• May 26, 2025
  • 23 views
పూడిమడక ఫిషింగ్ హార్బర్ పనులు వెంటనే ప్రారంభించాలి

జనం న్యూస్,మే 26,అచ్యుతాపురం: మత్స్యకారుల వలసల నిర్మూలన, జీవన ప్రమాణాల మెరుగు, ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యంగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ మంజూరు కావడం జరిగిందని,గత ప్రభుత్వంలో ఫిషింగ్ హార్బర్ పనులు శరవేగముగా జరుగుతుండగా కూటమి ప్రభుత్వం…

  • May 26, 2025
  • 23 views
డిగ్రీ కాలేజీ స్థలపరిశీలన..!

జనంన్యూస్. 26. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మరియు ఆర్డీవో , ఎమ్మార్వో , డిచ్ పల్లి మండల కేంద్రంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్థలం పరిశీలించడం జరిగింది… వారితో పాటు ఐడీసీఎంఎస్ చైర్మన్…

  • May 26, 2025
  • 23 views
అమావాస్య అన్నదానంతో ఆదర్శంగా నిలుస్తున్న మహిళ విభాగం

జనం న్యూస్; 26 మే సోమవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; అమావాస్య ప్రత్యేకంగా అన్నదాన సేవ – రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలోప్రతి అమావాస్య నాడు, శ్రీ పార్వతీ వర్దిని సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయం మహిళా విభాగం…

  • May 26, 2025
  • 22 views
ప్రజావాణికి 106 ఫిర్యాదులు

జనంన్యూస్. మే 26. నిజామాబాదు. ప్రతినిధి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 106 ఫిర్యాదులు అందాయి.…

  • May 26, 2025
  • 50 views
న్యావానంది లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసిన అధికారులు..!

జనంన్యూస్. 26. సిరికొండ ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలంలోని న్యావానంది గ్రామ పరిధిలోని నారాయణ పల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆదేశానుసారం నేడు ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదలకు…

  • May 26, 2025
  • 40 views
కస్తూర్భా బాలికల విద్యాలయం మార్కుక్ లో ఇంటర్ ప్రారంభం

జనం న్యూస్, మే 27( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మార్కుక్ మండలం లో వున్న కస్తూరిభాగాంధీ బాలిక విద్యాలయం ఇప్పటి వరకు 6నుండి 10 వ తరగతి మాత్రమే వున్నది.ఈ విద్యాసంవత్సరం ఇట్టి పాఠశాలకు తెలంగాణ…

  • May 26, 2025
  • 22 views
శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం

పాల్గొన్న పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జనం న్యూస్ మే 26 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజవర్గం జిన్నారం మండల పరిధిలోని అండూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో…

  • May 26, 2025
  • 24 views
ధాత్రుత్వాన్ని చాటిన జనసేన నాయకులు వెలుగు కాశీరావు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మే 26. తర్లుపాడు మండలం తర్లుపాడు గ్రామానికి చెందిన వికలాంగురాలు అయినషేక్ షాకీరా కు చిరు దుకాణాన్ని ఏర్పాటు చేసిన తర్లుపాడు మండల జనసేన నాయకులు వెలుగు కాశీరావు, తన బాల్య మిత్రురాలు పదవితరగతి మిత్రురాలు…

  • May 26, 2025
  • 19 views
అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ వికాసం లోన్లు ఇవ్వాలి

జనం న్యూస్ మే(26) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం నాడు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాడికొండ సీతయ్య ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వం అర్హులైన అందరికీ రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మరియు రాజీవ్…

  • May 26, 2025
  • 25 views
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న బొలెరో వాహనం పట్టివేత ……

డోంగ్లి మే 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్: డోంగ్లి మండలంలో ని సోమవారం ఉదయం 8గంటల ప్రాంతంలో సిర్పూర్ గ్రామము నుండి అక్రమంగా తరలిస్తున్న ఒక బులోరో వాహనం లింబూర్ గ్రామంలో పట్టుకున్న డోంగ్లి మండల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com