• June 19, 2025
  • 30 views
శ్రమజీవులంతా సంఘటితమై సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలి..!

జనంన్యూస్. 19.సిరికొండ. ప్రతినిధి. కార్మికవర్గ రాజ్యస్థాపనే టియుసిఐ లక్ష్మం టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్. ఎల్ పద్మ…శ్రమజీవులంతా సంఘటితమై సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని, కార్మికవర్గ రాజ్యస్థాపనే టియుసిఐ లక్ష్మంఅని టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్. ఎల్ పద్మ అన్నారు. గురువారం…

  • June 19, 2025
  • 32 views
సిహెచ్ గున్నేపల్లి రామాలయ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం

జనం న్యూస్ జూన్ 19 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ సిహెచ్ గున్నేపల్లి లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యోగా డే సందర్భంగా శిక్షణ కార్యక్రమం 21/06/2025 యోగ కార్యక్రమములకు కార్యకర్తలకు శిక్షణ…

  • June 19, 2025
  • 30 views
మూసాపేట్ ప్రభుత్వ పాఠశాల భవనంలో అదనపు అంతస్తు నిర్మించాలని కలెక్టర్ కి వినతి..

జనం న్యూస్ జూన్ 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మూసాపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలురు) భవనంలో అదనపు అంతస్తు నిర్మించాలని కోరుతూ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్…

  • June 19, 2025
  • 66 views
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్ ను పట్టుకున్న ఆర్ ఐ …

మద్నూర్ జూన్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలంలో పొతంగల్ సిర్పూర్ గ్రామం నుండి అక్రమంగా తరలిస్తున్న ఒక ఇసుక ట్రాక్టర్ లింబూర్ నుండి తడి హిప్పర్గా మధ్యలో డోంగ్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా…

  • June 19, 2025
  • 37 views
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నూతన కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలియజేసిన బండి రమేష్

జనం న్యూస్ జూన్ 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నూతన కలెక్టర్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన మను చౌదరిని టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మరియు జిల్లా పార్టీ…

  • June 19, 2025
  • 34 views
రైతుల సంక్షేమం,అభివృద్ధి లక్ష్యంగా 11 ఏళ్ల మోడీ పాలన -.!

జనంన్యూస్. 19.నిజామాబాదు. 11 సంవత్సరాల విజయవంతమైన నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరియు రైతులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వ్యవసాయ ఆధారిత రంగాలను కూడా అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నదని బిజెపి ఓబీసీ మోర్చా…

  • June 19, 2025
  • 79 views
పత్తి మొక్కలకు నీళ్లు పోస్తున్న రైతు కాపార్తి అంజన్న

పంటను బ్రతికించడానికి మొక్క మొక్క కు నీళ్లు జనం న్యూస్,జున్ 19,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని వాలముర్ శివర్లో పత్తి పంట సాగు చేస్తున్న వ్యవసాయ రైతు కాపార్తి ఆంజనేయులు, గురువారం పత్తి మొక్కలకు కూలీల ద్వారా నీళ్లు…

  • June 19, 2025
  • 35 views
పాములపర్తి విద్యానగర్ కాలనీ ఎం పీ పీ ఎస్,అంగన్వాడి స్కూల్లోపిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది

జనం న్యూస్, జూన్ 19 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీ ఎం పీ పీ ఎస్,అంగన్వాడి స్కూల్లోపిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న…

  • June 19, 2025
  • 33 views
రాష్ట్రాన్ని రావణ కాష్ట చెయ్యాలని జగన్ రెడ్డి కుట్ర-బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ జూన్ 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 2024 ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు పరిమితం చేసినందుకు ఓటర్లపై కక్ష తీర్చుకోవడానికి జగన్ రెడ్డి యాత్రలు సాగుతున్నాయని, శత్రు మూకలు పై దండయాత్ర చేసినట్లు, వందల వాహనాలతో మంది…

  • June 19, 2025
  • 36 views
త్రినేత్ర. షోటోకన్ కరాటే బ్లాక్ బెల్ట్స్ సిద్దిపేట 2 టౌన్ CI ఉపేందర్ చేతుల మీదుగా ప్రదనోవత్సవం.

(జనం న్యూస్ చంటి జూన్ 19) సిద్దిపేట జిల్లా త్రినేత్ర షోటోకన్ కరాటే ఆద్వర్యం లో ఐదు గురు విద్యార్థులు బ్లాక్ బెల్ట్స్ సాధించారు కరాటే బ్లాక్ బెల్ట్ కి సంబంధించి 6 రౌండ్స్ ఉండగా TSKA ఫౌండర్ చీఫ్ ఎగ్జామినర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com