• October 15, 2025
  • 32 views
18న బిసి రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి

బహుజన లెఫ్ట్ పార్టీ- బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ జనం న్యూస్, అక్టోబర్ 15, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) 42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ చేర్చాలని కేంద్రంలోని…

  • October 15, 2025
  • 36 views
అబ్దుల్ కలాం జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మానం

జనం న్యూస్ : 15 అక్టోబర్ బుధవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ లీడ్ ఇండియా మరియు ట్రస్మా ఆధ్వర్యంలో డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. అబ్దుల్ కలాం జన్మదినోత్సవాన్ని ప్రపంచ విద్యార్థి…

  • October 15, 2025
  • 31 views
బీడీ కార్మికుల కొరకై ఉద్యమిద్దాం..!

జనంన్యూస్. 15.సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ మండలంలోని గాడ్కోల్ గ్రామం లో. పాత్రికేయుల సమావేశం..బీడీ కార్మికుల వద్దవెయ్యి బీడీలకు అదనంగా ₹10 వసూలు చేసే పద్ధతికి, బలవంతంగా తినుబండారాల వ్యాపారాన్ని స్వస్తి పలకాలి, సరిపడా మంచి తునికాకు ఇవ్వాలి., తెలంగాణ ప్రగతిశల…

  • October 15, 2025
  • 42 views
మద్నూర్ కృష్ణ న్యాచురల్ ఫైబర్ ప్రైవేట్ పత్తి మీలులలో కొనుగోలు ప్రారంభం….

పత్తి ధర క్వింటాలకు రూ, 7220 ప్రకటన మద్నూర్ అక్టోబర్ 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ పరిధిలోని కృష్ణ న్యాచురల్ ఫైబర్ ప్రైవేట్ పత్తి మిల్లు లో బుధవారం ప్రవేట్ పరంగా…

  • October 15, 2025
  • 50 views
శనగ విత్తానాలు అందుబాటులో ఉన్నాయి. ఎవో తులసిరామ్.

జనం న్యూస్ అక్టొబర్ 15. వికారాబాద్ జిల్లా పుడుర్ మండలము లో ని రైతులకు శనగల వితానాలు 50% సబ్సిడీతో ఇవ్వబడును అని. మొత్తము బస్తలు 240.( 25 కేజీ) లవి అందుబాటులో ఉన్నాయని. పుడుర్ మండలములొని అన్ని గ్రామాల రైతులు…

  • October 15, 2025
  • 36 views
కంటాలి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరు నిర్మించుకోవాలి…

ఎంపీడీవో శ్రీనివాస్ జుక్కల్ అక్టోబర్ 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం లోని కంటాలి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతి లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ పేర్కొన్నారు కంటాలి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు…

  • October 15, 2025
  • 39 views
వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించండి..!

జనంన్యూస్. 15.నిజామాబాదు.ప్రతినిధి. అసలే వర్షాకాలం సీజన్ వరి కోతలు ధాన్యం ప్రారంభమై ఇప్పటికే 20 రోజులకు పైనే అవుతుందని యుద్ధ ప్రతిపాదికన వెనువెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వడ్లను తరలించాలని . చెడగొట్ల వర్షాల వలన రైతులకు ధాన్యం ఆరబెట్టడానికి కూడా…

  • October 15, 2025
  • 42 views
పితాని బాలకృష్ణ ఘనంగా సన్మానించిన వైయస్సార్ సీనియర్ నాయకులు

జనం న్యూస్ అక్టోబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పితాని బాలకృష్ణ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా* నియమించిన…

  • October 15, 2025
  • 38 views
వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించండి..!

జనంన్యూస్. 15.నిజామాబాదు.ప్రతినిధి. అసలే వర్షాకాలం సీజన్ వరి కోతలు ధాన్యం ప్రారంభమై ఇప్పటికే 20 రోజులకు పైనే అవుతుందని యుద్ధ ప్రతిపాదికన వెనువెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వడ్లను తరలించాలని . చెడగొట్ల వర్షాల వలన రైతులకు ధాన్యం ఆరబెట్టడానికి కూడా…

  • October 15, 2025
  • 52 views
నాడు హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ నేడు గూగుల్ -మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్

జనం న్యూస్ అక్టోబర్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోవైపు ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ అహర్నిశలు 12 నెలల పాటు శ్రమించి నేషనల్ పాలసీని…