• September 19, 2025
  • 34 views
పేదలకు ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్లు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ సెప్టెంబర్ 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఒక సంవత్సరం కాలమైన సందర్భంగా ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిలో…

  • September 19, 2025
  • 37 views
దసరా పండుగ సందర్బంగా ఊరికి వెళ్లేవారు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి..!

పోలీస్ కమిషనర్ వెల్లడి.. జనంన్యూస్. 19.నిజామాబాదు. ప్రతినిధి. దసర పండుగ సెలవులకు వెళ్లే వారు ఈ దిగువ తెలియజేసిన నిబంధనలు తూ.చ తప్పక ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు పూల మొక్కలు, హర్ ఏక్ మాల్ వస్తువు లను…

  • September 19, 2025
  • 33 views
ఇంపాక్ట్ సంస్థ ఆధ్వర్యంలో వృద్దులకు దుప్పట్లు, చిన్నారులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ పంపిణి.

జనం న్యూస్ 19.సెప్టెంబర్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. కొమురం బీమ్ జిల్లా లోని మారుమూల ప్రాంతాల్లో నిరుపేదలైన ఆదివాసీ వృద్ధ విధవరాళ్లకు వారి ఇబ్బందిలో ఆదరించి, పరామర్శించి వారికి ఇంపాక్ట్ డైరెక్టర్ ఆనంద్ శామ్యూల్, ప్రీతి…

  • September 19, 2025
  • 33 views
మాణిక్ భవన్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా..!

జనంన్యూస్. 19 నిజామాబాదు.ప్రతినిధి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా సేవా పక్షంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మండల ప్రధానకార్యదర్శి పేరాల శ్రీధర్ గుప్తా మాణిక్ భవన్ పాఠశాలలో నిర్వహించిన పుస్తకాల పంపిణి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్…

  • September 19, 2025
  • 33 views
బంజారా రిజర్వేషన్లపై కుట్ర చేస్తే ఖబర్దార్ – ఏఐబీఎస్సెస్ మండల అధ్యక్షుడు భాదవత్ శర్మ నాయక్ హెచ్చరిక

జనం న్యూస్ సెప్టెంబర్ సెప్టెంబర్ 18: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము మా బంజారా (లంబాడీ) రిజర్వేషన్లను జోలికొస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఏఐబీఎస్సెస్ మండల అధ్యక్షుడు భాదవత్ శర్మ నాయక్ ఘాటుగా హెచ్చరించారు. మండల కేంద్రం భీంగల్‌లోని బంజారా భవన్‌లో గురువారం…

  • September 19, 2025
  • 43 views
మత్తు పదార్థాలపై యుద్ధం గంజాయి సాగు చేసిన నిందితుడు అరెస్ట్, రిమాండ్ కు తరలింపు

జనం న్యూస్ 19 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం బోయలగూడెం గ్రామం గట్టు మండలంలో పత్తి మిరప పంటల్లో 9 గంజాయి మొక్కలను సాగుచేసిన…

  • September 19, 2025
  • 39 views
మంజునాథ్ కుటుంబానికి,36000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేత

చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పిస్తాం.. డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి జనం న్యూస్, సెప్టెంబర్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మంజునాథ్ కుటుంబం రోడ్డున పడడం దురదృష్టకరమని, అత్యంత బాధాకరమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,…

  • September 19, 2025
  • 34 views
గట్టుపల్లి గ్రామంలో స్వచ్ఛతా – హీ – సేవ కార్యక్రమం.

జనం న్యూస్ 19 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. పూడూర్ మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పక్కన…

  • September 19, 2025
  • 38 views
లారీ ఢీకొనడంతో బాలుడు మృతి

జనం న్యూస్, సెప్టెంబర్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) గజ్వేల్ నియోజకవర్గం ఎల్ కంటి గ్రామం రాయాపోలు మండలం సిద్ధిపేట జిల్లాలోని గలజాల రాజు, అలాగే గ్రామ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు తన…

  • September 19, 2025
  • 53 views
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

జనం న్యూస్ న్యూస్, సెప్టెంబర్ 19, అచ్యుతాపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా,పారదర్శకంగా రేషన్ సరకులు అందించడానికి క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఈరోజు పూడిమడక గ్రామ సచివాలయం వద్ద కూటమి ప్రభుత్వం నూతనంగా…