మండల ప్రజా పరిషత్ కార్యాలయసాధారణసమావేశం.
జనం న్యూస్ 27జూన్ పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని మండల పరిధిలో గల పంచాయతీ కార్యదర్శుల కు మండల పరిషత్అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది . ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల,…
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
జనం న్యూస్, జూన్26, అచ్యుతాపురం:అచ్యుతాపురం మండలం లోని పూడిమడక గ్రామంలో వెలసియున్న శ్రీ లక్ష్మీ సమేత జగన్నాథ స్వామి రథ యాత్ర సందర్భంగా చిప్పాడ 11కేవీ ఫీడర్ పరిధిలో గల 27వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుండి…
అనంతకోటి పుణ్య ఫలాలను అందించేదే ఆషాడమాసం
భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు నేటి నుండి ఆషాఢ మాసం ప్రారంభం జనం న్యూస్, జూన్ 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) చాంద్రమానం ప్రకారం ఆషాఢమాసం సంవత్సరంలో నాల్గవ మాసం. చంద్రుడు పూర్ణిమ…
మోడీ 11 సంవత్సరాల పాలనపై స్ట్రీట్ కార్నర్ సమావేశాలు
జనం న్యూస్ జూన్ 26 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యారులో ఈరోజు 11 సంవత్సరాల మోడీ గారు అమృతకాల పరిపాలనపై స్ట్రీట్ కార్నర్ సమావేశం జరిగింది మోడీ గారు ఈ 11 సంవత్సరాల్లో…
మేడా విజయ భాస్కర్ రెడ్డి ఆధ్యర్యంలో ఎం.పి రఘునాథ రెడ్డి ని కలసిన అరవపల్లె గ్రౌండ్ యూత్ సభ్బులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం, నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని చారిత్రాత్మక జిల్లా పరిషత్ గ్రౌండ్ నందు వసతుల కొరతపై మండల పరిషత్ అధ్యక్షులు మేడా విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యం లో యం.పి,రాజ్యసభ సభ్యులు మేడా…
విద్యతోనే ఉత్తమ భవిషత్తు – ఎంఈవో వెంకట రాములు
అంగడి కిష్టాపూర్ పాఠశాలకు, దాతల సహకారం అభిందనీయం స్పందన చారిటబుల్ ట్రస్ట్, మరియు మ్యాకాల కనకయ్య ముదిరాజ్ విద్యార్థులకు చేయిత జనం న్యూస్, జూన్ 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) అంగడికిష్టాపూర్ పాఠశాల ఉపాధ్యాయుల…
మాదక ద్రవ్యాల నివారణ మరియు వ్యతిరేక దినోత్సవం
జనం న్యూస్ 27జూన్ పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోజగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మాదకద్రవ్య నివారణ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని పెగడపల్లి పోలీస్ ఆధ్వర్యంలో పెగడపల్లి…
మేడా విజయ భాస్కర్ రెడ్డి ఆధ్యర్యంలో ఎం.పి రఘునాథ రెడ్డి ని కలసిన అరవపల్లె గ్రౌండ్ యూత్ సభ్బులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం, నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని చారిత్రాత్మక జిల్లా పరిషత్ గ్రౌండ్ నందు వసతుల కొరతపై మండల పరిషత్ అధ్యక్షులు మేడా విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యం లో యం.పి,రాజ్యసభ సభ్యులు మేడా…
నడిగూడెంలో యాంటీ డ్రగ్స్ పై మానవహారం
జనం న్యూస్ జూన్ 26(నడిగూడెం) డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, క్రమశిక్షణ కలిగి మంచి సమాజం నిర్మించడంలో ప్రత్యేక భూమిక పోషించాలని తహశీల్దార్ సరిత అన్నారు.గురువారం నడిగూడెంలో యాంటీ డ్రగ్స్ వారోత్సవాలను పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీతో…
మొక్కలునాటుతున్న బిజెపి నాయకులు
జనం న్యూస్ 27జూన్ పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలో పల్లె మోహన్ రెడ్డి, గంగుల కొమురెల్లి మరియు మర్రిపెల్లి సత్యం ఆధ్వర్యంలో వికాసీత్ భారత్, భారత ప్రధాని నరేంద్ర మోడీ 11 సుపరిపాలనలో భాగంగా కేంద్ర…