84 వార్డు కొప్పాక లో 50 లక్షలు తో సిమెంట్ రోడ్లు కాలువలు – మాదంశెట్టి నీలబాబు
జనం న్యూస్ జూన్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 84వ డివిజన్ లో కార్పొరేటర్ చిన్నతల్లి నీలబాబు జీవీఎంసీ సమావేశంలో మంజూరు చేసిన నిధులతో కొప్పాక వీలైన గ్రామాల్లో 50 లక్షలు నిధులతో ప్రజలు అభ్యర్థనపై సిమెంట్ కాలువలు, సిమెంట్…
రైతన్నలకు అనకాపల్లి ఎం.పీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు.
జనం న్యూస్ జూన్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగు రాష్ర్టాల్లోని రైతన్నలందరికీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ ప్రకృతిని దైవంగా భావించి…
మునగపాక లో ఉచిత కంటి వైద్య శిబిరం
జనం న్యూస్ జూన్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సూచనల మేరకు మునగపాక పాత పంచాయతీ ఆవరణలో శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. వైద్యులు ప్రతి ఒక్కరికి కల్లును చెక్…
సింహాచలం వద్ద భక్తులు క్షురకులు అధికంగా వసూలు చేస్తున్నారని మరియు నాణ్యత లేని ప్రసాదం నాణ్యతను వసూలు చేస్తున్నారని ఆరోపించారు
జనం న్యూస్ 11 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సింహాచలం, జూన్ 10, 2025 – ఈరోజు పూజనీయమైన సింహాచలం ఆలయాన్ని సందర్శించినప్పుడు స్థానిక నివాసితో సహా అనేక మంది భక్తులకు మిశ్రమ అనుభవం ఎదురైంది, జుట్టును టాన్సింగ్…
ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు కుటుంబానికి ‘చేయూత’ అందజేత
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 11 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖలో హెూంగార్డుగా పని చేసి, ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన హెూంగార్డుబి.వి.రమణమూర్తికి ‘చేయూత”ను అందించేందుకు హెూంగార్డు సిబ్బంది…
వరకట్న వేధింపుల కేసులో నిందితులకు 1సం. సాధారణ జైలు, జరిమానా విజయనగరం మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు
జనం న్యూస్ 11 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం మహిళా పోలీసు స్టేషనులో 2018సం.లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో నిందితులుముగ్గురికి 1సం. సాధారణ జైలు, రూ.51వేలు జరిమానా విధిస్తూ విజయనగరం జె.ఎఫ్.సి.ఎం. (స్పెషల్ మొబైల్ కోర్టు…
సైబరు నేరాలను చేధించేందుకు దర్యాప్తు వేగవంతం చేయాలి
విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత జనం న్యూస్ 11 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారి ఆదేశాలతో జిల్లాలోని వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదై, దర్యాప్తులో ఉన్న సైబరు…
పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం 16 సంవత్సరాల తర్వాత కలిశారు.
జనం న్యూస్ 24ఫిబ్రవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు) వికారాబాద్ జిల్లా, పూడూర్, మండల పరిధిలోని మంచన్ పల్లి ZPHS హైస్కూల్లో 2008-2009 వ SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తేది 10.06.2025 మంగళవారం…
భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారం…
రేషన్ పంపిణిని, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన …..జిల్లా అదనపు కలెక్టర్ జనం న్యూస్ జూన్ 10 నడిగూడెం భూ భారతి చట్టం ద్వారా భూ సమస్య లకి పరిష్కారం లభిస్తుంది కాబట్టి ఇట్టి అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేయనుకోవాలని జిల్లా అదనపు…
కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం
జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ జనం న్యూస్ జూన్ 11 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన సామాజిక న్యాయం హామీనీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేయడం పట్ల జిల్లా…