• January 22, 2026
  • 60 views
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో గ్రామ సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులు జనం న్యూస్ 22 జనవరి 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం జీలుగుల గ్రామంలో గ్రామ సర్పంచ్ ఘనబోయిన సృజన…

  • January 22, 2026
  • 59 views
అమలు కానీ 420 హామీలను ఇచ్చి,ప్రజలను మభ్యపెట్టి,తీరా గెలిచాక హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి.

జనం న్యూస్ 22 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బాసు హనుమంతు నాయుడు అన్న మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ అన్న…

  • January 22, 2026
  • 59 views
నాగార్జునకొండ మ్యూజియం సందర్శించిన విద్యార్థులు

జనం న్యూస్ జనవరి: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పి ఎం శ్రీ పథకం కింద మంజూరైన నిధులతో ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు.చరిత్ర, పురావస్తు సంపదపై విద్యార్థుల్లో అవగాహన…

  • January 22, 2026
  • 55 views
గ్రామ పంచాయితి అనుమతులకు విరుద్ధంగా పని చేస్తున్న గ్రామ పంచాయితి అధికారి జయలక్ష్మి

జనం న్యూస్ 22 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గ్రామంలో గొడవలు,ఘర్షణలు, మతకలహాలు సృష్టించేందుకు గ్రామ అధికారి జయలక్ష్మి గ్రామంలో గ్రామసభలు జరగకుండానే, గ్రామసభలో ఆమోదం, తీర్మానం లేకుండా అనేక కార్యక్రమాలకు…

  • January 22, 2026
  • 59 views
తడపాకల్ పుష్కర ఘాట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలిమంత్రి సీతక్కకు సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్ వినతి

జనం న్యూస్ జనవరి 21: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం,:రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో తాడ్పకల్ గోదావరి పుష్కర ఘాట్‌ను అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేయాలని తడపాకల్ గ్రామ సర్పంచ్ జింక స్వప్న…

  • January 22, 2026
  • 58 views
యస్ సి వసతి గృహ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి సి ఐ టి యు

జనం న్యూస్ 22 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లాలోని యస్ సి కళాశాల వసతి గృహాలలో పని చేస్తున్న క్యాటరింగ్ కార్మికులకు 17 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని…

  • January 22, 2026
  • 62 views
సోమక్కపేట్ నూతన పాలక మండలిని సన్మానించిన మండల విద్యాధికారి శ్రీ పి విట్టల్

జనం న్యూస్ జనవరి 22 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలోని సోమక్కపేట్ గ్రామ నూతన పాలకమండలిసభ్యులనుమండల విద్యాధికారి ఘనంగా సన్మానించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన నూతన పాలకమండలి సభ్యులు విద్యారంగ అభివృద్ధికి తమ పూర్తి సహకారం…

  • January 22, 2026
  • 54 views
సాక్షి ప్రతినిధికి రోడ్డు ప్రమాదం: క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న మజ్జి శ్రీనివాసరావు

జనం న్యూస్‌ 22 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ సాక్షి మీడియా ప్రతినిధి అల్లు యుగంధర్ బుధవారం ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై వెళ్తూ యాక్సిడెంట్‌కు గురయ్యారు.ఈ ప్రమాదంలో ఆయన కాలికి తీవ్రమైన ఫ్రాక్చర్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న…

  • January 22, 2026
  • 58 views
నయా మోసగాళ్ల మాయాజాలం: అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ దామోదర్ హెచ్చరిక

జనం న్యూస్‌ 22 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ వంటి కొత్త నేరాలకు పాల్పడుతున్న సైబర్ మోసగాళ్ళకు తోడు ఇప్పుడు కొందరు నయా…

  • January 22, 2026
  • 58 views
​”విధులకు సెలవు.. లోకానికి వీడ్కోలు: రోడ్డు ప్రమాదంతో కానిస్టేబుల్ తిరుపతిరావు కన్నుమూత”

జనం న్యూస్‌ 22 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ గజపతినగరం మండలం ముచ్చెర్ల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన సివిల్ కానిస్టేబుల్ టి. తిరుపతిరావు కన్నుమూశారు. జనవరి 14న విధులు ముగించుకొని వస్తుండగా ప్రమాదం జరగ్గా.. విజయనగరం ప్రభుత్వ…