• December 16, 2025
  • 68 views
స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతి యుతంగా జరగాలి సీఐ రంజిత్ రావు

జనం న్యూస్ డిసెంబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం 17.12.2025 శాయంపేట మండలంలో జరగనున్న స్థానిక గ్రామ పంచాయతీ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఎన్నికలు శాంతియుతంగా జరుగుటకు సహకరించాలని ఓట్లు వేసే వారు పోలింగ్…

  • December 16, 2025
  • 68 views
ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం ను పరిశీలించిన అధికారులు

ఎన్నికల సామాగ్రితో… గ్రామాలకు తరలిన ఎన్నికల సిబ్బంది మద్నూర్ డిసెంబర్ 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో గ్రామపంచాయతీ మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రమును…

  • December 16, 2025
  • 68 views
భీమనపల్లి గ్రామ ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

స్థానిక ఎన్నికల నేపథ్యంలో భీమనపల్లి గ్రామం పోలీస్ వారి పహారులో ఉంది. ఎన్నికలు శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది.ఈరోజు నుండి రేపు అనగా తేదీ 17-12-2025 సాయంత్రం 10 గంటల…

  • December 16, 2025
  • 71 views
నందలూరు నుంచి శబరిమలైకి బయలుదేరిన అయ్యప్ప భక్తుల 25వ శబరి మలై యాత్ర

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు: అయ్యప్ప స్వామి శబరిమలై దర్శనార్థం ఏనుగుల బాలాంజనేయులు (గురుస్వామి)ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 25వ శబరి యాత్రకు ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ యాత్రలో భాగంగా సుమారు 120 మంది అయ్యప్ప స్వామి భక్తులు…

  • December 16, 2025
  • 66 views
ఈ రోజు గద్వాల పట్టణంలో ని డికె. బంగ్లా లో నూతనంగా ఎన్నికైన సర్పంచులనులు

జనం కోసం 16 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఉపసర్పంచ్ లను మరియు వార్డు సభ్యులను సన్మానించి నమహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణమ్మ గారు ,బిజెపి జిల్లా యువనాయకురాలు మరియు…

  • December 16, 2025
  • 72 views
విద్య ఐటీ శాఖ మంత్రి లోకేష్ కు స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీష్

జనం న్యూస్ డిసెంబర్ 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర విద్యాశాఖ ఐటి మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ముగించుకొని అర్ధరాత్రి విశాఖ విమానాశ్రయానికి వచ్చిన సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ…

  • December 16, 2025
  • 68 views
కొత్తగా ఎన్నికైన వారిని సన్మానించి రూరల్ ఎమ్మెల్యే..!

జనంన్యూస్. 16.రురల్. సిరికొండ. నిజామాబాదు రురల్ నియోజకవర్గం సిరికొండ మండలం జగదాంబ తండా గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు రురల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. సర్పంచ్ గా…

  • December 16, 2025
  • 69 views
అనకాపల్లి జనసేన కార్యాలయంలో ప్రజా సమస్యల వినతులు.

జనం న్యూస్ డిసెంబర్ 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక అనకాపల్లి నియోజకవర్గ ప్రజల నుండి వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించారు. సమస్యలను శ్రద్ధగా విన్న మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు…

  • December 16, 2025
  • 71 views
అనకాపల్లి రెవెన్యూ డివిజన్ యధావిధిగా కొనసాగాలి : కూటమి నాయకులు డిమాండ్

జనం న్యూస్ డిసెంబర్ 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా. ఎలమంచిలి నియోజకవర్గం మండలంలోని జనసేన పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు రెవెన్యూ డివిజన్‌ను యధావిధిగా కొనసాగించాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ…

  • December 16, 2025
  • 70 views
తడ్కల్ పోలింగ్ కేంద్రాన్ని చేరుకున్న ఎన్నికల సిబ్బంది,

జోనల్ ఆఫీసర్ ప్రతాపరెడ్డి, స్టేజ్ టు ఆఫీసర్ గుండు హనుమండ్లు, జనం న్యూస్,డిసెంబర్ 16,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న జోనల్ ఆఫీసర్ ప్రతాపరెడ్డి, మాట్లాడుతూ స్టేజ్ టు…