కలుపు యాజమాన్యంపై అవగాహన
జనం న్యూస్ జులై 15 నడిగూడెం మండలం పరిధి లోని సిరిపురం క్లస్టర్ రైతు వేదికలో మంగళవారం వానాకాలం పంటలలో కలుపు యాజమాన్యంపై పాటించాల్సిన పద్ధతులను వ్యవసాయ శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు వివరించారు. అధిక దిగుబడి సాధనకు సూచనలు…
ఉట్నూర్ ఐటిడిఏ పిఓ కుష్బూ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిసిన జాతీయ మానవ హక్కుల కమిటీ:జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ మరియు కమిటీ సభ్యులు.
జనం న్యూస్. 15జూలై. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫర్. ఐటిడిఎ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు త్రాగునీటి సమస్యలు లేకుండా చూడాలని, వసతి సౌకర్యాలు, మరుగుదొడ్లు ఈగలు దోమలు లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మెనూ ప్రకారం…
శ్రీ రాజరాజేశ్వర దేవాలయం నుండి శ్రీ మహంకాళి అమ్మవారి ఊరేగింపు
జనం న్యూస్15-7-2025 అందోల్ నియోజకవర్గం జిల్లా సంగారెడ్డి అందోల్ జోగిపేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ నాగరాజ్ (నాని)14 వ తేదీన వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ మరియు త్రిష కు ఆహ్వాన పత్రికను అందజేశారు. అందోల్ జోగిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని…
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడికి బర్త్ డే విషెస్ తెలిపిన ఎమ్మెల్యే జీఎస్సార్_
జనం న్యూస్ జులై 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రానికి చెందిన సాధు నాగరాజు ఈ రోజున మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాధు నాగరాజు జన్మదినం సందర్భంగా భూపాలపల్లి…
భవన నిర్మాణ సామాగ్రిని దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్
సెంట్రింగ్ సామాగ్రి నిల్వ ఉంచిన స్తావరం పై పోలీసుల దాడి రూ.5 లక్షల విలువైన సామాగ్రి స్వాధీనం జనం న్యూస్ జూలై 15 సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసి అక్రమంగా నిల్వ ఉంచిన స్కాఫోల్డింగ్,సెంట్రింగ్…
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న బీజేపీ జాతీయ నాయకులు పురిఘళ్ల రఘురామ్
జనం న్యూస్ జూలై 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న బీజేపీ జాతీయ నాయకులు పురిఘళ్ల రఘురామ్ అర్చకులు వేదమంత్రాలు తో స్వాగతం చెప్పారు. దర్శనం అనంతరం ఆశీర్వచనం ఇచ్చి ఆలయ చరిత్ర ,విశిష్టతను…
బూత్ స్థాయి అధికారులకు (బి ఎల్ ఓ) ఓటు నమోదు ప్రక్రియ పై శిక్షణ…..
బిచ్కుంద జూలై 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బి ఎల్ ఓ లకు ఓటు నమోదు, ఓటరు కార్డు సవరణ తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమం…
బూత్ స్థాయి అధికారులకు (బి ఎల్ ఓ) ఓటు నమోదు ప్రక్రియ పై శిక్షణ…..
బిచ్కుంద జూలై 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బి ఎల్ ఓ లకు ఓటు నమోదు, ఓటరు కార్డు సవరణ తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమం…
రెవెన్యూ సదస్సులో స్వీకరించినభూభారతిలో దరఖాస్తులు వేగవంతం చేయాలి కలెక్టర్ రాహుల్ రాజ్
జనం న్యూస్ జూలై 15 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాహుల్ రాజు పర్యవేక్షించారు సదస్సులో స్వీకరించిన దరఖాస్తులు పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్…
“మృతి చెందిన హోంగార్ట్ కుటుంబ సభ్యుడికి నియామక పత్రం”
జనం న్యూస్ 15 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా పోలీసు శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో మృతి చెందిన పి. శ్రీనివాసరావు కుమారుడు బాలాజీని హోంగార్డుగా నియమిస్తూ ౩? వకుల్ జిందాల్ సోమవారం నియామక…