• June 11, 2025
  • 15 views
భూ భారతీయ రెవెన్యూ సదస్సులను తనిఖీ చేసిన కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్….

మద్నూర్ జూన్ 11 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం హ0డే కేలూర్ గ్రామపంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సులను తనిఖీ చేసిన కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ గారు వారి వెంట తాసిల్దార్ ఎండి ముజీబ్…

  • June 11, 2025
  • 15 views
జూన్ 12 న యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

జనం న్యూస్ ;11 జూన్ బుధవారం ;సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి వై.రమేష్; ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలతో పాటు వారి తల్లితండ్రులను సన్మానించే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన సిద్దిపేట జిల్లా యాదవులు .ఈనెల 12 గురువారం రోజున…

  • June 11, 2025
  • 16 views
ఆపరేషన్ కాగార్ ను వెంటనే ఆపాలి

పల్లె పొంగు విజయ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కార్యదర్శి భద్రాద్రి కొత్తగూడెం క్రైమ్ 10జూన్ ( తెలంగాణ పత్రిక) కొత్తగూడెం పట్టణంలోని బీసీ భవనం నందు ఉదయం 11 గంటలకు బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీక్ష…

  • June 11, 2025
  • 17 views
ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు అధిక ప్రాధాన్యం

ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,జూన్ 11,అచ్యుతాపురం: ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలోఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొని భూమి పూజ చేసి సంప్రదాయంగా కాడెడ్లతో నాగలి పట్టి పొలం దున్నారు. రైతులకు…

  • June 11, 2025
  • 13 views
నూతన గోశాల ను ప్రారంభించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు

జనం న్యూస్ జూన్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి వివేకానంద నగర్ లోని అయ్యప్ప స్వామి ఆలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు నూతనంగా నిర్మించిన గోశాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గోవు…

  • June 11, 2025
  • 14 views
టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ను సన్మానించిన మంత్రి సీతక్క

జనం న్యూస్ 10జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్,శిశు సంక్షేమ శాఖ,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ను ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క మంగళవారం రాత్రి హైదరాబాద్…

  • June 11, 2025
  • 12 views
సోమవారం గ్రామంలో ఏరువాక కార్యక్రమం లో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

జనం న్యూస్ జూన్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ గ్రీన్ కబ్ అనకాపల్లి వారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆదేశాల మేరకు పల్లి పిలుస్తుంది కదలిరా కార్యక్రమంలో భాగంగా కసింకోట మండలం సోమవారం గ్రామంలో పౌర్ణమి ఏరువాక కార్యక్రమంలో…

  • June 11, 2025
  • 12 views
వికసిత్ భారత్,, 2047–అమృతకాలం దిశగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గని శెట్టి

జనం న్యూస్ జూన్ 11 ముమ్మిడివరం ప్రతినిధి జూన్ 9 2025 నాటికి కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల వద్దకు కేంద్ర పథకా ప్రయోజనాలను అధిక సంఖ్యలో ప్రజలకు అందించడం…

  • June 11, 2025
  • 29 views
సమస్యలు పరిష్కరించడం కోసమే జనవాణి

ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్,జూన్11,అచ్యుతాపురం: ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం వెంకటాపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేసుందరపు విజయ్ కుమార్ జనవాణి కార్యక్రమం నిర్వహించి అచ్యుతాపురం మండలంలో ఉన్న ప్రజల సమస్యల పై ఫిర్యాదులు స్వీకరించారు.సమస్యలు పై…

  • June 11, 2025
  • 17 views
మరమ్మతులకు నోచుకోని గ్రామాల రహదారులు

జనం న్యూస్ 11 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలంలోని ఆరేపల్లి ఎక్స్ రోడ్డు, పలు గ్రామాలను కలుపుతున్న ప్రధాన సీసీ రహదారి గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా నిర్జీవంగా మారింది. దాదాపు 20 సంవత్సరాల క్రితం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com