బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం.
జనం న్యూస్ మే 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా…
అంగరంగ వైభవంగా బాల గురప్ప జాతర
జనం న్యూస్ మే 26(నడిగూడెం) మండలం లోని రామాపురం గ్రామం లో బాల గురప్ప జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు గంపలను ఎత్తుకొని డప్పుచప్పళ్లతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ జాతర…
గృహ మరియు వ్యవసాయ విద్యుత్వినియోగదారులకు విజ్ఞప్తి
(జనం న్యూస్ మే 26 చంటి) దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రేపు అనగా మంగళవారం తేది 27-05-2025 మధ్యాహ్నం 03:00 గంటల నుండి 05:00 గంటల వరకు 33KV ముబారస్పూర్ , దొమ్మాట, గోవిందా పూర్ పిడర్ల లో లైన్ కింద…
హాస్పిటళ్లలో అగ్నిప్రమాద భద్రతా తనిఖీలు..!
జనంన్యూస్ 26. నిజామాబాదు. ప్రతినిధి. ఇటీవలి కాలంలో తెలంగాణలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని, నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, IPS., ఆదేశాల మేరకు, అగ్నిప్రమాదాలు మరియు ఇతర అత్యవసర పరిస్థితులపట్ల హాస్పిటళ్లలో భద్రతా చర్యల అమలును పరిశీలించేందుకు సంయుక్త…
తెలంగాణ చదువుల్లో మార్పులు రావాలి
ప్రభుత్వ బడులు నిలబడాలి చదువుల్లో అంతరాలు పోవాలి విద్య.. వైద్యం ప్రభుత్వ బాధ్యత.. పౌర స్పందన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి జనం న్యూస్ మే 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ చదువుల్లో మార్పులు రావాలని…
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
జనం న్యూస్, మే 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మర్కుక్ మండల కేంద్రానికి చెందిన ఎరుకలి రాజయ్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు,మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న…
కళాసిలు సమస్యలు పరిష్కారం చేయాలి : ఏఐటీయూసీ నేత కోన
సిడబ్ల్యూసి గౌ డన్లు లో పనిచేస్తున్న కళాసీలకు అందరికి పని కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని అనకాపల్లి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కళాసీలుసంఘం (ఏఐటీయూసీ) అధ్యక్షులు కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిడబ్ల్యుసి…
ఇంటింటి కుళాయి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
జనం న్యూస్,మే26,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామంలో జల జీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటి కుళాయిలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. సుమారుగా ఐదు వందల ఇల్లులకు సుమారుగా రూ.80 లక్షలు నిధులతో పనులు ప్రారంభం…
భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందు రాజమాత అహల్య భాయ్ హోల్కర్ 300 సంవత్సరాల జయంతి మే 31 జరగనున్నది
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 26 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో జయంతిని ఘనంగా నిర్వహించాలని పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లో జిల్లా అధ్యక్షుడు ఏలూరు…
చీకటిలోనూ చూడగలిగే… ఐడ్రాప్స్ను డెవలప్ చేసిన పరిశోధకులు!
జనం న్యూస్, మే 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) అచ్చం పగటిపూట మాదిరిగానే చిమ్మచీకటి ఆవహించినప్పుడు సైతం మన చుట్టూ ఉండే పరిసరాలు, వస్తువులు కనిపించేలా ఓ అద్భుతాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. కాలిఫోర్నియాకు చెందిన…