ఏసిపి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గండికోట సాంబయ్య మృతి కేసులో నిందితుల అరెస్టు
జనo న్యూస్ 16 జులై 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన గండికోట సాంబయ్య తన గ్రామస్తులైన శీలం బాలరాజు మరియు ఉదరి రాజు లతో కరిసి రాత్రి సుమారు పది…
వానలు కురవాలని నేలమర్రిలో కప్ప కాముడు ఆట
జనం న్యూస్ జూలై 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల పరిధిలోని నేలమరి గ్రామంలో బుధవారం వర్షాలు కురవాలని గ్రామ మహిళలు కప్పకాముడు ఆడారు.కర్రకు కప్పలు కట్టి వేపమండలు చుట్టి పూజలు చేశారు.ఇలా పూజలు చేస్తే వర్షాలు కురుస్తాయని…
సమాజ అభ్యున్నతికి బాలికల చదువు ఎంతో దోహదం అవుతుంది
జనం న్యూస్ జూలై 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో,మునగాల పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీధర్…
చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో రోడ్లపై పశువులను వదిలివేస్తున్న యజమానులకు పురపాలక సంఘం గట్టి హెచ్చరిక జారీ చేసింది
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 16 రిపోర్టర్ సలికినీడి నాగు పట్టణంలో ఆవులు, గేదెలు రోడ్లపై తిరగడం వల్ల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోందని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబుతెలిపారు పశువుల…
అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ సైన్స్ ప్రాయోగిక పరీక్షలకు ప్రారంభం
జనం న్యూస్:16 జులై బుధవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం ప్రాంతీయ అభ్యాసకుల సహాయక కేంద్రం – సిద్దిపేటడాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం డిగ్రీ మూడవ సంవత్సరం ఐదవ సెమిస్టర్, రెండవ సంవత్సరం…
అధికారం కోసం అడ్డగోలుగా హామీలిచ్చిన జగన్ ముఖ్యమంత్రి కుర్చీ దక్కగానే ప్రజల నోట్లో మట్టికొట్టాడు ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 16 రిపోర్టర్ సలికినీడి నాగు ఏడాదిలో 80శాతం పైగా హామీలు అమలుచేసిన చంద్రబాబును ప్రశ్నించే అర్హత, స్థాయి, ఐదేళ్లలో ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చని జగన్ కు లేవు. చెప్పింది విస్మరించడం జగన్…
బుద్ధవనం సందర్శించిన ఖమ్మం జిల్లా పర్యటక అధికారి
జనం న్యూస్ – జులై 16: నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – తెలంగాణ టూరిజం నాగార్జునసాగర్ లో నిర్మించిన బుద్ధవనాన్ని బుధవారం నాడు ఖమ్మం జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి సందర్శించి పరిశీలించారు. బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్…
మీడియేషన్ ఫర్ నేషన్ అనే అంశంపై బైక్ ర్యాలీ
జనం న్యూస్ జూలై 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఆదేశాల మేరకు ముమ్మిడివరం మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ మహమ్మద్ రహంతుల్లా వారి ఆధ్వర్యంలో మీడియేషన్ ఫర్…
మున్సిపల్ పాఠశాలను సందర్శించిన డైట్ లెక్చరర్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 16 రిపోర్టర్ సలికినీడి నాగు చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించడానికి జిల్లా విద్యా శిక్షణ సంస్థ( డైట్ )లెక్చరర్ అంబటి చెన్నకేశవరావు…
వికారాబాద్ నాయిబ్రాహ్మణులపై పోలీసుకేసులు బనాయించితేరాష్ట్రవ్యాపిత ఉద్యమాలకు నాయి బ్రాహ్మణులు సిద్ధం కావాలి………
నాయి బ్రాహ్మణ వృత్తిపై పేటెంట్ హక్కు కల్పించాలి ఇతర కులస్తులను వృత్తి దోపిడీ చేయకుండా నిరోధించాలి వృత్తిని కాపాడుకోవడం కోసం ఎలాంటి పోరాటాల కైనా సిద్ధమే తూముల శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయి బ్రాహ్మణ సేవా సంఘం కొత్తగూడెం జులై 16…