మున్సిపల్ నిధుల స్వాహాలో విడదల రజనీ పాత్రపై సమగ్ర విచారణ జరిపించండి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 23 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రూ.35లకల పురపాలకసంఘ నిధుల గోల్మాల్ లో రజనీ, ఆమె మరిది గోపీలే అసలు లబ్ధిదారులు జీతంపై బతికే సాధారణ ఉద్యోగుల్ని సస్పెన్షన్ పై పునరాలోచన చేయండి ప్రజల…
రేపు జరిగే మెగా క్లీనింగ్ డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,మే23, అచ్యుతాపురం: ఈ నెల 24 శనివారం ఉదయం ఆరు గంటలకు జరిగే మెగా క్లీనింగ్ డ్రైవ్ అనే కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపు నిచ్చారు.ఈ…
నకిలీ విత్తనాలు అమ్మితే పి.డి యాక్ట్ తప్పదు.
విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. గుర్తింపు పొందిన కంపెనీ ప్యాకింగ్, లేబుల్ తనిఖీ చేసుకోవాలి. విడి విత్తనాలతో అధిక ప్రమాదం. గ్రామాల్లోకి వచ్చి విడి విత్తనాలు అమ్మే వ్యాపారులను, మద్యవర్తులను నమ్మవద్దు. గుర్తింపు పొందిన విత్తన దుకాణాలు, వ్యాపారుల…
కీర్తన గోల్డ్ లోన్స్ ప్రారంభించిన మేడా విజయశేఖర్ రెడ్డి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు టౌన్ నందు కీర్తన గోల్డ్ లోన్స్ బ్రాంచ్ ను ప్రారంభించిన రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ,మాజీ…
అధునాతన వైద్యం అందుబాటు ధరలోప్రసాద్ ఆసుపత్రిలో నూతన యూనిట్ల ప్రారంభం
జనం న్యూస్ 23 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఎండోస్కోపీ, కొలొనోస్కోపీ, బ్రాంకోస్కోపీ విభాగాలను ప్రారంభించిన కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్నగర్ డివిజన్లోనీ ప్రసాద్ ఆసుపత్రిలో శుక్రవారం నాడు అత్యాధునిక వైద్య విభాగాలైన ఎండోస్కోపీ, కొలొనోస్కోపీ, బ్రాంకోస్కోపీ…
ఐద్వా శిక్షణ తరగతులు జయప్రదం చేయండి.
జనం న్యూస్,మే23, అచ్యుతాపురం: అఖిల భారత మహిళా సంఘం రాష్ట్ర శిక్షణ తరగతులు తిమ్మరాజుపేట లోగల డావెన్సి పాఠశాలలో ఈనెల 24,25,26 న మూడు రోజులు పాటు జరుగుతున్నాయని, ఈ శిక్షణ తరగతుల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాట…
రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ కలిసిన, ఇళ్ల సత్యనారాయణ మరియు కోనసీమ బిజెపి నాయకులు
జనం న్యూస్ మే 23 ముమ్మిడివరం ప్రతినిధి రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ గారు కలిసిన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు బిజెపి నాయకులు కోనసీమ జిల్లా పార్లమెంటు కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ కొత్తపేట నియోజక వర్గం అసెంబ్లీ…
కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏరుకొండ శంకర్
జనం న్యూస్ మే 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏరుకొండ శంకర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం గ్రామ ఇంచార్జులు చల్లా చక్రపాణి, పోతు కృష్ణమూర్తి ల…
మావోయిస్ట్ లు, గిరిపుత్రులపై కాల్పులు ఎవరిలబ్ధికోసం..!
జనంన్యూస్. 23. సిరికొండ. ప్రతినిధి. కర్రేగుట్టలో ప్రజలపై యుద్ధం అపి శాంతి చర్చలు జరపాలి. సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్ డిమాండ్. కార్పొరేట్ల కు అటవీసంపద అప్పగింతకే మావోయిస్ట్ లు, ఆదివాసులపై కేంద్రం యుద్ధం ప్రకటించి మరి…
న్యావానంది లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు అందచేత..
జనంన్యూస్. 23. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్. సిరికొండ మండలం లోని న్యావానంది గ్రామం లోని ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు. ఈరోజు స్థానక ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…