• April 1, 2026
  • 75 views
రేషన్ బియ్యం పంపిణీ చేసిన సర్పంచ్…

బిచ్కుంద ఏప్రిల్ 01 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల గ్రామంలో బుధవారం రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు సర్పంచ్ జై కుమార్, డీలర్ బస్వంత్ అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఏప్రిల్,మే, జూన్ నెలకు…

  • April 1, 2026
  • 70 views
మనోహర్ హాస్టల్ లో కింద పడి యువకుడు మృతి

అచ్యుతాపురంలో పుట్టగొడుగుల్లా హాస్టళ్లు కనీస పర్యవేక్షణ కరువు జనం న్యూస్, ఏప్రిల్ 01,అచ్యుతాపురం: విశాఖపట్నం ఆనందపురం ప్రాంతానికి చెందిన అలబాని రామకృష్ణ (22)అచ్యుతాపురం సెజ్ లో ఉన్న లారస్ కంపెనీలో పనిచేస్తూ అచ్యుతాపురం మండలం లోగల మనోహర్ హాస్టల్ లో మూడవ…

  • April 1, 2026
  • 71 views
నూతనంగా ఎన్నికైన నందలూరు కార్యవర్గ సభ్యుల బాధ్యతలు స్వీకరణ

జనం న్యూస్ నందలూరు , కడప జిల్లా 01-04-26 కొత్తగా ఎన్నికైన.నందలూరు బార్ కార్యవర్గ సభ్యుల బాధ్యతలు నేడు స్వీకరణ సందర్భంగా. నందలూరు బార్ సభ్యులు ,షేక్ మహమ్మద్ అలీ.బార్ ప్రెసిడెంట్ గా. జి.సుబ్బ రామయ్య.వైస్ ప్రెసిడెంట్. ఎన్. అనుదీప్, కార్యదర్శి…

  • April 1, 2026
  • 75 views
సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

జనం న్యూస్, 2026 ఏప్రిల్ 1, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని, కొల్లూరు గ్రామంలో, సి సి రోడ్డు నిర్మాణ పనులను,…

  • April 1, 2026
  • 66 views
ఆకివీడులో రఘురామ కృష్ణంరాజుపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.

క్రైస్తవుల దౌర్జన్యాలపై బిజెపి నాయకుల ఆగ్రహం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పై దాడికి పాల్పడిన వారందరినీ కఠినంగా శిక్షించాలని అనకాపల్లి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు డిమాండ్ చేశారు.…

  • April 1, 2026
  • 67 views
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తున్న బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ ఏప్రిల్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ పేద ప్రజల సంక్షేమం నిరంతరం ఆలోచన చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ ఎన్టీఆర్ భరోసా పథకంలో ఏప్రిల్ నెల 1వ తేదీన ఇచ్చే విధంగా…

  • April 1, 2026
  • 64 views
గద్వాలలో చికెన్ షాపులు బంద్…

జనం న్యూస్ 01 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో చికెన్ షాపుల బంద్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా…

  • April 1, 2026
  • 67 views
నేరాల నియంత్రణ అంశాలపై పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ సమీక్షించ సమావేశం

జనం న్యూస్ 01 ఏప్రిల్ 2026. జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ రోడ్డు ప్రమాదాలు, ఆర్ధిక నేరాలు, ఆన్లైన్ మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశం పోలీస్ కార్యాలయంలో…

  • April 1, 2026
  • 70 views
అయ్యప్ప స్వామి జయంతి ఏప్రిల్ 1వ తేదీ పంగుని నెలలో ఉత్తిరం రోజున తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇది శబరిమలలో బ్రహ్మోత్సవాల ముగింపు దినం కావడంతో ప్రత్యేక పూజలు, మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతాయి.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కూకట్ పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో కూడ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా, బిజెపి సీనియర్ నాయకులు అయ్యప్ప స్వామి దేవస్థానం చైర్మన్ వడ్డేపల్లి రాజేశ్వరరావు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.స్వామివారి అర్చక స్వాముల…

  • April 1, 2026
  • 69 views
ఆనాటి బావులే, బాగుండే

జనం న్యూస్, 2026 ఏప్రిల్ 1, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని, కొల్లూరు గ్రామానికి, గత ప్రభూత్వం, మిషన్ భగీరథ పథకం…