ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్ త్వరగా ప్రారంభించాలి. డ్యూయల్ మేజర్ విధానం అమలు చెయ్యాలి.
జనం న్యూస్ 15 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్ త్వరగా ప్రారంభించాలి. డ్యూయల్ మేజర్ విధానం అమలు చెయ్యాలని గ్రీవెన్స్ లో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ…
230కిలోల గంజాయితో ఇద్దరు నిందితులను అరెస్టు-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 15 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం, మానాపురం గ్రామ రైల్వే గేటు సమీపంలో పెద్ద మానాపురం పోలీసులు మరియు ఈగల్ బృందంకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో వాహన తనిఖీలు చేపట్టి,…
నా బాధ్యత మరింత పెరిగింది: అశోక్ గజపతిరాజు
జనం న్యూస్ 15 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తనను గోవా గవర్నర్గా నియమించడం పట్ల అశోక్ గజపతిరాజు హర్షం వ్యక్తం చేశారు. అవకాశాల కోసం తానెప్పుడూ పరిగెత్తలేదని, అవి వచ్చినప్పుడు బాధ్యతగా స్వీకరించానని తెలిపారు. గవర్నర్గా తన…
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి! హత్నూర.తహసిల్దార్ పర్వీన్ షేక్
జనం న్యూస్. జులై 14. సంగారెడ్డి జిల్లా. హత్నూర. గ్రామాల్లో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హత్నూర…
పి. జి. ఆర్. ఎస్. లో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం లోని తహసిల్దార్ కార్యాలయం నందు సోమవారం తహసిల్దార్ అమరేశ్వరి అధ్యక్షతన అన్ని శాఖల అధికారులు పి. జి. ఆర్. ఎస్. కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ మండలం లోని…
కాట్రేని కొనత్రినాధ్ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య సే వా శిబిరం
జనం న్యూస్ జూలై 16 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ ) : కాట్రేనికోన గ్రామంలోని నా తల్లిదండ్రుల పేరు ప్రతి నెల జరిగే హోమియో క్యాంప్ జరిగే నిమిత్తం దేవి సెంటర్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఈనెల 18/7/2025తేదీ…
నేషనల్ హైవే అథారిటీ ఇంజనీర్స్ అడ్రస్ ఫోన్ నెంబర్లు ప్రజలకు తెలపండి,:-ఎద్దల సాగర్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఎద్దుల విజయ సాగర్, పత్రిక ముఖంగా వారిని డిమాండ్ చేయడం జరిగింది విజయసాగర్ మాట్లాడుతూ కడప నుండి తిరుపతి వెళ్ళే రోడ్డు మార్గంలో ఇతర రాష్ట్రాలు నిత్యం వేలాది…
పొంగిపొర్లుతున్న డ్రైనేజీ – పట్టించుకోని మున్సిపల్ అధికారులు
జనం న్యూస్ – జూలై 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లో డ్రైనేజీ వ్యవస్థ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య ధోరణితో అస్తవ్యస్తంగా మారింది. ఇన్ కాలనీలోని స్థానిక ఇరిగేషన్ సర్కిల్ ఆఫీస్ వద్ద(ఇంటిగ్రేటెడ్…
.జాగృతి కార్యకర్తల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని
జనం న్యూస్ 14 జులై శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో చౌరస్తా వద్ద హైదరాబాదులో క్యూ న్యూస్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
గంజాయి సాగు చేసిన వ్యక్తికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష మరియు 5వేల రూపాయల జరిమానా
జనం న్యూస్ 15జూలై. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. గంజాయి సాగు చేస్తున్న కేసులో లింగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఐదు వేల రూపాయల జరిమాన విధిస్తూ డిస్టిక్ సెషన్స్ కోర్ట్…