శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తున్నాము జిల్లా డివి శ్రీనివాస రావు
అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల సీఐ తో ఫోన్లో మాట్లాడిన ఎస్పీ జనం న్యూస్ మే 19 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్.పి.…
భవానిలింగం స్వామి దంపతులకు తలంబ్రాలు అందజేసిన
సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు ఆధ్యాత్మిత కెరటం భవానిలింగం స్వామి అని కొనియాడారు జనం న్యూస్, మే 20 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచల రామయ్య కళ్యాన ముత్యాల తలంబ్రాలు, కళ్యాన శేషవస్త్రాలను సోమవారంనాడు గజ్వేల్…
ఉపాధ్యాయులకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం
జనం న్యూస్, మే 20 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఉపాధ్యాయులకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం మార్కుక్ మండలం వివిధ పాఠశాలలో పని చేస్తున్న L. F. L మరియు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు…
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పై దొరబాబు హర్షం
జనం న్యూస్ మే 19 ముమ్మిడివరం ప్రతినిధి ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పై హర్షం వ్యక్తం చేసిన పురపు బీజేపీ జిల్లా అధ్యక్షులు జిల్లా పశుగణా బుద్ధి సంస్థ చైర్మన్…
ఈరోజుదౌల్తాబాద్ మండలం ముబారస్పూర్ గ్రామంలో కొత్త పవర్ ట్రాన్స్ఫారం ఓపెన్ చేయడం జరిగింది
(జనం న్యూస్ మే 19 చంటి) రైతులకి విద్యుత్ అంతరరాయం ఉండకూడదని మన స్థానిక నాయకుల ప్రోత్సాహంతో “132kV” ముబారస్పూర్ సబ్స్టేషన్ లో పవర్ ట్రాన్స్ఫార్మర్ తో 10/16 MVA PTR కరెంట్ సరిపోవడం లేదని తెలుసుకొని మన స్థానిక నాయకులు…
రేపటి నుండి ఉపాధ్యాయులకు 5రోజుల శిక్షణ కార్యక్రమం మండల విద్యాధికారి,గజ్జెల కనకరాజు
(జనం న్యూస్ మే 19. చంటి) దౌల్తాబాద్ మండల స్థాయిలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల దౌల్తాబాద్ లో రేపటినుండి ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం జరుగుతుందని మండల విద్యాధికారి తెలిపారు ఈ కార్యక్రమంలో మండల…
బదిలీపై వెళ్తున్న సిబ్బందిని సన్మానించిన ఎస్సై రవి
జనం న్యూస్,మే19, జూలూరుపాడు: విధులలో భాగంగా బదిలీలపై వెళ్తున్న పోలీస్ స్టేషన్ సిబ్బందిని జూలూరుపాడు ఎస్సై బాదావత్ రవి సన్మానించారు. సుదీర్ఘకాలంగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో విశేషమైన సేవలందించిన హెడ్ కానిస్టేబుల్ అజ్మీర బుచ్చయ్య నాయక్, మహిళ కానిస్టేబుళ్లు శైలజ, సౌజన్యలను…
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ వారి విగ్ర ఆవిష్కరణ మహోత్సవము
జనం న్యూస్ మే 19 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం స్వర్గీయ సాపే అప్పలస్వామి సభాస్థలి, పల్లంకుర్రు బస్టాండ్ ది• 24-05-2025 శనివారం ఉదయం 10గంటలకు విగ్ర ఆవిష్కరణ డా. యశ్వంత్ భీంరావ్ అంబేద్కర్…
మర్యాద పూర్వక కలయిక
జనం న్యూస్ కాట్రేనికోన మే 18 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ (జిల్లా సహకార కేంద్ర బ్యాంకు) నూతన చైర్మన్ గా నియమితులైన తుమ్మల రామస్వామి బాబు ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్ ల…
ఈరోజుదౌల్తాబాద్ & రాయపోల్ మండలం ముబారస్పూర్ గ్రామంలో కొత్త పవర్ ట్రాన్స్ఫారం ఓపెన్ చేయడం జరిగింది
(జనం న్యూస్ మే 20. చంటి) రైతులకి విద్యుత్ అంతరరాయం ఉండకూడదని మన స్థానిక నాయకుల ప్రోత్సాహంతో “132kV” ముబారస్పూర్ సబ్స్టేషన్ లో పవర్ ట్రాన్స్ఫార్మర్ తో 10/16 MVA PTR కరెంట్ సరిపోవడం లేదని తెలుసుకొని మన స్థానిక నాయకులు…