టీఎంఆర్ఈఎస్ కార్యదర్శి, ఐ.పీ.ఎస్ తఫ్సీర్ ఇక్బాల్ ను కలిసిన ప్రముఖ రచయిత కొండ మురళి
జనం న్యూస్. ఏప్రిల్ 7. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ బాలుర-1 నర్సాపూర్ లో ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రముఖ రచయిత కొండ మురళి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి…
అక్రమ గంజాయి పట్టివేత
జనం న్యూస్ ఏప్రిల్ 08 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం లో గోకుల్ నగర్ కాలనీ లో అక్రమంగా గంజాయి అమ్ముతున్న వ్యక్తిని మెదక్ ప్రొబిషన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్…
చింతలవలస వద్ద గ్యాస్ ట్యాంకర్ బోల్తా
జనం న్యూస్ 08 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక చింతలవలస ఏపీఎస్పీ ఐదవ బెటాలియన్ సమీపంలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఖాళీ గ్యాస్…
డీబీటీ ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాం: బొత్స
జనం న్యూస్ 08 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలేదన్నారు. తాము డీబీటీ ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని…
పేదలకు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వడంలో రాజకీయాలు చేయొద్దు-సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్
జనం న్యూస్ 08 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎలాంటి రాజకీయాలు చేయకుండా ప్రతి ఒక్కరికీ 2 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని, రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీలు…
సాధన యువజన సంఘం ఉపాధ్యక్షులు నల్లి ఉమా శంకర్ మృతి
జనం న్యూస్ 08 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ, జరజాపు పేట గ్రామానికి చెందిన నల్లి ఉమాశంకర్ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ మృతి చెందారు. అంతిమయాత్ర అనంతరం అంత్యక్రియలు…
విష్ణు వైపర్ కళాశాలలో ఘనంగా అన్యువల్ డే శవార్షికోత్సవ వేడుకలు
జనం న్యూస్. ఏప్రిల్ 7. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని. విష్ణు వైపర్ ఫార్మసీ కళాశాలలో వార్షికోత్సవ అన్యువల్ డే ఫంక్షన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…
రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గ్రామం సాధనపల్లి/రాజుపల్లి కాట్రపల్లి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందని రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల…
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం
జనం న్యూస్ ఏప్రిల్ 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి క్యాంపు కార్యాలయంలో శేర్లింగంపల్లి నాయకులతో ఈనెల ఇరవై ఎండవ తేదీన జరగబోవు బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా…
ఘనంగా ఇల్లంతకుంట హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్కు సత్కారం
జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న 1996 బ్యాచ్కు చెందిన కనుకుంట్ల లక్ష్మణ్ హెడ్ కానిస్టేబుల్ పదోన్నతిని పొంది, మెదక్ జిల్లాకు బదిలీ అయ్యాడు.…