• May 27, 2025
  • 19 views
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

లైసెన్స్ లు రద్దు చేసి, కేసులు నమోదు చేస్తాం జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ రావ్ జనం న్యూస్ 27మే 2025.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్ : డీలర్లు నిబంధనలు పాటిస్తూ రైతులకు…

  • May 27, 2025
  • 19 views
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్న పిలుపుమేరకు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 27 రిపోర్టర్ సలికినీడి నాగరాజు నరసరావుపేట నియోజకవర్గ టౌన్ కేంద్రంలో మాదిగ విద్యార్థుల నూతనంగా కమిటీ నాయకత్వంతో చిరుగూరి నాగరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ నరసరావుపేట నియోజకవర్గం అధ్యక్షులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ 31…

  • May 27, 2025
  • 19 views
13 ఏళ్లు గడిచిన న్యాయం జరగటం లేదు

జనం న్యూస్ 27 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక వంగర మండలం లక్ష్మీపేీటలో దళితులపై దాడులు జరిగి 13 ఏళ్లు అయినప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదని విజయనగరం కలెక్టర్‌ అంబేడ్కర్‌కు దళిత నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు.సోమవారం కలెక్టరేట్‌ వద్ద…

  • May 27, 2025
  • 23 views
సీహెచ్‌వోల సమ్మె విరమణ

జనం న్యూస్ 27 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహించే కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌లు తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని 27 రోజులుగా విధులు బహిష్కరిస్తూ సమ్మెబాట పట్టారు. ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ…

  • May 27, 2025
  • 19 views
విజయనగరమే సిరాజ్‌ మొదటి టార్గెట్‌!

జనం న్యూస్ 27 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నాలుగో రోజు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.HYDలో పేలుళ్లు జరపమని సౌదీ హ్యాండ్లర్లు చెప్పగా విజయనగరమే తన ఫస్ట్‌ టార్గెట్‌ అని…

  • May 27, 2025
  • 21 views
తల్లిని చంపేందుకు సహకరించిన కూతురు

జనం న్యూస్ 27 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మావన సంబంధాలు ఎంత దిగజారిపోతున్నాయో తెలిపేందుకు ఈ ఘటన నిదర్శనం. ఎస్‌.కోటలో ఈనెల 17న హత్యకు గురైన వెంటకలక్ష్మి కేసులో ఆమె కూతుర్ని(మైనర్‌) కూడా నిందితురాలిగా పోలీసులు నిర్ధారించారు.…

  • May 26, 2025
  • 50 views
పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి పిఎఫ్ పూర్తి వివరాలు తెలియజేయాలి

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ జనం న్యూస్ మే 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనుర్ సిహెచ్సి లో పనిచేస్తున్న శానిటేషన్,పేషెంట్ కేర్,సెక్యూరిటీ సిబ్బందికి పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలను…

  • May 26, 2025
  • 50 views
ములకలపల్లి కుమారి సీపీఎం పార్టీకి చేసిన సేవలు మరువలేనివి

జనం న్యూస్ మే 27 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ములకలపల్లి కుమారి సిపిఎం పార్టీకి చేసిన సేవలు మరువలేనివని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. సోమవారం మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో…

  • May 26, 2025
  • 42 views
సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు… ఈనెల 31న చెయ్యరులో బహిరంగ సభ…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 31 వ తేదీన బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరు రానున్నారు. ఆయన పర్యటన దాదాపు ఖరారు కావడంతో అధికారుల బృందం సంబంధించిన ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ముమ్మిడివరం మండలం…

  • May 26, 2025
  • 64 views
సిరిపురంలో ముందస్తు బడిబాట…

జనం న్యూస్ మే 26(నడిగూడెం) మండల పరిధిలోని సిరిపురం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో సోమవారం ముందస్తు బడిబాట నిర్వహించారు. ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com