అద్దాల మందిరంలో కొలువైన సీతారాములకు పూజలు
ఘనంగా నిర్వహించిన సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు శ్రీరామ అంటే సమస్త శుభాలు కలుగుతాయి జనం న్యూస్, మే 31 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శ్రీరాముడు జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని…
డలాస్ లో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సన్నాహక్క వేడుకల్లో మాధవరం రంగారావు
జనం న్యూస్ మే 30 కూకట్పల్లి జోన్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి అమెరికా డెలావర్ లో జూన్ ఒకటో తారీకు డలాస్ లో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సన్నాహక్క వేడుకల్లో మాజీ ఎమ్మెల్యేలు…
పాటి గ్రామ శివారులో అనూ ఫర్నిచర్ గోదాం అగ్ని ప్రమాదం
జనం న్యూస్ మే 30 సంగారెడ్డి జిల్లా పాటి గ్రామ శివారులో ఉన్న అను ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది.వెల్డింగ్ చేస్తుండగా షార్ట్ సర్కిల్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు వారుతెలిపారు.విషయం తెలుసుకున్న అగ్ని మాపక దళం మంటలను అదుపు…
ప్రవేట్ పాఠశాలను అధిక ఫీజులు వసూలు చేస్తే స్కూల్ లకు తాళాలు వేస్తాం
జనం న్యూస్, మే 31 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలి బీసీ సంఘం సిద్దిపేట జిల్లా కొమ్ము ఉమేష్ యాదవ్ అన్నారు ప్రైవేట్ పాఠశాలలో…
ఘనంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు 56వ జన్మదిన వేడుకలు
జనం న్యూస్ 31మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల…
సీఎం పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ.హెలిప్యాడ్ ఏరియా ని పరిశీలించిన క్యాబినెట్ హోదా కలిగిన పెందుర్తి వెంకటేష్ .కలెక్టర్,ఎస్పీ, ఇంటెలిజెన్స్ అధికారి, ఎమ్మెల్యే. బుచ్చిబాబు
జనం న్యూస్ మే 30 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా.. ముమ్మిడివరం: ఈనెల 31 తేదీన ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బంగారు…
సంవిధాన్ బచావో కార్యక్రమం ‘ లో ఆత్రం సుగుణక్కకు చోటు
సుగుణక్కకు ఘనంగా సన్మానించిన పార్టీ శ్రేణులు జనం న్యూస్ మే 30 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్కను పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు.’సంవిధాన్ బచావో ప్రోగ్రామ్’ తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఆత్రం సుగుణక్కకు…
పిల్లలందరినీ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించండి
ఏటిడిఓ: షేక్.జహీరుద్దీన్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మే 30 తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలను కాపాడుకోవాలని సహాయ గిరిజన సంక్షేమ…
వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం
జనం న్యూస్ మే 30 చిలిపి చెడు మండల ప్రతినిధి శుక్రవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోఐ సి ఏ ఆర్ శాస్త్రవేత్తలుమెదక్ జిల్లా చిల్పిచేడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో పర్యటించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.…
న్యాయము సామాజిక సంస్కరణలు పరిరక్షకరాలు అహిల్యాబాయ్ హోల్కర్ 300 వ జయంతి కార్యక్రమాలు
ఈరోజు కాట్రేనికోన మండలం వేట్లపాలెం లో ముమ్మిడివరం భారతీయ జనతా పార్టీ కన్వీనర్ గోలకోటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో అల్యాబాయ్ యొక్క చరిత్రను తెలియజేస్తూ 300 సంవత్సరాల క్రితమే మహిళలు చైతన్యపరిచి వారికోసం అనేక కార్యక్రమాలను…