ఖమ్మం ఆర్టీసీ డిపో మేనేజర్ గా శివప్రసాద్
మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన డ్రైవర్లు జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల రిపోర్టర్ ఠాగూర్ సెప్టెంబర్ 23 : ఖమ్మం ఆర్టీసీ డిపో మేనేజర్ గా సోమవారం శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన విషయము పాఠకులకు విధితమే…
చాప్ట బి కె, అంగన్వాడీలో అంబరా నంటిన బతుకమ్మ సంబరాలు
ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత, జనం న్యూస్,సెప్టెంబర్ 23,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ సెక్టరలోని చాప్ట బి,అంగన్వాడీ సెంటర్లలో మంగళవారం చిన్నారులు చిన్నారుల తలులతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్…
ఎం ఈ పి ఎ మెపా ముదిరాజ్ సంఘం కమిటీ ఎంపిక
జనం న్యూస్ సెప్టెంబర్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హన్మకొండ జిల్లా శాయంపేట మండలం ఎం ఈ పి ఎ మెపా ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) హన్మకొండ జిల్లా సంయుక్త కార్యదర్శి గా శాయంపేట…
మీర్జా పేట కారుమాను పల్లె గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.
జనం న్యూస్. తర్లుపాడు మండలం సెప్టెంబర్. 23 మీర్జపేట మరియు కారుమనిపల్లి గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాలని సూచించారు. పంటలు సాగు చేసే పొలాలను…
మానవత్వం చాటుకున్నా ప్రవెట్ పిఆర్వో అసోసియేషన్….
మృతి చెందిన తోటి పిఆర్వో కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…. జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రిపోర్టర్ ఠాగూర్ సెప్టెంబర్ 23 : ఊరుకులు పరుగుల జీవితంలో నిత్యం తమతో పాటు కలిసి తిరిగిన మిత్రుడు ఆనారోగ్యంతో మృతి…
తెలంగాణ మైనార్టీల ఓట్లు వాడుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు
జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ సెప్టెంబర్ 23 తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర సర్వే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటా సర్వే చేసి…
మరోసారి మానవత్వం చాటుకున్న గొర్రె ముచ్చు అరుణ్ తేజ 30వ సారి ఏ పాజిటివ్ బ్లడ్ డొనేట్
జనం న్యూస్ సెప్టెంబర్ 23 (భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో భద్రాచలానికి చెందిన మహిళకు బ్లడ్ అత్యవసర సమయంలో, ఇట్టించాల్సిన విషయమై డోనర్ దొరకక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో, ఆ సమయంలో అకస్మాత్తుగా ఏ…
తెలంగాణ మైనార్టీల ఓట్లు వాడుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు
జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ సెప్టెంబర్ 23 తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర సర్వే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటా సర్వే చేసి…
ప్రజలు మరియు భూగోళానికి ఆయుర్వేదండాక్టర్ మనోహర్ రెడ్డి,
పాపన్నపేట. సెప్టెంబర్ 23, (జనంన్యూస్) తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ 10వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా లో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో మంగళవారం ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ జూనియర్ కళాశాల గర్ల్స్ శిబిరంలో…
శైలపుత్రిగా దర్శనమిచ్చిన వనదుర్గమాత
పాపన్నపేట.సెప్టెంబర్.22(జనంన్యూస్) ఏడుపాయలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రాజగోపురం సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వన దుర్గమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు వనదుర్గమ్మ తల్లి శైలపుత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. మెదక్ ఎమ్మెల్యే రోహిత్…












