భూ భారతి గ్రామ సదస్సులను సద్వినియోగం చేసుకోండి.
మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ వెల్లడి మద్నూర్ మే 31 జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం ను జూన్ 3వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న సందర్భంగా…
11వ. అంతర్జాతీయ యోగ దినోత్సవం..!
జనంన్యూస్. 31. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. 2025 దశాబ్ది ఉత్సవాలు 27/05/2025 నుండి జిల్లాలో ప్రారంభించపడినట్లు జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జె. గంగదాస్ తెలిపారు. ఇందులో భాగంగా హరితయోగం, యోగ సమావేశం, యోగ ప్రచారం నిర్వహించబడినవి ఇందులో భాగముగా…
పోలీస్ శాఖ లో పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోళ్ళు..!
జనంన్యూస్. 31. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ పోలీస్ శాఖలో మే 31న “పదవి విరమణ నేపద్యంలోని వారి వివరాలు మే నెలలో వదవి విరమణ చేసిన సిబ్బంది.
రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి ఏ వో జమున
జనం న్యూస్ మే 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూమి కలిగిన వారు ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల ఏవో గంగా జమున తెలిపారు మండలంలోని తహరాపూర్ గ్రామంలో నిర్వహించిన అవగాహన…
నూతనంగా నిర్మించిన ఆలయ విగ్రహ ప్రతిష్ట కు ఆహ్వాన పత్రిక అందజేత
జనం న్యూస్, జూన్ 1 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం పాములపర్తిలో నూతనంగా నిర్మించిన దుర్గమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి నీలం మధు ముదిరాజ్, కు తన నివాసంలో మర్యాదపూర్వకంగా…
గంగ భవాని కొసం పోలీసులు గాలిస్తున్నారు మున్సిపాలిటీ కమిషనర్ శ్రీహరి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 31 రిపోర్టర్ సలికినీడి నాగరాజు అవినీతి చేసి, ప్రజలు సొమ్మును కాజేసి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ఉద్యోగి గంగ భవాని కోసం పోలీసులువెతుకున్నారు-కమిషనర్ శ్రీహరి ఆమె వద్ద నుంచి 12లక్షల రూపాయల…
యాదవ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్యాదవ సేవా సమితి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 31 రిపోర్టర్ సలికినీడి నాగరాజు గుంటూరు ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ జూన్ 1అదివారం ఉదయము 10గంటలకు గుంటూరు లో ఏటుకూరి రోడ్ లో వివాహ కన్వెన్షన్ లో జరుగుతుంది కావున చిలకలూరిపేట…
గుర్తు తెలియని వ్యక్తి మృతి తెలిసినవాడు పోలీస్ వారికి సంప్రదించండి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 31 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఈ ఫోటోలోని మృతుడు 30,05,2025 వ తేదీన మధ్యాహ్నం 03,00 గంటల సమయంలో సంతమాగులూరు మరియు శావల్యపురం రైల్వే స్టేషన్ ల మధ్య ఎగువకు వెళ్ళు గూడ్స్…
విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు ఏ వో జమున
. జనం న్యూస్ మే 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రైతులకు విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో గంగా జమున అన్నారు మండల కేంద్రంలోని సాయి ఫర్టిలైజర్ షాపులో స్టాక్…
గొల్లపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ టిడిపి నాయకులు
పయనించే సూర్యుడు జూన్ 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా సామాజిక నగదును పెంచడంతో పాటు పంపిణీలోనూ పలు మార్పులు తీసుకొచ్చింది పెన్షన్ తీసుకునే ప్రతి లబ్ధిదారులు కు ప్రతినెల 1వ…