• October 15, 2025
  • 33 views
ప్రగతి పాఠశాలలో.స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ 15 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా: – జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రగతి పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ సవరన్న ఆధ్వర్యంలో పాఠశాలలో చదివే…

  • October 15, 2025
  • 34 views
హరితహారంపై ఇంత నిర్లక్ష్యమా…?

జనం న్యూస్ 15 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ – పక్కనే నీరు ఉన్నా తడవని మొక్క.ఎండలో ఎండిపోతున్న హరితహారం మొక్కలు.చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు.మొక్కలను బ్రతికించాలని గ్రామ ప్రజల వేడుకోలు..ధరూర్:…

  • October 15, 2025
  • 42 views
స్పందించిన జాగో తెలంగాణ వెలుగులోకి వచ్చిన వాటర్ ట్యాంక్ మరి అందుబాటులోకి వచ్చేది ఎప్పుడో

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 15 పి.రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ మాదినం శివప్రసాద్ ప్యార్ల దశరథ్ నిన్నటి వార్తకు…

  • October 15, 2025
  • 36 views
సమావేశంలో సేన చలో తిరుపతి హాథిరామ్ బావాజీ ఈనెల 18- 19 మహా భోగ్ బండారు కార్యక్రమానికి విజయవంతం చేయాలని .

జనం న్యూస్, తేదీ.15-10-2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రిపోర్టర్ బాలాజీ. బంజారా లంబాడి హక్కుల పోరాట సమితి సేవాలాల్ సేన అన్ని సంఘాలు నాయకులు కలుపుకొని చలో తిరుపతి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మరియు పతితండాలో సేవాలాల్ జగదాంబ…

  • October 15, 2025
  • 35 views
వద్దిపట్ల వడ్డీ వ్యాపారి బాలాజీ నాయక్ బాధితులు ఆదర్యపడవద్దు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్.

పీ.ఏ.పల్లి మండలం లోని వద్దిపట్ల గ్రామంలో బాలాజీ నాయక్ వడ్డీ వ్యాపారి గా మారి అమాయక ప్రజలకు 10 రూపాయల నుండి 16 రూపాయలు వడ్డీ ఇస్తా అని నమ్మబలికి పలుగు తండా,వద్దిపట్ల, పీ. ఏ పల్లి,సాగర్,మిర్యాలగూడ, ఆంధ్రా ప్రాంతాల్లో అనేక…

  • October 15, 2025
  • 31 views
అనారోగ్యంతో మాజీ ఉపసర్పంచ్ మృతి మెదక్,

అక్టోబర్15 (జనంన్యూస్) మెదక్ జిల్లా ,చిన్నశంకరంపేట మండల పరిధిలోని మడూర్ గ్రామ మాజీ ఉపసర్పంచ్,పద్మశాలి ముద్దుబిడ్డ గంగుల రమేష్ బుధవారం ఉదయం మరణించాడు.ఆయన మడూర్ గ్రామ యువజన సంఘం అధ్యక్షులుగా, విద్యావాలంటరీగా తమ సేవలందించారు.తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు.అనంతరం ప్రభుత్వ ఉద్యోగం…

  • October 15, 2025
  • 41 views
“ప్రజలకు అవగాహన కల్పించాలంటూ కార్యకర్తలకు పిలుపు”

పయనించే సూర్యుడు అక్టోబర్ 15,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న పేద, మధ్య తరగతి ప్రజల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ రేట్లను ప్రతి వ్యాపారి ఖచ్చితంగా అమలు చేయాలని నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మదు…

  • October 15, 2025
  • 38 views
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి

జనం న్యూస్ అక్టోబర్ 15 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా, బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఈ రోజు ఎర్రగడ్డ డివిజన్‌లో సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ రాజా నరసింహ మరియు…

  • October 15, 2025
  • 36 views
బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్త పాండురంగ పటేల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

జుక్కల్ అక్టోబర్ 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం దోసపల్లి గ్రామం లో శ్రీ స్వామి నరేంద్ర చార్య జీ సంప్రదాయ్ పాండురంగ పటేల్ ప్రవాచకర్ సతీమణి అనారోగ్యం తో గత వారం రోజుల క్రితం మరణించడం జరిగింది.…

  • October 15, 2025
  • 34 views
..వరి ధాన్యం సేకరణ లో అవినీతికి పాల్పడిన ఇద్దరు అరెస్టు

జనం న్యూస్ అక్టోబర్ 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రబీ పంట సీజన్ సమయంలో ఐకెపి సెంటర్ లలో జరిగిన అక్రమాల విషయంలో తేది: 11-10-2025 రోజున శాయంపేట పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన…