జనం న్యూస్ 14 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గత రెండు రోజుల నుంచి ఇందిరమ్మ ఇళ్ల ఇసుకపై పత్రికల్లో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అందరూ చూస్తూనే ఉన్నాం దాంట్లో…
జనం న్యూస్ అక్టోబర్ 13 నడిగూడెం మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో 2025 -26 విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసిస్తున్న బాలికలకు ప్రభుత్వం అందించిన ఒక కార్పెటు, దుప్పటి చొప్పున 116 మంది విద్యార్థినీలకు సోమవారం వసతి గృహం…
జనం న్యూస్ అక్టోబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల లో భాగంగా ఈరోజు అయినవిల్లి మండలం మాగం గ్రామంలో క్షత్రియ కళ్యాణ మండపంలో విజయదశమి ఉత్సవం ఘనంగా జరిగాయి ఈ సమావేశానికి విశిష్ట అతిధి గా…
జనం న్యూస్ అక్టోబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి * డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా* పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా*…
జనం న్యూస్ అక్టోబర్(13) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రం ఐకెపి సెంటర్ లో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ సోమవారం నాడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పంటను…
జుక్కల్ అక్టోబర్ 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ ఖరోలా…
జుక్కల్ అక్టోబర్ 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం కుర్ల గ్రామం భాశెట్టి రాచప్ప గత వారం రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందడం తో విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే…
జనం న్యూస్. తర్లుపాడు మండలం అక్టోబర్ 13 రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతిపదికనవిద్యారంగాన్నిఆధునికసాంకేతికపరిజ్ఞానంతో అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలన్నఉద్దేశంతోప్రతిష్టాత్మకంగా విద్యా వ్యవస్థను ఎన్నుకోవడం జరిగినది.దీంతోఇప్పటికేవిద్యావ్యవస్థలోసంమూలమైనపెనుమార్పులతో విద్యా రంగాన్ని అభివృద్ధి చేసినందుకుశ్రీకారంచుట్టినవిషయంపాఠకులకువిధితమే.కానీతర్లుపాడుమండలంలోనితుమ్మలచెరువు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలకుపరిసరగ్రామాలైనబుడ్డపల్లి,కేతగుడిపి,జగన్నాధపురం, సూరె…
జనం న్యూస్ అక్టోబర్ 13(నడిగూడెం) మండలంలోని పలు గ్రామాల బీటీ రోడ్లను పిచ్చి మొక్కలు పూర్తిగా కమ్మేశాయి.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోవడం…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మరియు రాజంపేట శాసనసభ్యులు పార్టీ అమర్ నాథ్ రెడ్డి గారి పిలుపు మేరకురాజంపేట పట్టణం ఎక్చేంజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ…