గుడిపల్లి గ్రామంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ప్రతి గ్రామం,ప్రతి పెదకుటుంబo అబివృద్ధి చెందాలని మార్నింగ్ వాక్ విత్ పీపుల్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము అని ప్రతి గ్రామములో ప్రజా సమస్యలు, ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు తీరుని పర్యవేక్షించి…
గుడిపల్లి మండల భారతీయ జనతా పార్టీ నాయకులు గ్రామంలోని సమస్యలు మరియు అభివృద్ధి పనుల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగిందికేశనని పల్లి గ్రామపంచాయతీలో నీ మరో ఆమ్లెట్ అయినా గడ్డమీది తండాల, కొండ్రెడ్డి గూడెం, కత్తి నరసింహారావు గూడెం కలిపి…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 24 జహీరాబాద్ నియోజకవర్గంలోని దిగ్వాల్ గ్రామంలో ప్రజల ప్రాణాలను బలి తీస్తున్న డేంజర్ కెమికల్ కంపెనీ దందా బహిరంగ రహస్యమైంది. స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను తాకట్టు పెట్టి ఈ కంపెనీ సాల్వెంట్లు,…
పోలీసుల అమరవీరుల త్యాగమే సమాజానికి ప్రేరణ కలగాలి -ఎస్సై పడాల రాజేశ్వర్ జనం న్యూస్ అక్టోబర్ 15:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో ఉన్న పోలీసు స్టేషన్ లో బుదవారం రోజునా పోలీసు శాఖ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల రక్షణ కోసం…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 15 తర్లుపాడు మండలంలోని జగన్నాధపురం గ్రామంలో గల మండల ప్రాథమిక పాఠశాలలో మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం జయంతి వేడుకలుపాఠశాలప్రధానోపాధ్యాయుడు కసెట్టి వెంకట జగన్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి…
జనం న్యూస్, అక్టోబర్ 15, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో ఈ రోజు సిపిఆర్ వారోత్సవాల్లో భాగంగా ఎంపీడీఓ సమావేశ మందిరంలో సిపిఆర్ పై వివరిస్తున్న మండల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ ఎల్లాల అంజిత్ రెడ్డి, డాక్టర్…
జనం న్యూస్ అక్టోబర్ 15 నడిగూడెం ఉపాధి కూలీలకు వంద రోజుల పని దినాలను కలిపించేందుకు ప్రణాళిక బద్ధంగా గ్రామాలలో పనులను గుర్తించాలని ఎంపీడీవో మల్సూర్ నాయక్ తెలిపారు.బుధవారం నడిగూడెం మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి…
జనం న్యూస్ అక్టోబర్ 15 నడిగూడెం గ్రామాల్లో పశువుల కొరకు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నడిగూడెం పశు వైద్యాధికారి డాక్టర్ అఖిల కోరారు. బుధవారం మండలంలోని బృందావనపురం, సిరిపురం, తెల్లబెల్లి గ్రామాలలో ఆవులకు, గేదెలకు గాలికుంటు…
అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం శ్రీ సత్యదేవ రధం టూర్ ప్రోగ్రామ్ ఇంచార్జి తాటిపాక రాంజీ, ఆలయ అర్చకులు నరసింహ మూర్తి లను మరియు సత్తి బాలకృష్ణ సహకారాలతో అన్నవరం ప్రసాదం తెచ్చి ఉన్నారుశ్రీ రమా వీరవెంకట…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు అక్టోబర్ 15 : రాష్ట్రము లో వైద్యాధికారులు చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు మద్దతుగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది మొత్తం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ బుధవారం విధులకు హాజరయ్యారు.…