జనగామ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి, శంకుస్థాపన
జనం న్యూస్, మార్చి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇవ్వాళ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో పర్యటిం చారు. ఈ సందర్భంగా రూ. 800 కోట్ల అభివృద్ధి పను లకు…
ఆటో డ్రైవర్లకు ఎస్ఐ కౌన్సిలింగ్
జనం న్యూస్ మార్చి 17 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గంకాట్రేనికోన ఎస్సై అవినాష్ సోమవారం ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వేగంగా ఇతర వాహనాలతో పోటీ పడరాదని, డ్రైవర్ పక్కన…
గంజాయి విక్రయాలు, అక్రమ రవాణ చేపట్టినా, వినియోగించినా నేరమే
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 17 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గంజాయి విక్రయాలు చేపట్టినా, అక్రమ రవాణకు పాల్పడినా, వినియోగించినా తీవ్రమైన నేరంగా పరిగణించి, చట్ట పరిధిలో కఠిన చర్యలు చేపడుతున్నామని…
ఆరుగురిపై కేసు నమోదు
జనం న్యూస్ 17 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఖాళీ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై విజయనగరం జిల్లా పోలీసులు దృష్టి సారించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో నిఘా పెట్టి వారిని పట్టుకుని కేసులు నమోదు…
విజయనగరం జిల్లా ప్రజలకు హెచ్చరిక
జనం న్యూస్ 17 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో మంగళవారం, బుధవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదుయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గరివిడి, గుర్ల, !…
గుర్లలో నకిలీ ఏసీబీ డీఎస్పీ బెదిరింపులు
జనం న్యూస్ 17 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గుర్ల మండలంలో పలువురు అధికారులను గుర్తు తెలియని ఓ నకిలీ ఏసీబీ అధికారి హడలెత్తించినట్లు సమాచారం. తాను ఏసీబీ DSPని అంటూ పరిచయం చేసుకొని డబ్బులు డిమాండ్ చేశాడు.…
హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ పాలసీ
జనం న్యూస్, మార్చ్ 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా వర్గల్ మండల్( ఎస్ బి ఐ )లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఫ్యామిలీ 4 మెంబెర్స్ కి 5lacks,10 లాక్స్ 15…
వైద్య విద్యార్థిని మన్వితకు ఘన సత్కారం
డాక్టర్ మన్వితను సత్కరిస్తున్న ఆర్య వైశ్య సంఘం ప్రముఖులుజనం న్యూస్ మార్చ్ 17 అమలాపురం మామిడికుదురు: వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయే షన్ పూర్తి చేసి పట్టా పొందిన పాశర్లపూడిలంకకు చెందిన డాక్టర్ పెదమల్లు మన్వితను ఆదివారం గ్రామంలో ఘనంగా సత్కరించారు.…
ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 17. తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు బస్టాండ్ సెంటర్ లో గల అమరజీవి పొట్టి శ్రీరాములు పార్క్ లో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు వేణుగోపాల స్వామి ఆలయ ధర్మకర్త జవ్వాజి విజయ…
ఆలయ ఫౌండేషన్ నిరుపేదలకు గొప్ప వరం
ఆలయ పౌండేషన్ ఆధ్వర్యంలో ఆక్సీజన్ కాన్సెంట్రేటర్ అందజేత.. నిరుపేద కుటుంబాలకు అండగా పరికిపండ్ల నరహరి ఐఏఎస్.. జనం న్యూస్ // మార్చ్ // 17 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా వీణవంక మం వల్లభాపూర్ గ్రామంలో నామని…