• October 29, 2025
  • 55 views
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలిజిల్లా ఎస్పీ కే. నారాయణ రెడ్డి

జనం న్యూస్ 29 అక్టోబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహ పరిస్థితిని జిల్లా ఎస్పీ కే. నారాయణ రెడ్డి బుధవారం సమీక్షించారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని…

  • October 29, 2025
  • 37 views
తాళ్ళరాంపూర్ లో ఓపెన్ టు కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభించిన-సీఐ సత్యనారాయణ గౌడ్

జనంన్యూస్‌అక్టోబర్ 28:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం: తాళ్ళరాంపూర్ గ్రామంలోని సొసైటీ ఫంక్షన్ హాల్‌లో మంగళారవరంరోజునా ఓపెన్ టు కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్ హాజరై క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగాసీఐ మాట్లాడుతూ…

  • October 29, 2025
  • 29 views
హుస్సేన్ నగర్ లో ఉన్న భూములను కబ్జాలో ఉన్న పేదవారికి పంచండి..!

జనంన్యూస్. 29.సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ, గడ్కోల్ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలి -హుస్సేన్ నగర్ సర్వేనెం.836 సీలింగ్ లో భూములను కబ్జాలో ఉన్న పేదలకు ఇవ్వాలి.సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ డిమాండ్ సిరికొండ, గడ్కోల్ భూముల సమస్యను…

  • October 29, 2025
  • 35 views
మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు గౌరవనీయులు తన్నీరు హరీష్ రావు కుటుంబానికి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి నివాళులర్పించినపి.రాములు నేత

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 29 జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు రావు గారు మరణించిన…

  • October 29, 2025
  • 32 views
ముస్లింలకు మోసం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ , జహీరాబాద్, మహిళ లీడర్ సబియా మేడం

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 29 గత రెండు సంవత్సరాల పాలనాల్లో ఇంతవరకు ఒక్క మైనార్టీకి మినిస్టర్ కి చేయలేదు ఏ ఒక్కరికి ఎమ్మెల్సీ చేయలేదు కనీసం చైర్మన్లు అయ్యే అర్హత లేదా అని మోహమ్మద్ ఇమ్రాన్…

  • October 29, 2025
  • 59 views
రాష్ట్ర ప్రజలకు ముఖ్య గమనిక నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది కావున అన్ని మండల కేంద్రాలలో వాగులు, వంకలు_

జనం న్యూస్ 29/10/2025హయత్ నగర్ నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది కావున అన్ని మండల కేంద్రాలలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, చెరువులు. దగ్గరికి వెళ్ళకూడదు రైతన్నలు స్తంభాలను,కరెంట్…

  • October 29, 2025
  • 34 views
ఈ రోజు హైదరాబాదు లోనవీన్ నికోలాస్ ,ఐ.ఏ.ఎస్డైరెక్టర్ పాఠశాల విద్యాశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.AITF స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్NHRC సంగారెడ్డి జిల్లా చైర్మన్వినయ్ పవర్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 29 నవీన్ నికోలోస్ విద్యాశాఖ డైరెక్టర్ గారితో చర్చించడం జరిగింది..! ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు : సంగారెడ్డి జిల్లాలో వివిధ పాఠశాలలో తాగునీటి సమస్యలు , మరియు మరుగుదొడ్లు…

  • October 29, 2025
  • 39 views
హెల్పింగ్ హార్డ్స్ ఫౌండేషన్ నిజామాబాద్ కమిషనర్ ఆధ్వర్యంలో రక్తదానం..!

జనంన్యూస్. 29.సిరికొండ. నిజామాబాదు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా ఐదుగురు రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ అయినాల…

  • October 29, 2025
  • 41 views
మోడ్రన్ కబడ్డీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నియామకం

జనం న్యూస్ అక్టోబర్ 29: మోడ్రన్ కబడ్డీ రాష్ట్ర అధ్యక్షులు కుంభం రామ్ రెడ్డి సూచన మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరే తిరుపతి ఆధ్వర్యంలో జగిత్యాల లో నిర్వహించిన జనరల్ బాడీ మరియు రిఫరీ అభివృద్ధి, మోడ్రన్ కబడ్డీ పై…

  • October 29, 2025
  • 47 views
ప్రజలను రోగులుగా మారుస్తున్న చెరుకుపల్లి కెమికల్ కంపెనీ

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ అక్టోబర్ 29 జహీరాబాద్ కెమికల్ కాలుష్యం – చెరుకుపల్లి గ్రామంలో ప్రజలు ఆందోళనలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని చెరుకుపల్లి గ్రామంలో కెమికల్ కంపెనీ వల్ల భారీ కాలుష్యం వ్యాప్తి చెందుతోంది.…