జనం న్యూసఅక్టోబర్ 15 (కాట్రేనికోన) ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చేయ్యేరులో దాసులమ్మ తల్లి పంటల జాతర మహోత్సవం 47 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తుండడంతో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.…
జనం న్యూస్ అక్టోబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి సొసైటీ మాజీ చైర్మన్ రంభాల తులసీరావు భార్య పా ర్వతి(74) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందా రు. తులసీరావు టీడీపీ ఆవిర్భావం…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 15 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణంలోని లీలావతి హాస్పిటల్స్లో ప్రముఖ డాక్టరు లావు సుష్మ ఆధ్వర్యంలో ఇటీవల ఒక క్లిష్టమైన కేసులో అత్యవసర శస్త్రచికిత్స (Lscs) విజయవంతమైంది. PPROM…
జనం న్యూస్ 15 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్. జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లాంపుర్ తాలుకా అయిజ మండలం ఆర్డీఎస్ రైతులకు రబి పంటకు నీళ్లు అందు తాయ లేదని ఆందోళన…
జనం న్యూస్ 15 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ రాజోలి యం పి డి ఓ వినతి పత్రం ఐ యాప్ టి యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 15 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 గేమ్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా ఆధ్వర్యంలో డివిజనల్ స్థాయిలో సాయి వికాస్ స్కూల్ విద్యార్థులు చెస్ విభాగంలో అండర్ 17 కొర్నెపాటి లేఖన, కొర్నెపాటి…
జనం న్యూస్ అక్టోబర్ 15 సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి కమాన్ వద్ద వివేకానంద స్వచ్చంద సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు…
జనం నందలూరు అన్నమయ్య జిల్లా. ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు,నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ, ఇసుకపల్లి కి చెందిన జిల్లా సీనియర్ పాత్రికేయులు రాజబోయిన మనోహర్ ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు.నేడు జనసేన నేత యల్లటూరు…
దీపావళి కి కూడా పస్తులేనా. జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 15 : రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమగ్ర శిక్ష లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు సరైన సమయం లో ఇవ్వకపోవడం తో…
విద్యను అభ్యసించడానికి తన కష్టాన్ని,ఇష్టంగా మార్చి,ఎంబీబీఎస్ సాధించిన కాపార్తి మణికంఠ, జనం న్యూస్,అక్టోబర్ 15,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్,గ్రామానికి చెందిన కాపార్తి చైతన్య వెంకటేశ్వర్,దంపతులు బీద మధ్యతరగతి కుటుంబానికి చెందినవరు.జీవన ఉపాధికై అతి కష్టతరమైన జీవితాన్ని, చిరు…