జనం న్యూస్ అక్టోబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అక్టోబర్ 31 జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా. స్వాతంత్ర్యం కేవలం ఒక రోజు కాదు, అది ఒక ప్రారంభం. 1947 ఆగస్టు 15న తెల్ల వారి…
తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి జనం న్యూస్, అక్టోబర్ 30 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) ప్రొఫెసర్ కోదండరాం ఆదేశాల మినగా బీసీలకు 42% రిజర్వేషన్ కోసం గళం ఎత్తుదామని తెలంగాణ జన సమితి జిల్లా…
రెంజల్ మండల వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు జారీ.. జనంన్యూస్.నిజామాబాద్, అక్టోబర్ 30. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వం వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, రెంజల్…
జనం న్యూస్, అక్టోబర్ 30,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జగదేవపూర్ మండల ఏఎస్ఐ రమణ రెడ్డి అన్నారు, గురువారం మండల కేంద్రంలోని మునిగడప, చాట్లపల్లి , వాహనాల…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 30 తర్లుపాడు మండల తహసీల్దార్ కె.కె. కిషోర్ కుమార్ బుధవారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, పరిసరాల…
జనం న్యూస్ అక్టోబర్ 30 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మోంతా తుఫాను భారీగా మూడు రోజులుగా కురిసిన వర్షాల వల్ల కొత్తూరు పంచాయతీ రైల్వే అండర్ బ్రిడ్జి దేవినగర్ వద్ద దొంగ గడ్డ నుండి భారీ ప్రవాహం రావడంతో చెట్టుకొమ్మలు…
తుపాన్ కారణంగా గుడిపల్లి మండలం లోని మాదాపురం, పోల్కంపల్లి గ్రామాలకు వాగు ఉదృతంగా రావడం వలన గ్రామ ప్రజలు వాగు దాటి రాకుండా అవస్థలు పడ్డారు. పలు గ్రామాలు కి వెళ్లి రైతులు పనిచేసుకోకుండా ఉండిపోయారు. వాగు ఉదృతంగా రావడం వలన…
పీ.ఏ. పల్లి మండలం లోని అజ్మాపురం గ్రామములో కంబాలపల్లి వెంకటయ్య చెందిన 10 గోర్లు 2 పిల్లలు బారి తుపాన్ కి మృతి చెందావి అని రైతు ఆవేదన వ్యక్తం చెందినాడు అప్పు చేసి గోర్లు తీసుకుని మోపుకుంటూ ఉన్న రైతు…
మొంథా తుఫాన్ ప్రభావం వలన పీఏ పల్లి మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో గల డిస్ట్రిబ్యూటరీ 7-B కెనాల్ లోకి ఎగువ చెరువులో గల నీరు చేరడం వల్ల కెనాల్ ఉప్పొంగి పోతిరెడ్డిపల్లి గ్రామం లోని ఇండ్లలోకి వర్షపు నీరు చేరడం…
జనంన్యూస్. 30.నిజామాబాదు. నిజామాబాదు జిల్లాలో స్కూల్ బస్సులను మరియు ప్రైవేట్ బస్సులను తనిఖీలు నిర్వహన.పోలీస్ కమిషనర్ వెల్లడి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్.,…