• January 26, 2026
  • 83 views
..సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా 77 గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ జనవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలోని పెద్ద కోడెపాక శివారులోని సిపిఐ కాలనీ శాఖలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న సిపిఐ మండల…

  • January 26, 2026
  • 77 views
ప్రజాస్వామ్యానికి ఓటే ప్రాణాధారం: కొత్త ఓటర్లతో జిల్లాలో పెరగనున్న ప్రజాబలం.

జనం న్యూస్‌ 26 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ప్రజాస్వామ్య భారతానికి ఓటే ప్రాణాధారం. ఓటు కేవలం వేలిపై వేసే గుర్తు కాదు.. అది దేశ తలరాతను మార్చే అస్త్రం. అందుకే పత్రీ పౌరుడూ తన భాద్యతగా ఓటు…

  • January 26, 2026
  • 79 views
ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యంపై జిల్లా ఎస్పీ దామోదర్ తీవ్ర హెచ్చరిక: గోట్లాం ప్రమాద స్థలి పరిశీలన

జనం న్యూస్‌ 26 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా బొండపల్లి మండలం, గోట్లాం బైపాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ స్వయంగా సందర్శించి, క్షుణ్ణంగా పరిశీలించారు. జనవరి…

  • January 26, 2026
  • 82 views
“ఓటు ప్రజాస్వామ్యానికి వెన్నెముక” అని పేర్కొన్న ఆర్టీవో కీర్తి.

జనం న్యూస్‌ 26 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా పోలీస్‌ స్టేషన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ఓటర్ల అవగాహన ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో ఎన్నికల…

  • January 26, 2026
  • 85 views
జగన్ రీసర్వే.. సామాన్యుడికి శాపం!70 శాతం రెవెన్యూ సమస్యలకు ఆ ‘తుగ్లక్’ నిర్ణయాలే కారణం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

జనం న్యూస్‌ 26 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అశాస్త్రీయ భూ రీసర్వేపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ తీసుకున్న అవగాహన రాహిత్య నిర్ణయాల వల్ల నేడు…

  • January 26, 2026
  • 84 views
వ్యవసాయ మార్కెట్ కమిటీ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…–జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్మన్ కవిత ప్రభాకర్

బిచ్కుంద జనవరి 26 జనం న్యూస్ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ జాతీయ జెండాను ఆవిష్కరించి…

  • January 26, 2026
  • 72 views
ప్రియుడు దక్కలేదని.. హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌!

జనం న్యూస్ 26 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అతని భార్యకు ప్రాణాంతక రక్తాన్ని ఎక్కించిన నర్సు కర్నూలులో నిర్ఘాంతపోయే ఘటన. తెలంగాణ రాష్ట్రం ఇల్లెందులో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా…

  • January 26, 2026
  • 80 views
77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అధికారులు.

జనంన్యూస్. 26.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం మండల పరిషత్ కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, పోలీస్ శాఖ, మహిళా సమైక్య భవనం, అటవీ అటవీశాఖ, పాఠశాల, ఆధ్వర్యంలో ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవv ఒక ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ…

  • January 26, 2026
  • 74 views
కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తులను రియల్ ఎస్టేట్ దారులకు ధారాదత్తం చేస్తోంది: మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)

జనం న్యూస్‌ 26 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉపాధి కల్పన పేరుతో ప్రజల ఆస్తులైన ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారుచౌకగా కట్టబెడుతోందని విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా…

  • January 26, 2026
  • 76 views
తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు

జనం న్యూస్ జనవరి(26) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ సోమవారం నాడు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. తిరుమలగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ జండా ఆవిష్కరణ చేసినాడు. నూతనకల్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ మండల…