నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎం.ఎల్.ఏ ఆకేపాటి అమర్నాధరెడ్డి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. మందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతి నీలి పల్లి నందు షేక్ బాషా కుమార్తెకు నూతనంగా వివాహం జరిగింది ఈ రోజు వారి స్వగృహం నందు నూతన వధూవరులను ఆశీర్వదించారు వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు…
ఉపాధ్యాయులు విద్యార్థులకు మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పించాలి
జనం న్యూస్ మే 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సూర్యాపేట ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు యువతను మాదక ద్రవ్యాల బానిసత్వం నుండి రక్షించేందుకు, ఉపాధ్యాయులను చైతన్యపరచడం లక్ష్యంగా, శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో జరుగుతున్న ఉపాధ్యాయుల…
భూసార పరీక్షలు చేయించుకోవాలి
జనం న్యూస్ మే 23 నడిగూడెం ప్రస్తుత వేసవిలో ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని నడిగూడెం కు చెందిన వ్యవసాయ సామాజిక కార్యకర్త డాక్టర్ మొలుగూరి గోపయ్య తెలిపారు. శుక్రవారం రామాపురంలో భుసార పరీక్షలుపై నిర్వహుంచిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు.…
పులిని హతమార్చిన కేసులో 16 మంది వేటగాళ్ల రిమాండ్
జనం న్యూస్ మే 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలంలోని ఏల్లూరు అటవీప్రాంతంలో పులిని హతమార్చిన కేసులో 16 మంది వేటగాళ్లను శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి…
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే.
జనం న్యూస్ మే(23) తుంగతుర్తి నియోజకవర్గo నాగారం మండలం పనిగిరి గ్రామంలోని ఆనంద గార్డెన్స్ లో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుండగాని అంబయ్య కుమారుడు భరత్-విజయలక్ష్మి గార్ల వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి…
హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 23 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ వారి( దిశ ) పర్యవేక్షణలో ఈరోజు…
అందరివాడు, అందరికీ అందేవాడు, ఏ కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటా..!!
ఏపీ స్టేట్ బ్యూరో/ రామిరెడ్డి, మే 23, (జనం న్యూస్): అందరివాడు మన కుందురు, అందరికి అందేవాడు మన కేపీ నాగార్జునరెడ్డి, కష్టం వస్తే నేను మీకు అండగా ఉంటా అంటాడు మన కుందురు నాగార్జునరెడ్డి. మార్కాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు,…
నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే జనం న్యూస్ మే 23, ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో భారత ప్రభుత్వ…
మండపేట హెచ్ ఐ వి ఎయిడ్స్ పై కళా జాత అవగాహన సదస్సు పై ప్రోగ్రాం
జనం న్యూస్ మే 23 కాట్రేను కొన అంశం : జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ అమలాపురం మరియి మండపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఐ సి టి సి సంయుక్త పర్యవేక్షణ లో మండపేట బస్టాండ్ ఏరియా లో హెచ్ ఐ…
కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలు
నెలకు రూ.15 కోట్ల నుంచి రూ.20కోట్లు..!! రెండేళ్ల నుంచి కాల్ సెంటర్ నిర్వహణ అమెరికా సహా ఇతర దేశాల ప్రజలే లక్ష్యంగా మోసాలు జనం న్యూస్,మే23,అచ్యుతాపురం: రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు చెలరేగి పోతున్నారు. వివిధ రకాలుగా మోసగించి రూ.కోట్లు దోచేస్తున్నారు. కష్టపడి…