యూస్ 30 మార్చి వికారాబాద్ జిల్లా ప్రతినిధి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ (28.03.2026) అత్యంత విజయవంతమైందని, గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో కేసులు…
జనం న్యూస్ 30 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఇ రోజు 30/03/2026 నా సోమవారం గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్ వైఎస్ఆర్ సర్కిల్లో విద్యార్థుల నిరుద్యోగుల పోరు దీక్ష ను…
జనం న్యూస్ మార్చి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక కురుమ కులస్తులందరము కలిసి పెద్ద కురుమ అమ్మ తిరుపతి ఆధ్వర్యంలో పెద్దకోడెపాక గ్రామ కురుమ సంఘం బీరన్న ఆలయ కమిటీ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు…
జనం న్యూస్ మార్చి 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సీతారామయ్య ఆహ్వానం మేరకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి స్టూడియోను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—కస్టమర్లకు ఎలాంటి…
జనం న్యూస్ 29 మార్చి వికారాబాద్ జిల్లా ప్రతినిధి వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం తేది 28.03.2026 నాడు ఉదయం గంటల 5:30 సమయంలో మన్నేగూడ చౌరస్తా వద్ద Chengomul యస్.ఐ మరియు వారి సిబ్బంది వాహనాలు తనికి చేయుచుండగా ఒక…
జనం న్యూస్ మార్చి 28 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల గ్రామీణ ప్రాంతాల్లో యువత క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ గేమిం గ్లలకు దూరంగా ఉండాలని కాట్రేనికోన ఎస్ఐ ఐ.అవినాష్ సూచించారు. యువత, విద్యా ర్థులు…
జనం న్యూస్ మార్చి 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిజాంపేట్ హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ…