బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు….
అనుమతి లేని డ్రోన్,డిజె సౌండ్స్ పై చర్యలు…….. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు : పోలీస్ కమీషనర్ అంబర్కి షోర్ ఝా జనం న్యూస్, ఏప్రిల్ 3,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : సాధారణ పౌరులు ప్రధానంగా…
51మంది కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి..
పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది: పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా జనం న్యూస్, ఏప్రిల్ 3, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో 51మంది కానిస్టేబుల్…
బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు….
అనుమతి లేని డ్రోన్,డిజె సౌండ్స్ పై చర్యలు…….. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా జనం న్యూస్, ఏప్రిల్ 3,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : సాధారణ పౌరులు ప్రధానంగా…
బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు….
అనుమతి లేని డ్రోన్,డిజె సౌండ్స్ పై చర్యలు…….. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా జనం న్యూస్, ఏప్రిల్ 3,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : సాధారణ పౌరులు ప్రధానంగా…
బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు….
అనుమతి లేని డ్రోన్,డిజె సౌండ్స్ పై చర్యలు…….. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా జనం న్యూస్, ఏప్రిల్ 3,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : సాధారణ పౌరులు ప్రధానంగా…
గోసంగి ముద్దుబిడ్డ విగ్రహాన్ని దర్శించుకున్న తెలంగాణ గోసంగి అధ్యక్షుడు..!
జనంన్యూస్. 02. నిజామాబాదు. సిరికొండ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని ఒంగోలు జిల్లాలో.మండలం. పెద్ద చెర్లోపల్లి లోని గ్రామం ఎంగాలా పురం (ఎర్రగడ్డ పాడు ) లోని గోసంగి కుల మూల పురుషుడు బిరినీడు గోసంగి ముద్దుబిడ్డ యుద్ధ వీరుడు విగ్రహాన్ని గోసంగి…
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి
ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు వినతిపత్రం అందచేత జనం న్యూస్, ఏప్రిల్2,జూలూరుపాడు( రిపోర్టర్ జశ్వంత్): జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని జూలూరుపాడు ప్రెస్ క్లబ్ ( సీనియర్స్ ) ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు వినతిపత్రం అందచేశారు ఈ సందర్భంగా…
.కర్నె రాధాకృష్ణ బంధుమిత్రుల అభినందనలు
జనం న్యూస్ ఏప్రిల్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తమిళనాడులోని నూరుల్ ఇస్లాం యూనివర్సిటీ నుండి కర్నె రాధాకృష్ణ డాక్టరేట్ పట్టాను పొందారు యూనివర్సిటీ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఎన్ ఎఫిషియంట్ వి…
తపాల శాఖ ద్వారా ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు
జనం న్యూస్ మార్చి ఏప్రిల్ 02(నడిగూడెం) భద్రాచలం రాములోరి కళ్యాణ ముత్యాల తలంబ్రాలను స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి చేరుస్తుందని బుధవారం నడిగూడెం మండలం సిరిపురం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ షేక్ నజీరుద్దీన్ తెలిపారు. భక్తులు అంతరాలయ అర్చన తలంబ్రాలకు…
ఇబ్రహీంపట్నం మండలంలో రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ
( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్, ఏప్రిల్ 2, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం మండలంలోని అన్ని గ్రామాల్లో ఈరోజు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది, సన్న బియ్యం పంపిణీ…