త్రివేణి సంఘమంలో స్నానం ఆచరించిన – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..!
జనంన్యూస్. 22. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. తెలంగాణ దక్షిణ కాశిగా పేరొందిన కాళేశ్వరం త్రివేణి సంఘమం సరస్వతి పుష్కరాలలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. కుటుంబ సమేతంగా పుణ్య స్నానం ఆచరించిన అనంతరం ముక్తీశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగింది.…
దౌల్తాబాద్ మండల లో దొమ్మాట గ్రామంలో జరిగిన హనుమాన్ ఆలయం లో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం లో పాల్గొన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
(జనం న్యూస్ చంటి మే 22) ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాముడు ఉపాధ్యక్షులు మద్దెల స్వామి ఎస్ సీ సెల్ అధ్యక్షులు బండారి లాలు నాగిరెడ్డి మల్లారెడ్డి పడాల మల్లేశం గ్రామ అధ్యక్షుడు బోరోల…
సిపిఎం పార్టీ పోరాట ఫలితంగానే రోడ్డుకు మరమ్మతులు
జనం న్యూస్ మే 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే రహదారిలో ఏర్పడిన గుంతల వలన వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని నిన్న సిపిఎం పార్టీ ఆధ్యర్యంలో రాస్తా రోకో చేయడం జరిగింది,రహదారి…
గున్నేపల్లి లో హనుమాన్ జన్మదిన సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్న గాలి దేవర త మేష్, గొల్ల కోటి సతీష్
జనం న్యూస్ మే 22 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చెయ్యారు గున్నేపల్లిలో శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు హనుమాన్ జన్మదినం సందర్భంగా స్వామివారికి…
ఎమ్మెల్యే అయితే బత్తుల చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పుస్తక ఆవిష్కరణ
జనం న్యూస్ మే 22 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాడాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినము సందర్భంగా జనసేన నాయకులు కంచిపెళ్లి అబ్బులు గారు శుభ గృహ కల్యాణ మండపంలో పుస్తక ఆవిష్కరణ జరిగింది ముఖ్యఅతిథిగా స్థానిక అమలాపురం…
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాంఏ ఎం సి చైర్మన్ రాములు గౌడ్
జనం న్యూస్ 23మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని దేవి కొండ,నంచర్ల మరియు వివిధ గ్రామాలలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని పెగడపల్లి ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ సందర్శించారు. చైర్మన్…
ఉచిత పశు వైద్య శిబిరం
జనం న్యూస్ 23మే పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మేక వెంకయ్య పల్లి గ్రామంలో ఈ రోజు గేదెలకు ఆవులకు దూడలకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు పంపిణీ ప్రారంభించిన పశు వైద్యాధికారి హేమలత వి ఏ మతిన్,…
కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన కూకట్ పల్లి జర్నలిస్ట్ మిత్రులు
జనం న్యూస్ మే 22 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి పూల మాలలు వేసి కేక్ కట్ చేయించి…
పోలీస్ శాఖ ఆద్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి వేడుకల నిర్వహణ..!
జనంన్యూస్. 22. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్. ఆదేశానుసారంగా తేది:22-5-2025 నాడు ఉదయం 11:00 గం॥ల సమయంలో నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో *నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్ ) జి. బస్వారెడ్డి హజరయి భాగ్యరెడ్డి ఫోటోకు…
ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి కే రాము
జనం న్యూస్ మే 22 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యాశాఖ ఆదేశాల మేరకు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఆన్ కెపాసిటీ బిల్డింగ్ ద్వారా మండలంలోని సెకండరీ గ్రేడ్ టీచర్స్ కి ఎల్ ఎఫ్ ఎల్ హెడ్మాస్టర్స్…