కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన నేతలు దౌల్తాబాద్, అక్టోబర్ 11 (జనం న్యూస్ చంటి) మండల తాజా మాజీ ఎంపీపీ గంగాధరి సంధ్యా రవీందర్ తల్లి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్నప్పటి నుంచి వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా కుటుంబాన్ని…
దుబ్బాక అక్టోబర్ 11 (జనం న్యూస్ చంటి) ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్న బక్కి వెంకటయ్య, స్థానిక ప్రజలు దుబ్బాక ప్రధాన గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ బొడ్రాయి నాభిశిల భూ లక్ష్మి దేవి ప్రతిష్టాపన…
కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన రణం శ్రీనివాస్ గౌడ్ దౌల్తాబాద్, అక్టోబర్ 11 (జనం న్యూస్ చంటి) దౌల్తాబాద్ మండల తాజా మాజీ ఎంపీపీ గంగాధర్ సంధ్య రవీందర్ తల్లీ నిన్న మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక…
బేస్తవారిపేట ప్రతినిధి, అక్టోబర్ 11,(జనం-న్యూస్): ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణం వెంకటేశ్వర కాలనీలో విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి జింకా వెంకటేశ్వర్లు నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీపీ, వైసీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు నన్నెబోయిన…
జనం న్యూస్;11 అక్టోబర్ శనివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; పద్య సాహిత్యం ద్వారా భక్తితత్వం ప్రజలకు చేరుతుందని భక్తిసాధనం నిర్వాహణ అధ్యక్షులు పండరి రాధాకృష్ణ అన్నారు. సిద్దిపేటలోని లలిత చంద్రమౌళీశ్వర దేవస్థానంలో ఆదివారం జరిగిన మాసోత్సవంలో భాగంగా సిద్దిపేటకు…
జనం న్యూస్ అక్టోబర్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి నేషనల్ బెనిఫిట్స్ సంస్థ ఆధ్వర్యంలో, సిఎస్ఆర్ నిధులతో రాందేవ్ హాస్పిటల్స్ లో జరిగిన మోనోపాజ్ అవగాహన కార్యక్రమం లో రాందేవ్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ యోబు డైరెక్టర్ డాక్టర్ కరుణాకర్…
నీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్ పార్టీ నుండి సస్పెండ్ చేసాడు.కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ వ్యతిరకంగా పాల్పడుతున్న ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మండల అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్ వారిలో కున్రెడ్డి రాజశేఖర్ రెడ్డి,తోటకూర పరమేష్…
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర హోటల్ వద్ద ఆడుకుంటూ వచ్చి తప్పిపోయి బాలుడు ఏడుస్తూ స్థానికులకు కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బాలుడిని హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజుగౌడ్ చేరదీసి ఈ విషయాన్ని అన్ని…
జనంన్యూస్. 11.నిజామాబాదు. నిజామాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవుచట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎవ్వరయిన తమ పద్ధతులను మార్చుకోవాలినిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., వెల్లడి.తరుచు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, దొంగతనాలకు పాల్పడుతూ,…
జనం న్యూస్ 11 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా:ధరూర్ మండలం నీలహళ్లి గ్రామంలో తాగిన మైకంలో నలుగురు గొర్ల కాపరులపై అకారణంగా దాడి జరిగిన ఘటన ఆలస్యంగా…