హెచ్ పీ గ్యాస్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన
జనం న్యూస్ జూలై 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- హెచ్ పీ గ్యాస్ ఫౌండేషన్ డే సందర్భంగా మునగాల మండల కేంద్రంలోని హెచ్ పీ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మంగళవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్ లో…
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జనం న్యూస్ 16జులై పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్ అనంతరం మాట్లాడుతూ ఇండ్లు మంజూరు వచ్చిన లబ్ధిదారులు నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు.…
సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ కే సాధ్యం
జనం న్యూస్ 16జులై పెగడపల్లి ప్రతినిధి. ధర్మపురి అభినందన సభను విజయవంతం చేయాలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జోడోయాత్రలో భాగంగా ఏఐసీసీ ఆగ్రనేత రాహుల్…
క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరం ఏర్పాటు
జనం న్యూస్ జూలై 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కలకోవా గ్రామంలో గురువారం నిక్షయ్ శివిర్ క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించామని టీబి నోడల్ పర్సన్ లింగం…
గోలేటి ఓపెన్ కాస్ట్ లో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు 60 లక్షల నష్టపరిహారము కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వాలి
కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల రోడ్డు రవాణా హైవేల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష మలోత్ర కి విజ్ఞప్తి జనం న్యూస్ జులై 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం జిల్లాలోని రెబ్బన మండలం గోలేటి కి కేంద్ర కార్పొరేట్…
నందికొండ మున్సిపాలిటీ లో వెలగని వీధిదీపాలు- కాలనీవాసుల అవస్థలు
వీధి దీపాల నిర్వహణను మరచిన అధికారులు జనం న్యూస్- జూలై 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో గల 12 వార్డులలో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కొన్ని చోట్ల అలంకార ప్రాయంగా మారాయి,…
బుద్దునితో నా ప్రయాణం నాటకం వీక్షణకుతరలి వెళ్ళిన బుద్ధవనం సిబ్బంది
జనం న్యూస్ – జూలై 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో బుద్ధిష్టు సొసైటీ ఆఫ్ ఇండియా, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న “బుద్ధునితో నా ప్రయాణం” అనే…
తిళ్ళాలమ్మ అమ్మవారికి ఆషాడం సారె సమర్పణ
జనం న్యూస్ జూలై 15 ముమ్మిడివరం ప్రతినిధి ఐ పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ మహిళా విభాగము వారి పర్యవేక్షణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవత తిళ్ళాలమ్మ తల్లికి ఆషాఢ మాసం సారె సమర్పించిరి ముందుగా…
కస్తూరిబా పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య.
చున్నితో ఆత్మహత్య చేసుకున్న పదవ తరగతి విద్యార్థిని జనం న్యూస్ జూలై 15 నడిగూడెం ఊరి పెట్టుకొని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పాఠశాలలో…
మడేలయ్య మహోత్సవానికి బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులకు ఆహ్వానం
భద్రాద్రి కొత్తగూడెం 15 జూలై( జనం న్యూస్) కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రజక సంఘం ఆధ్వర్యంలో 20వ తేదీ జూలై ఆదివారం రోజున రైటర్ బస్తి లోని ఏ క్యాబిన్ సెంటర్ బోడ గుట్ట నందు మడేల్ అయ్యా వనభోజనాల మహోత్సవం…