కేసుల పరిష్కారం కోసం కృషి చేయండి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి జనం న్యూస్ 25 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెళ్ళ శంకర్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు లో మార్చి 8న జరిగే జాతీయ అదాలత్ లో ఎక్కువ కేసుల పరిష్కారం…
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్న ప్రసాద వితరణ జరుగుతున్నది
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు 26 -2- 2025 బుధవారం ఉదయం 9 గంటల నుండి నరసరావుపేట రోడ్డులోని గంగమ్మ తల్లి దేవస్థానం నందు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని అసోసియేషన్ నాయకులు…
హోదా గౌరవముంటేనే శాసనసభకు వస్తాననడం జగన్ అసమర్థత ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సభా నియమాలకు విరుద్ధంగా అరుపులు, కేకలు, వెర్రిమొర్రి వేషాలతో ప్రతిపక్ష హోదా సాధించాలనుకోవడం జగన్ కుటిల మనస్తత్వానికి నిదర్శనం: పుల్లారావు గతంలో టీడీపీసభ్యుల్ని సభనుంచి గెంటేసి, వైసీపీమూక…
నందలూరు MPDO తో జనసేన నాయకులు భేటి
జనం న్యూస్ రిపోర్టర్,(కిరణ్) నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం MPDO కార్యలయంలో రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ అదేశాల ప్రకారం నందలూరు మండల జనసేన నాయకులు MPDO రాధ కృష్ణన్ తో మర్యాద పూర్వకంగా…
తడ్కల్ పట్టభద్రులు భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థినే ఓటు వేయాలని ప్రచారం
తడ్కల్ పట్టభద్రుల ఓటర్ల భాజపా పార్టీ ఇంచార్జ్ రమేష్ గౌడ్, జనం న్యూస్,ఫిబ్రవరి 25,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామ పరిధిలోని 35 మంది పట్టభద్రులను నాలుగు జిల్లాలకు గాను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం…
సోమక్కపేట ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం
జనం న్యూస్ ఫిబ్రవరి 25 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సోమక్కపేట ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమంలో భాగంగా పరిషత్తో ఉన్నత పాఠశాల సోమక్కపేట్ నందు ఈరోజు స్వయంపాలన దినోత్సవం నిర్వహించుకోవడం…
ప్రమాదాలను పూర్తిగా నివారించాలి
జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జనం న్యూస్,పార్వతీపురం మన్యం,ఫిబ్రవరి 25( రిపోర్టర్ ప్రభాకర్): జిల్లాలో రహదారి ప్రమాదాలను పూర్తిగా నివారించాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లా రహదారి…
నాగార్జునసాగర్ లో ఎన్ సి డి స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం
జనం న్యూస్- ఫిబ్రవరి 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో నాన్ కమ్యూనికల్ డిసీజెస్( ఎన్ సి డి) స్పెషల్ ప్రోగ్రాం ని నిర్వహిస్తున్నామని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ డాక్టర్ నగేష్ తెలిపారు. దీనిలో భాగంగా…
అడ్డుపడ్డ అడ్డంపడ్డ స్టేడియంపనులు ఆగవు
కొక్కుల నరేష్ జనం న్యూస్ 25 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు కొక్కుల నరేష్ తన మిత్ర బృందం…
ఇసుకపై నిందలు మోపడంసరి కాదు మేముబహిరంగ చర్చకు సై!
జనం న్యూస్ ఫిబ్రవరి 24:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండం కేంద్రములో ఆదివారం రోజునాబిఆర్ఎస్ పార్టీ ఇసుక పైన చేసిన ఆరోపణల పైన సోమవారం రోజునా స్తూపం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ , మండల కాంగ్రెస్ అధ్యక్షులు…